Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
Wherever Jagan Steps in, Only Destruction Follows
April 10, 2026
నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... : "దేశానికి ఆధునిక పర్యావరణ వ్యవస్థను అందించడం నాసిన్ పాత్ర" "శ్రీరాముడు సుపరిపాలన యొక్క గొప్ప చిహ్నం, అతను నాసిన్ కి కూడా గొప్ప ప్రేరణగా ఉండగలడు" - “మేము దేశానికి జిఎస్టి రూపంలో ఆధునిక వ్యవస్థను అందించాము.. ఆదాయపు పన్నును సరళీకృతం చేసాము మరియు ఫేస్లెస్...
జగనన్న పాలనలో.. పరిశ్రమలు, ఉపాధి కల్పనలో క్రాంతి.. రాష్ట్రానికి సంక్రాంతి.. భారీ, మెగా పరిశ్రమలు గడచిన 55 నెలల్లో 311కి పైగా భారీ పరిశ్రమలు.. ఇప్పటికే 1.30 లక్షల మందికి ఉపాధి.. జీఐఎస్ సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు.. దీంతో మరో 6.07 లక్షల మందికి ఉపాధి అవకాశాలు.. ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో...
చెన్నై ప్రెస్ క్లబ్ సభ్యులకు పొంగల్ ప్యాకేజీని అందజేసే కార్యక్రమం ఇటీవల శుక్రవారం (12.01.2024) ఉదయం సుమారు 11 గంటలకు చెన్నైలోని నందనంలోని ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈ కార్యక్రమం జరిగింది. చెన్నై: చెన్నై ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎస్. విమలేశ్వరన్ స్వాగత ప్రసంగంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ ట్రేడ్ యూనియన్...
మచిలీపట్నం పార్లమెంట్ లోక్ సభ స్థానానికి వైఎస్సార్సీపీ మైనార్టీ నేత అయూబ్ఖాన్ పేరు పరిశీలన... Pedana YSRCP Leader Ayubkhan wIth CM YS JAGAN MOHAN REDDY రాజధాని వార్తలు, పెడన: మచిలీపట్నం పార్లమెంట్ లోక్ సభ స్థానానికి స్థానిక వైఎస్సార్సీపీ మైనార్టీ నేత అయూబ్ఖాన్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయూబ్ఖాన్ వైఎస్సార్సీపీ...
మచిలీపట్నం, జనవరి 9:--- పేద ప్రజల అభివృద్ధితోనే దేశ పురోభివృద్ధి సాధిస్తుందని వారికి కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చడానికే వికసిత భారత్ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నామని, 2047 సంవత్సరానికి దేశాన్ని వికసిత భారత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాలు పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీపాద యశోనాయక్ పేర్కొన్నారు మంగళవారం...
ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు స్థానచలనం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అధిష్ఠానం స్థానచలనం నిర్ణయంపై కొందరు విధేయత ప్రకటిస్తుంటే.. మరికొందరు తమదారి తాము చూసుకుంటున్నారు. ఇటీవల వైసీపీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపించిన కాపు రామచంద్రారెడ్డి.. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని కలిశారు. ఈసారి ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఇక, నిన్నటికి నిన్న సంచలన...
విజయవాడ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ వేగవంతం • రెండు, మూడు రోజుల్లో బడ్జెట్ విడుదలకు చర్యలు • భూసేకరణ చేసేటప్పుడు జర్నలిస్టుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచన • త్వరితగతిన జర్నలిస్టులకు అనువైన ఇళ్లస్థలాలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు • ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి...
పారిశుధ్య కార్మిక సంఘాల ప్రతినిధులతో మరోసారి చర్చలు జరిపిన మంత్రుల బృందం అమరావతి, జనవరి 6: పారిశుధ్య కార్మికుల డిమాండ్ల పరిష్కారానికై సంబందిత సంఘాల ప్రతినిధులతో మరోసారి మంత్రుల బృందం శనివారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఝ చర్చలు జరిపింది. మంత్రుల బృందంలో సభ్యులైన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల...
టిడ్కొ గృహ సముదాయం ప్లాట్లను లబ్దిదారులకు పంపిణీ... అడవితక్కెళ్ళపాడు లో టిడ్కో ఆధ్వర్వంలో నిర్మించిన ప్రధాన మంత్రి అవాస్ యోజన (అర్బన్) జగనన్న నగర్ హౌసింగ్ పథకంలోని గృహ సముదాయంలో ప్లాట్లను లబ్దిదారులకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, టిడ్కొ డైరెక్టర్ నాగేశ్వరి, ప్రజాప్రతినిధులు...
Former National Federation of Newspaper Employees south zone secy Parvathy, 73, is no more Theformer south zone secretary of NFNE Parvathy Mahadevan, passed away recently in Lucknow, Uttar Pradesh. Parvathy, (73) who was South Zone Secretary for National Federation of...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.