Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Genomic Solutions Center in Capital Amaravati
July 28, 2026
చేనేత వర్గాలకు పెరుగుతున్న ప్రాధాన్యం ఒక రాజకీయ అవకాశం, అవకాశవాదులు… శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914 ఆంధ్రప్రదేశ్ లో చేనేత వర్గాల ఐక్యతకు తోడు రాజకీయ మార్పుల నేపథ్యంలో ఆ వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా చేనేత రంగంపై...
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆగస్టులో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి తరగతులు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం నాలుగేళ్లలోనే 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి సిఎం జగన్మోహన్ రెడ్డి పూనుకోవడం చారిత్రాత్మకం ఐదు మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభించేందుకు...
04.06.2023 అమరావతి శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్న...
ఆదాయంలో ఏపీని అధిగమించిన తెలంగాణ శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్టు- 9440222914 రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ అనేక విధాల లాభపడుతోంది. రాజకీయ, పరిపాలన, ఆర్థిక కారణాలు ఏవైనాకానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా వెనుకబడిపోతోంది.పారిశ్రామిక, సాఫ్ట్ వేర్ రంగాలలో తెలంగాణ దూసుకుపోతోంది. ఏపీ మాత్రం రోజురోజుకు దిగజారిపోతోంది. ఓ పక్క తెలంగాణలో అనేక కొత్త పరిశ్రమలు...
4-06-2023 విశాఖపట్నం కోరమాండల్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్ల రిజర్వేషన్ ప్రయాణికుల్లో ఒక్కరు తప్ప అందర్నీ ట్రేస్ చేశాం వివరాలు వెల్లడించిన మంత్రి బొత్స సత్యన్నారాయణ విశాఖపట్నం: - ఒడిశాలోని బాలాసోర్లో రైలు దుర్ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన మంత్రి బొత్ససత్యన్నారాయణ. - సీఎం ఆదేశాలమేరకు విశాఖపట్నంలో ఉండి.. ఈ ఆపరేషన్ను పర్యవేక్షించిన మంత్రి బొత్స. -...
Date :03-06-2023 అమరావతి: వి.ఐ.టి - ఏ.పి విశ్వవిద్యాలయంలో ఘనంగా విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు వి.ఐ.టి - ఏ.పి విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను ది. 3 జూన్ 2022 (శనివారం ) నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా శ్రీ రాజ్ కుమార్ బోనం (వైస్ ప్రెసిడెంట్ మరియు గ్లోబల్ హెచ్ఆర్...
04-06-2023 అమరావతి ఒడిశాలో రైలు ప్రమాదం – తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష. ఏపీకి చెందిన బాధితులకు పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశం. అమరావతి: - ఒడిశాలోని బాలోసోర్ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్షించారు. - రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్నాథ్ నేతృత్వంలోని...
నేడు పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం Parliament Inauguration Parliament New Building Today https://rajadhanivartalu.com
విజయవాడ, మే. 27 క్షేత్ర స్థాయి లోమెరుగైన "డెలివరీ మెకానిజం", "డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్" విద్య, వైద్య రంగాల సమూల సంస్కరణలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలను ప్రజలకు చేరవేయడంలో సహకరించాలి. - ప్రజా వ్యవహారాల ముఖ్య సలహాదారు, సజ్జల రామకృష్ణారెడ్డి ----------------------------------------------------------------------------------------------------------------------------- రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం మునుపెన్నడూ లేని విధంగా పలు పథకాలు,...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.