Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Let’s tackle El Niño with ‘VB G Ram G’
July 30, 2026
కాకినాడ జిల్లా కాకినాడ రమ్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. చేతికి ఉన్న స్టీల్ రాడ్ శస్త్ర చికిత్స నిమిత్తం వెళ్లిన మహిళ.. యానాం నుంచి ఆస్పత్రిలో శస్త్ర చికిత్సకు వెళ్లిన శీలం నాగమణి.. చేతికి శస్త్ర చికిత్స చేస్తుండగా మృతి చెందిన నాగమణి.. గాంధీనగర్ రమ్య హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగిన మృతురాలి...
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలి * ఆరోగ్యశ్రీ సేవలను మరింత వృద్ది చేయండి * 10-19 యేళ్ళ మధ్య వయస్సు గల బాలికల్లో రక్త హీణత నివారణకు పటిష్ట చర్యలు చేపట్టండి * ప్రభుత్వ పాఠశాల తోపాటు ప్రైవేట్ పాఠశాల నుండి డేటాను తీసుకుని నివారణ చర్యలు తీసుకోండి * నిర్మాణంలో ఉన్న 5...
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జూలై 03 : శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి 08:53 గంటలకు రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ గారు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఉన్న శాంతి భవన్ కు చేరుకోగా, రాష్ట్ర...
అమెరికాలోని డాలస్లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి వైయస్. జగన్ తన సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. ఈ వీడియో సందేశంలో సీఎం ఏమన్నారంటే… ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్... 2023 నాటా కన్వెన్షన్కు హాజరయిన ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. నాటా కార్యవర్గానికి మరీ...
రేపు చిత్తూరుకు సీఎం వైయస్ జగన్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. సభా వేదిక, డెయిరీ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో...
ఏప్రిల్ 23న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డాక్టర్ బి.ఎస్.సెలీనా APPSC సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. APPSCలో ఆమె ఏకైక మహిళా సభ్యురాలు Dr B.S.Selina taking oath as Member APPSC as orders issued in the month of April 23. She is the only lady member...
పరిశ్రమల స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అధికారులతోపాటు డైరెక్టర్లు అంతా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఎంఈడిసీ) ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఏపీ ఎంఎస్ఎంఈడిసీ సమీక్ష సమావేశం సోమవారం ముత్యాలంపాడులోని కార్యాలయంలో జరిగింది. ధీనికి సీఈవో ప్రవీణ్ కుమార్...
Dear District Education Officer, Today in my visit to Repalle Municipal School I observed that most of the teachers haven't seen the program of "From the desk of Principal Secretary", it is a capacity-building program for the teachers in asynchronised...
అమరావతి: బుధవారం (28.06.2023) సీఎం శ్రీ వైఎస్ జగన్...పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పర్యటన జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్ ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి కురుపాం...
రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం వైఎస్ జగన్ CM Shri YS Jagan paid a courtesy call to Governor Shri Abdul Nazir at Raj Bhavan.
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.