Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Arella Hemalatha been elected as a judge
March 30, 2023
YSR Kalyanamasthu YSR SHAADI TOFA – Rs 38.18 Crore given…
February 13, 2023
ఘనంగా వైయస్ఆర్ రైతు దినోత్సవం కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని కర్నూలు నగరంలో వైయస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటైన దివంగత మహానేత డా. వైయస్ రాజ శేఖర్ రెడ్డి 74 వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే హాఫీజ్ఖాన్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే...
వై యస్ రాజశేఖరరెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా విశాఖ పట్నం: విశాఖ పట్నం పార్టీ కార్యాలయం లో Dr Y S రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భముగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మరియు రక్తదానం శిబిరం లో రక్తదానం చేసిన విశాఖపట్నం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ & జోనల్...
సత్యధర్మ, శాంతి, అహింసలతో, మానవతా విలువలతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఎంతోమందికి స్ఫూర్తిదాయకమయ్యారు* : శ్రీ సత్యసాయి జిల్లా మొత్తాన్ని డిజిటల్ ఎకానమీ దిశగా మార్చాలి : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ బటన్ నొక్కి ప్రారంభించిన భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టపర్తి (శ్రీ...
రాష్ట్ర ముఖ్య మంత్రి కి వినతుల వెల్లువ తిరిగిప్రయాణంలో వినతుల స్వీకరణ పలువురు సమస్యల పరిష్కారం నిమిత్తం వినతి పత్రాలు అందజేత సమస్యల పరిష్కారం నిమిత్తం సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి చిత్తూరు, జూలై 04 : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్...
తేది: 03.07.2023 గుంటూరులో రెండు రోజుల పాటు డిఫెన్స్ పెన్షన్ (స్పర్ష్) ఔట్ రీచ్ ప్రోగ్రామ్ జులై 4,5 తేదీల్లో కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్(CDA),చెన్నై ఆధ్వర్యంలో రక్షణ సేవ పెన్షనర్లు, రక్షణ పౌర పెన్షనర్లు , కుటుంబ పెన్షనర్లు (స్పర్ష్) గౌరవానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సిస్టం ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష (స్పర్ష్)...
కాకినాడ జిల్లా కాకినాడ రమ్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. చేతికి ఉన్న స్టీల్ రాడ్ శస్త్ర చికిత్స నిమిత్తం వెళ్లిన మహిళ.. యానాం నుంచి ఆస్పత్రిలో శస్త్ర చికిత్సకు వెళ్లిన శీలం నాగమణి.. చేతికి శస్త్ర చికిత్స చేస్తుండగా మృతి చెందిన నాగమణి.. గాంధీనగర్ రమ్య హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగిన మృతురాలి...
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలి * ఆరోగ్యశ్రీ సేవలను మరింత వృద్ది చేయండి * 10-19 యేళ్ళ మధ్య వయస్సు గల బాలికల్లో రక్త హీణత నివారణకు పటిష్ట చర్యలు చేపట్టండి * ప్రభుత్వ పాఠశాల తోపాటు ప్రైవేట్ పాఠశాల నుండి డేటాను తీసుకుని నివారణ చర్యలు తీసుకోండి * నిర్మాణంలో ఉన్న 5...
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జూలై 03 : శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి 08:53 గంటలకు రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ గారు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఉన్న శాంతి భవన్ కు చేరుకోగా, రాష్ట్ర...
అమెరికాలోని డాలస్లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి వైయస్. జగన్ తన సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. ఈ వీడియో సందేశంలో సీఎం ఏమన్నారంటే… ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్... 2023 నాటా కన్వెన్షన్కు హాజరయిన ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. నాటా కార్యవర్గానికి మరీ...
రేపు చిత్తూరుకు సీఎం వైయస్ జగన్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. సభా వేదిక, డెయిరీ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.