Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
Wherever Jagan Steps in, Only Destruction Follows
April 10, 2026
వచ్చే ఏడాది ఆరు మాసాల వ్యవధిలో ఇండియా, అమెరికా సాధారణ ఎన్నికలు ఎంపి విజయసాయిరెడ్డి .................................................................................................. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా, అత్యుత్తమ ప్రజాతంత్ర దేశంగా పేరొందిన అమెరికా ప్రజలు 2024లో తమ కేంద్ర ప్రభుత్వాలను ఆరు నెలల తేడాతో ఎన్నుకోబోతున్నారు. అనేక రాష్ట్రాలు, వాటికి చెప్పుకోదగ్గ అధికారాలున్న అమెరికా అధికారిక నామం అమెరికా...
ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలన విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2, 3, తేదీల్లో దేశవ్యాప్తంగా తలపెట్టిన "ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలన" కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని , సక్రమమైన ఓటర్ల జాబితాల తయారీలో ఓటర్లు భాగస్వాములు కావాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధానకార్యదర్శి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపు ఇచ్చారు. ఆమేరకు...
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో సిఎస్ సమీక్ష. విజయవాడ,30 నవంబరు: కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామంలో యురేనియం ప్లాంట్ కు సంబంధించిన అంశాలపై గురువారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సియండి డా.సికె అశనాని(Asnani)తో పాటు ఇతర అధికారులతో ప్రభుత్వ ప్రధాన...
సియం హామీలు సత్వర అమలుకు చర్యలు తీసుకోండి సిఎస్ అమరావతి,27నవంబరు:రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు సత్వర అమలుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.సియం హామీలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ...
రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది •వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు •డిశంబరు 1 కల్లా ఖరీఫ్ పంట నష్టపోయిన రైతుల జాబితా సిద్దం •రబీలో ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళిక సిద్దం, రైతుల్లో అవగాహన కల్పిస్తాం •రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇ-క్రాప్ అప్లికేషన్ కు తొలిసారిగా స్కాచ్ అవార్డు ...
జగనన్నకు సైనికుల్లా... వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవరెడ్డి పిలుపు కర్నూలులో వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ కర్నూలు: వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా యాక్టివిస్టులు సైనికుల్లా పని చేయాలని వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా సమన్వయకర్త...
FACT CHECK “అస్మదీయులకు అడ్డగోలుగా...” అంటూ ఓ నిర్మాణ కంపెనీకి ప్రభుత్వం అంతులేని మేలు చేస్తోందని ఆరోపిస్తూ ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధం. వాస్తవ అంశాలను ఫ్యాక్ట్ చెక్ద్వారా తెలియజేస్తున్నాం. అస్మదీయులు అంటూ ఈనాడు దినపత్రిక ఒక అడ్డగోలు ఆరోపణల చేసింది. వాస్తవం ఏంటంటే, గత...
Fact Check on CLIPPING IN EENADU ON 19.11..2023 A news item with the caption AMUL KOSAME PAALA VELLUVA was published in the Eenadu Telugu Daily News Paper on 19.11.2023 in which it was alleged that the Govt., is utilizing the...
విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం దిగ్భ్రాంతి బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశం అమరావతి: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం శ్రీ వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు...
మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వమిది మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకల్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోంది ముస్లింలలో పేదలందరికి వైయస్ఆర్ రిజర్వేషన్లు అమలు చేశారు సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం భిన్నత్వంలో ఏకత్వం మన బలం ప్రతి...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.