YSR Kalyanamasthu YSR SHAADI TOFA – Rs 38.18 Crore given…
February 13, 2023
Revaluating Gandhi in the Savarkar–Ambedkar Dialectic
February 11, 2023
Games in Andhra Pradesh
December 1, 2023
చాట్ జీపీటీలో సంపూర్ణ కచ్చితత్వం అసాధ్యం చాట్ జీపీటీ ఒక పరిశీలన శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు ప్రపంచం అంతా చాట్ జీపీటీ (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ ఫార్మర్)పైనే చర్చ జరుగుతోంది. దీనిపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. నేడు ఎంతో మంది చాట్ జీపీటీపైనే ఆధారపడుతున్నారు. ...
Read moreఆంధ్ర ప్రదేశ్ అగ్రి మిషన్ - లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయా ? (పార్ట్ 1) 2019 ఎన్నికలలో తిరుగులేని ప్రజామద్దతుతో 151 MLA సీట్లు గెలుసుకొని, రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారిని మట్టికరిపించి జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కిన వైనం. విభజన తరువాత జీడీపీ విషయంలో వ్యవసాయరంగంపై (36%-AP , 18% ఇండియా ...
Read moreఎపి హైకోర్టులో జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులుకు పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు అమరావతి,సెప్టెంబరు 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులుకు సోమవారం నేలపాడులో గల రాష్ట్ర హైకోర్టులోని ప్రధమ కోర్టుహాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ...
Read moreఎపి వైద్య ఆరోగ్యశాఖ-ప్రజలకు ఆరోగ్య వంతమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యం మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ కమీషనర్ జె.నివాస్ 14 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ల కొనుగోలుకు చర్యలు అమరావతి: ప్రజలకు ఆరోగ్యవంతమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించటమే లక్ష్యంగా భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) నిబంధనలకనుగుణంగా ...
Read moreవిఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో మూడవ స్నాతకోత్సవం అమరావతి: ది.23.09.2023 తేదిన ఉదయం 10 గంటలకు ఆంధ్ర ప్రదేశ్, అమరావతిలోని విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో మూడవ స్నాతకోత్సవం (టంగుటూరి ప్రకాశం ఆడిటోరియం, 3 ఫ్లోర్, అకడెమిక్ బ్లాక్ – 2, విఐటి-ఏపి విశ్వవిద్యాలయం ) ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా డా|| జస్టిస్ బి. శివ శంకర ...
Read more17-09-2023 అమరావతి వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిగారు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎదురవుతున్న విఘ్నాలన్నీ ...
Read moreVSEZ - Exports Sore to the Tune of Rs. 50,195 Crores Visakhapatnam to become fast manufacturing hub Srinivas Muppala, Visakhapatnam Special Economic Zone (VSEZ), Zonal Development Commissioner Visakhapatnam: In a recent press briefings by Visakhapatnam Special Economic (VSEZ )Zonal Development ...
Read moreవిజయవాడ, 29-08-2023. ఘనంగా గిడుగు వేంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు-తిరుపతిలో త్వరలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు తెలుగు భాషకు పట్టం కట్టిన మహోన్నత వ్యక్తి గిడుగు • ఘనంగా గిడుగు వేంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు • మధురమైన తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. • తిరుపతిలో త్వరలో తెలుగు ...
Read more25.08.2023 అమరావతి దశాబ్దాలుగా వెనుకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి, ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా.. సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన సాలూరు నియోజకవర్గం, విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు ...
Read more24.08.2023 అమరావతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తో ఏపీకి చెందిన స్టార్టప్ కంపెనీ ఆక్వా ఎక్చేంజ్ కో ఫౌండర్ బండి కిరణ్ కుమార్, సీఈవో పవన్ కృష్ణ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ వడ్డి రఘురామ్, ఏపీకి చెందిన స్టార్టప్ ...
Read more© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.