Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Let’s tackle El Niño with ‘VB G Ram G’
July 30, 2026
ఉద్యోగుల ఆరోగ్య పధకాన్నిమరింత పటిషంగా అమలు చేసేందుకు చర్యలు • ఉద్యోగులు,పెన్సర్లు అందరికీ హెల్తుకార్డులు అందేలా చర్యలు • మెడికల్ రీఇంబర్సుమెంట్ పధకాన్ని స్ట్రీమ్ లైన్ చెస్తాం • ఉద్యోగుల ఆరోగ్య పధకంలో ప్రభుత్వవాటా సొమ్ము సకాలంలో ట్రస్టుకు జమ • టాప్ టెన్ హెల్తు ప్రొసీజర్లలో ఫ్యాకేజి రేట్లు సవరణకు కృషి • గుండె...
ఇంజనీరింగ్ కళాశాల కనిష్ట ఫీస్ 43,000/_ హై కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు 2020-23 ఫీజులు నియంత్రణ చట్టబద్ధంగా జరగలేదని గౌరవ హై కోర్ట్ ను ఆశ్రయించిన ఇంజనీరింగ్ కళాశాలల సంఘం. 2019 లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలాల ఫీజులు గణనీయంగా తగ్గిస్తూ ఉన్నత విద్యా శాఖ నిర్ణయం తీసుకుందని అదే ఫీజులను 2023 వరకు కొనసాగించడం...
01.08.2023 అమరావతి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధ, నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం పార్ధసారధి రెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు ఏపీలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమం గురించి నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించిన సీఎం, నగరీకరణ,...
విజయనగరం : 🔹జిల్లాలో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు పర్యటన 🔹 జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. శ్రీనివాస రెడ్డి 🔹 పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవెంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ, యు.దుర్గాప్రసాద్ రావు, జస్టిస్ ఆకుల...
రాష్ట్రంలో నాలుగు పిహెచ్ సిలకు ఎన్కాస్ సర్టిఫికెట్లు ఎన్ టిఆర్ జిల్లా కండ్రిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికీ కేంద్రం ప్రశంసలు ఏపీలో రెండో యుపిహెచ్సీగా కండ్రికకు కేంద్రం గుర్తింపు ఇటీవలే మొదటి యుపిహెచ్సీగా ఎన్కాస్ సర్టిఫికేట్ పొందిన మంగళగిరి లోని ఇందిరానగర్ యుపిహెచ్సీ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తిగా గౌరవనీయులైన శ్రీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం - తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలో 28-07-2023 శుక్రవారం ఉదయం 10:00 గంటలకు
26.07.2023 అమరావతి జగనన్న విదేశీ విద్యాదీవెన పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్ధులకు రూ. 1 కోటి వరకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తూ.. అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను నేడు...
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధేతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధేతో గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ 23 జూలై 2023న హైదరాబాద్లోని రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు...
పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. దేశవ్యాప్త ర్యాలీ, ప్రదర్శనలు, ధర్నాలు జయప్రదం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సీ.సీ.పీ.ఏ) ఆధ్వర్యంలో జులై 21న వేలాది పెన్షనర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతం గానున్న సమస్యల పరిష్కారానికై భారీ ర్యాలీ నిర్వహించి లక్షలాది సంతకాలతో ప్రధాన మంత్రికి కోర్కెల పత్రం సమర్పించారు....
పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (24-07-2023) సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్ధాపన చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్కు చేరుకుంటారు, అక్కడ వన...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.