Arella Hemalatha been elected as a judge
March 30, 2023
YSR Kalyanamasthu YSR SHAADI TOFA – Rs 38.18 Crore given…
February 13, 2023
అమరావతి జీవితాలను పణంగా పెడుతూ, రాత్రనకా, పగలనకా సముద్రం పైన కాలం గడిపే మత్స్యకార కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచుతూ.. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రభుత్వం.. నెల్లూరు జిల్లా బోగోలు మండలం లో రూ.289 కోట్లతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం మరియు ONGC పైప్ లైన్ పనుల...
05.03.2024 అమరావతి ఒకవైపు వరద జలాలను ఒడిసి పట్టి, ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలకు త్రాగు, సాగునీరు అందించి సస్యశ్యామలం చేసే సంకల్పంతో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను నవంబర్ 2021లో, రెండో టన్నెల్ ను జనవరి 2024లో పూర్తి చేసి నేడు (06.03.2024) జంట టన్నెల్ల ప్రారంభోత్సవం.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.....
చంద్రబాబుతో చర్చకు సిద్ధం... ఎంపీ కేశినేని నాని సవాల్ విజయవాడ: కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేష్ దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘2009లో పంచలూడగొడతానన్నాడు.. ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు. వైఎస్ జగన్ పెట్టిన అభ్యర్ధులపై ఓడిపోయి ప్రగల్భాలు పలుకుతున్నాడు. గ్లాసు...
ఫ్యామిలీ డాక్టర్ విధానానికి ప్రపంచ బ్యాంకు గ్రూపు మరియు ఆర్టీఐ ఇంటర్నేషనల్ సంస్థ ప్రసంశ. విజయవాడ: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు గ్రూపు మరియు రీసెర్చ్ ట్రయాంగిల్ ఇనిస్టిట్యూట్ (ఆర్టీఐ) ప్రశంసించింది. ఈఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతున్న తీరు దాని వల్ల ప్రజలకు...
విఐటి - ఏపి విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వి-టాప్ (V -TAPP 2024) టెక్ ఫెస్ట్ ప్రారంభం అమరావతి: ది 22 ఫిబ్రవరి 2024 న సాంకేతిక విద్యలో అగ్రగామి విద్యా సంస్థ అయిన విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో రెండు రోజుల V-TAPP'2024 (విఐటి - ఏపి టెక్నికల్ ఫెస్ట్)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా...
ముస్లింలు--బహుభార్యాత్వం నేడు ముస్లిం సమాజం పట్ల అనేక అపోహలు వ్యాపించి ఉన్నాయి.వాటిలో బహుభార్యాత్వం ఒకటి.ముస్లింలు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చని చాలామంది భావిస్తుంటారు.అది సత్యదూరం.కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలలో,అనేక నిబంధనలతో మాత్రమే అందుకు అనుమతి లభిస్తుంది.నాటి అరబ్ సమాజంలో ఇస్లాం వ్యాప్తి చెందక మునుపు స్త్రీ కి భద్రత ఉండేది కాదు.పురుషుడు చాలా పెళ్లిళ్ళు చేసుకునే వాడు.వ్యభిచారం...
నైపుణ్యం ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలం • గ్రామీణ, పేద విద్యార్థులకు వరం ఉచిత నైపుణ్య శిక్షణా తరగతులు • తల్లితండ్రుల ఆకాంక్షలను నెరవేర్చటానికి SEEDAP ఎప్పుడూ ముందుంటుంది. • రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమల్లో నైపుణ్య యువతకు భారీగా ఉపాధి అవకాశాలు • మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత నైపుణ్య శిక్షణ పొందాలి •...
రానున్న ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ నమోదు లక్ష్యం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా అమరావతి, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల...
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21-02-2024 రాష్ట్రవ్యాప్తంగా 53,35,519 మంది 0-5 మధ్య వయసు పిల్లలకు పోలియో చుక్కలు అమరావతి, రాష్ట్రవ్యాప్తంగా 53,35,519 మంది 0-5 మధ్య వయసు గల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన...
అమరావతి చదువులకు మరింత ఊతమిస్తూ.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా" క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే (20.02.2024) సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.