Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Oneindia Telugusource
ప్రజా వ్యతిరేక చర్యల్ని కట్టడి చేయడంలో బాబు సర్కార్ విఫలమైందనే విమర్శకు చోటు కల్పించారు. అపర చాణక్యుడు ఏమయ్యాడు?సీఎం చంద్రబాబుకి అపర చాణక్యుడనే పేరు వుంది. కొన్నేళ్ల పాటు తెలుగు సమాజాన్ని టీడీపీ అనుకూల మీడియానే రాజ్యమేలేది. ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో, అప్పటి నుంచి నాణేనికి రెండో వైపు కూడా చూపడం మొదలైంది....
Advertisementపౌరసరఫరాల సేవల్లో మరింత పారదర్శకతతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో గుజరాత్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి మంత్రి...
Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడుపల్లి బీట్లో, సూర్ధపూర్ గ్రామ శివారులో ఉన్న సుమారు 150 హెక్టార్ల భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములు పోడు సాగు చేస్తున్న రైతుల ఆధీనంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల అటవీశాఖ...
Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో, మొత్తం ఎంత ఖర్చవుతుందో, తీసుకున్న అప్పులకు ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తే సమాధానాలు...
ఎవరుంటారక్కడ... అమరావతిపై మరోసారి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు Disha dailysource
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం...
ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు) Sakshisource
దక్షిణ కొరియా బాటలో మంత్రి లోకేష్... పెట్టుబడులే ప్రధాన లక్ష్యం..అమరావతి: ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు తీసుకురావడం, ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.