ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
Rajadhani

Rajadhani

G. Sai Prasad takes charge as Chief Secretary

G. Sai Prasad takes charge as Chief Secretary

సిఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్ అమరావతి,28 ఫిబ్రవరి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన కె.విజయానంద్ శనివారం పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.ముందుగా తిరుమల...

review of Railway projects by AP CM Chandrababy Naidu

ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు రైల్ కనెక్టివిటీ ఏపీ పోర్టులతో పొరుగు రాష్ట్రాల హింటర్ ల్యాండ్ లింక్ 2027 నాటి కల్లా 73 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పుష్కరాల నాటికి రాజమండ్రి, విజయవాడ స్టేషన్ల ఆధునీకరణ పూర్తి రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్ కావాలి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు...

A PowerPoint presentation on the progress of the Veligonda project was given at the Amaravati Secretariat.

A PowerPoint presentation on the progress of the Veligonda project was given at the Amaravati Secretariat.

అమరావతి -సచివాలయం. జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు : అమరావతి సచివాలయం లో వెలిగొండ ప్రాజెక్ట్ పురోగతి పై పవర్ పాయింట్ వెలిగొండ ప్రాజెక్టు – జాతికి అంకితం – నిజాలు వెలిగొండ ద్వారా 43.58 టీఎంసీల కృష్ణా జలాలను ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తరలించడం. 30 మండలాలలో 4.47 లక్షల ఎకరాలకు...

Minister Narayana participated in the village meetings on the development of the capital region villages.

అమరావతి... రాజధాని గ్రామాల అభివృద్ధిపై గ్రామ సభల్లో పాల్గొన్న మంత్రి నారాయణ MLA శ్రావణ్ కుమార్,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు తో కలిసి మూడు గ్రామాల్లో స్థానికులతో సమావేశాలు నిర్వహణ బోరుపాలెం,అబ్బరాజు పాలెం,రాయపూడిలో గ్రామసభల్లో ప్రజల అభిప్రాయాలు స్వీకరించిన మంత్రి అమరావతి నిర్మాణంతో సమానంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌళిక వసతులు కల్పించేలా ప్రణాళికలు రూపకల్పన ఆయా...

In the e-cabinet meeting held at the state secretariat under the chairmanship of Nara Chandrababu Naidu, several issues were discussed

తేదీ.29.12.2025 సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు శ్రీ అనగాని సత్య ప్రసాద్, శ్రీ నాదెండ్ల మనోహర్ మరియు శ్రీ సత్యకుమార్ యాదవ్ మీడియాకు వివరించారు… 1....

56th CRDA Authority meeting chaired by Chief Minister Chandrababu Naidu at the Secretariat

56th CRDA Authority meeting chaired by Chief Minister Chandrababu Naidu at the Secretariat

అమరావతి • అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చ. • రాజధానిలో అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైనా సమీక్షించనున్న అథారిటీ. • ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సమీక్ష. • రాజధానిలో...

Page 2 of 61 1 2 3 61
ADVERTISEMENT

Recent News