YSR Kalyanamasthu YSR SHAADI TOFA – Rs 38.18 Crore given…
February 13, 2023
Arella Hemalatha been elected as a judge
March 30, 2023
స్థానిక చట్టాలు,అనుమతుల మేరకు రాజకీయ ప్రకటనలు •వీటికి అనుగుణంగానే రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యాలయాల్లో హోర్డింగ్ల అనుమతి •పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో 4X8 అడుగుల బ్యానర్, ఒక ప్లాగ్కు అనుమతి •ఇంటింటి ప్రచారానికి అనుమతులు జారీచేసే అంశంపై త్వరలో సరైన నిర్ణయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, మార్చి27:...
మధ్యలో ఆగిపోయిన ‘యర్రగొండపాలెం’ యర్రగొండపాలెం నియోజకవర్గం 1955లో ఏర్పాటైనా, 1972 తర్వాత 2009 వరకు ఎన్నికలు నిర్వహించబడలేదు. 1952లో దీనికి మాతృక అయిన కంభం నియోజకవర్గం 2004 తర్వాత రద్దయింది. 1955లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచిన నక్కా వెంకయ్య, 1952లోనే మార్కాపురం నియోజకవర్గం నుంచి కె.ఎల్.పి. అభ్యర్థిగా గెలుపొందారు. యర్రగొండపాలెం నియోజకవర్గం...
ఎన్నికల ప్రకటన రాగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయండి:సిఎస్. విజయవాడ : రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.ఈమేరకు శనివారం...
అన్నదాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తూ.. రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ 2023 వర్షాభావం (కరువు), డిసెంబర్, 2023 మిచాంగ్ తుపాను ప్రభావంతో సంభవించిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు రూ1,294.58 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని క్యాంప్...
05.03.2024 అమరావతి ఈ నెల 7,8 తేదీల్లో సీఎం శ్రీ వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన పులివెందులలో పలు అభివృద్ది పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 07.03.2024 షెడ్యూల్ సాయంత్రం 4 గంటలకు కడప చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు, అనంతరం వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్లో...
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విశాఖ -- రాష్ట్రభివృద్ధిని విజన్ విశాఖ పేరుతో పారిశ్రామికవేత్తలకు వివరించునున్న జగన్మోహన్ రెడ్డి -- 2000 మందికి పైగా హాజరుకానున్న ప్రముఖులు -- రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం, మార్చి 4: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విశాఖనగరమని, ఈ నగరం ఏపీకి గ్రోత్ ఇంజన్ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ...
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం. *కరువు మండలాల్లో ఉపాధి హామీ పనులు,తాగునీటి లేకుండా చూడండి. *ఉపాధి హామీ కింద ఏడాదికి కుటుంబానికి 100 రోజుల పని కల్పించండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి. విజయవాడ,2 మార్చి:ఈనెల 3వ తేది ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ ఇమ్యునైజేషన్ డే పల్స్ పోలియో కార్యక్రమాన్ని...
MoU with Food Future Foundation as part of 'Jagananna Gorumudda' • State Level Workshop on Food Literacy as part of Jagananna Gorumudda. • Discussion on 'Food Literacy' study, awareness, training etc. • Contribute to increasing enrollment and capacity building among...
భాషల పరస్పరాభివృద్ధి భాష మనసుకు ప్రతిబింబం. భాష నోటికి సంబంధించినది కాదు, మనసుకు సంబంధించినది.అది మన మనసును ఆవిష్కరిస్తుంది. అందుకనే శబ్దాన్ని పరబ్రహ్మ స్వరూపమంటారు.అన్ని భాషలు భగవదత్తమనే వాదమూ ఉంది. అది మంచి ఆలోచనకు నాంది. శబ్దార్ధ సమ్మేళనమైన భాష ప్రతి మనిషికి అవసరం.భాష శబ్దంతో నాదంతో కూడినది. ఒక భాష మరొక భాషకు ఏనాడూ...
అనారోగ్య బాధితుడికి రూ.1 లక్ష ఆర్థిక సాయం *శారదాపీఠం వద్ద ముఖ్యమంత్రిని కలిసిన బాధిత కుటుంబీకులు విశాఖపట్టణం, ఫిబ్రవరి 21 ః రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూరో సంబంధిత అనారోగ్య బాధితుడు సాలాపు లీలాధర్ నాయుడు(10)కు జిల్లా యంత్రాంగం రూ.1 లక్ష ఆర్థిక సాయం సమకూర్చింది. సంబంధిత చెక్కును...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.