Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
Wherever Jagan Steps in, Only Destruction Follows
April 10, 2026
అమరావతి జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికం.. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ.. ఇలా ప్రతియేడూ.. ఏటా రెండు పర్యాయాలు.. జనవరి- జూన్ లో అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన వారికి జూన్ / జూలైలో.. జూలై నుంచి డిసెంబర్...
తేది: 01.01.2024, విజయవాడ నేటి నుండే (జనవరి 2వ తేదీ నుండి)జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ ప్రారంభం రెండో దశ లో 6 నెలల పాటు నిరంతర ప్రాతిపదికనమొత్తం 13,954 ఆరోగ్య శిబిరాల నిర్వహణ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రెండో దశలో విస్తృతమైన ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసిన వైద్యఆరోగ్య శాఖ జగనన్న...
AP Govt to launch the second phase of Jagaanna Aarogya Suraksha from Jan 2nd 13954 Health camps to be conducted in six months under JAS II: Health Dept Volunteers to visit every household twice to explain the details of Health...
అంగన్వాడీల సమ్మెను సంక్రాంతి వరకూ వాయిదా వేయాలి మంత్రుల బృందం విజ్ణప్తి • అంగన్వాడీల 11 డిమాండుల్లో 10 ఇప్పటికే అంగీకరించడం జరిగింది • ఒకే ఒక్క డిమాండు గౌరవ వేతనం పెంపు అంశం సంక్రాంతి తర్వాత చర్చిద్దాం • గ్రాట్యుటీ పెంపుదలపై కేంద్రానికి లేఖ వ్రాసేందుకు సిద్ధం • జనవరి 5 నుండి అంగన్వాడీ...
అందరూ పాల్గొనే గొప్ప పండుగ ‘ఆడుదాం.. ఆంధ్రా’ గుంటూరు నల్లపాడులోని లయోలా మైదానంలో క్రీడా వేడుకలను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్ ఈ టోర్నమెంట్ దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఆడుదాం.. ఆంధ్రా టోర్నీ ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తాం గ్రామాల్లోని ప్రతిభ గల ఆణిముత్యాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేస్తాం వ్యాయామం,...
8వ తరగతి విద్యార్థులకు..ఉచితంగా ట్యాబ్ లు 20.12.2023 అమరావతి దేశానికే దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్ది.. స్థితిమంతుల పిల్లలకు ధీటుగా పేదింటి పిల్లలకు డిజిటల్ విద్యావకాశాలు కల్పిస్తూ.. వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చి దిద్దుతూ, జగన్ మామయ్య అందిస్తున్న కానుక.. 8వ తరగతి విద్యార్థులకు.. ఉచితంగా ట్యాబ్ లు రాష్ట్రవ్యాప్తంగా 10...
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ విలేజ్ హెల్త్ క్లినిక్ లలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలి:వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించినా దగ్గరలోని విలేజ్ హెల్త్ క్లినిక్ లో పరీక్షలు చేయించుకోవాలి రానున్న పండుగ...
సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న లీనా రెడ్డి మైనారిటీ యువత చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జాన్ మాస్కర్ ఎంపీ, న్యాయమూర్తి(చిత్తూరు కోర్టు)తో కలిసి నిర్వహించిన క్రిస్మస్ కార్యక్రమంలో SC కార్పొరేషన్ ED (చిత్తూరు జిల్లా) , YSRCP నాయకులు పాల్గొన్నారు. లీనా రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు (మహిళా విభాగం).
డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సల వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంపు అమరావతి. డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సల వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంపు, మరింత మెరుగైన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీయాప్ ను ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో డౌన్లోడ్ చేయించే కార్యక్రమం, ఉచితంగా వైద్యం ఎలా...
ఇస్లామ్ అంటే టెర్రరిజం కాదు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఓ చర్చ చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఈ చర్చకు ఇస్లామ్ కేంద్ర బిందువయ్యింది. దాదాపు అన్ని అన్యమతాలకు చెందిన వారిలోనూ ఇస్లామ్ పట్ల అనేక అనుమానాలు నెలకొన్నాయి. ముస్లింలు హింసావాదులా? అసలు...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.