Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Arella Hemalatha been elected as a judge
March 30, 2023
YSR Kalyanamasthu YSR SHAADI TOFA – Rs 38.18 Crore given…
February 13, 2023
26-09-2023 స్కిల్ స్కామ్ పరారీ లో ఉన్న ముద్దాయిలందర్నీ సిఐడి కోర్టుల కప్పగించాలి -అంకంరెడ్డి నారాయణమూర్తి సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో, టిడిపి సర్కారు అవినీతి బాగోతాలు బయటపడుతున్న కొద్దీ, పరారవుతున్న వారి జాబితా పెరుగుతూ వస్తుందని, అందులో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, షాపూర్జి పల్లోంజీ ప్రతినిధి మనోజ్...
తాడేపల్లి లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఛాంబర్ ను గనులు అటవీ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి నాగార్జున రెడ్డి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏపీ. తిరుపాల రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అగ్రికల్చర్ ఏపీ, ఆర్టీసీ చైర్మన్ డి మల్లికార్జున్...
ఉత్తమ పర్యాటక కేంద్రంగా లేపాక్షి కి మేమొంటో ను అందిస్తున్న జాతీయ స్థాయి ఆధికారులు మేమొంటోను అందుకొన్న లేపాక్షి సర్పంచ్ ...
ఎపి హైకోర్టులో జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులుకు పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు అమరావతి,సెప్టెంబరు 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులుకు సోమవారం నేలపాడులో గల రాష్ట్ర హైకోర్టులోని ప్రధమ కోర్టుహాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో...
రాష్ట్రంలో ప్రతి గడపకు ప్రతిరోజు రక్షిత మంచినీరు అందించడం జగనన్న లక్ష్యం లక్షల కోట్ల విలువ చేసి ఆస్తికి యజమానులను చేసే బృహత్తర కార్యక్రమం స్వామిత్వ -మంత్రి జోగి రమేష్ పెడన (పెనుమల్లి), సెప్టెంబర్ 23 రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి శనివారం పెడన మండలం పెనుమల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ పథకం...
గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం తో పాటు వారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న జగనన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటినుండి గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద ఒక్కొక్కరికి రూ 850 చొప్పున ఖర్చు చేస్తుండగా , వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ టేక్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ - సమగ్ర శిక్షా విద్యార్థులను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి • పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ ప్రతి పాఠశాల నుండి కనీసం ప్రతిభ గల ఇద్దరి విద్యార్థులను గుర్తించి జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ ఎస్.సురేష్ కుమార్...
Ganji Martha Jayarao - Second Vardhanthi today She was a teacher all her life even after retirement. I profusely thank her advise, training and taught many many students in Rayapudi Highschool.
విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో మూడవ స్నాతకోత్సవం అమరావతి: ది.23.09.2023 తేదిన ఉదయం 10 గంటలకు ఆంధ్ర ప్రదేశ్, అమరావతిలోని విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో మూడవ స్నాతకోత్సవం (టంగుటూరి ప్రకాశం ఆడిటోరియం, 3 ఫ్లోర్, అకడెమిక్ బ్లాక్ – 2, విఐటి-ఏపి విశ్వవిద్యాలయం ) ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా డా|| జస్టిస్ బి. శివ శంకర...
Director General of the International Baccalaureate Organization, Mr Olli-Pekka Heinonen in the meeting with the Chief Minister Jagan said: Honb'le Chief Minister of Andhra Pradesh Shri YS Jagan Mohan Reddy, Senior Minister Botcha Satyanarayana, Ladies and gentlemen, esteemed colleagues and...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.