Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Genomic Solutions Center in Capital Amaravati
July 28, 2026
A salute to the workforce in the journey of Amaravati
July 27, 2026
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష అమరావతి,జూలై 17, ఆగష్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ ఆదేశాలు జారీ...
పలనాడు నరసరావుపేట లో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ * కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యూనియన్ బ్యాంక్ ఇచ్చిన అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి నిర్మలా రామన్ * బాలికలకు సైకిళ్లను పంపిణీ...
Chief Minister inaugurates works for installing 117 new gates at Dowleswaram barrage Coalition government initiate measures to provide permanent protection to Godavari delta:CM Chief Minister assures complete justice for Polavaram project-displaced families Kothapeta/Atreyapuram: Chief Minister N Chandrababu Naidu said the...
RTC Buses: A Deadly Menace at Zebra Crossings! Road safety is not merely a slogan, it is a fundamental responsibility concerning everyone's life all over india . However, observing the driving style of Andhra Pradesh State Road Transport Corporation (APSRTC)...
ఆర్టీజీఎస్ సీసీటీవీ360: వాహన చోరుల సింహస్వప్నం చోరీకి గురైన వాహనాల ఆచూకి పట్టేస్తన్న కెమెరాలు గుంటూరులో ఒకే ఒక అలెర్టుతో 7 వాహనాల స్వాధీనం ఎన్టీ ఆర్ జిల్లాలో మరికొన్ని వాహనాల గుట్టు విప్పిన సీసీటీవీలు నాలుగు నెలల్లో 81 వాహనాల రికవరీకి సహకారం మిస్సింగ్ కేసుల దర్యాప్తుల్లోనూ దోహదపడుతున్న ఏఐ ఆధారిత వ్యవస్థ అమరావతి...
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు – రాష్ట్ర స్థాయి ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు, సమగ్ర చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధం నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుస్థిర పాలనకు ఆర్థిక బలోపేతం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర...
ఏపిఎస్ఆర్టీసి ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు •విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు అమరావతి, జూలై 9: ఏపిఎస్ఆర్టీసి ని ప్రైవేటీకరణ చేసే ప్రస్తక్తే లేదని, విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ...
The 'Placement' Illusion of Engineering Colleges – A Tearful Reality! Every year, as the admission season arrives, major city intersections become filled with colorful flex banners and hoardings from engineering colleges. Advertisements proclaiming "100% Placement Guaranteed!" in bold letters, alongside...
మావిగన్ దెబ్బకు 11సీట్లు కూడా పోవడం ఖాయం.... - మంత్రి కొలుసు పార్థసారధి వైసీపీ అధ్యక్షులు, పులివెందుల శాసనసభ్యులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఎజెండాతో 2029 ఎన్నికలకు వెళతాం అని చేసిన ప్రకటనతో ఈ రాష్ట్రానికి పట్టిన 11వ నంబర్ దరిద్రం పోవడం ఖాయం. 2019-24 మధ్య 3 రాజధానులు అంటూ రాష్ట్రాన్ని...
సమాచార పౌర సంబంధాల శాఖ లో ఇద్దరు అధికారులకు ఘన వీడ్కోలు సమాచార పౌర సంబంధాల శాఖ లో 34 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ చేసిన అకౌంట్స్ ఆఫీసర్ పి. సుదర్శన్ రావు, రిసెప్షనిస్ట్ కె. స్వామి శేఖర్ లకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక పండిట్ నెహ్రూ బస్టేషన్ ప్రాంగణంలో...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.