ADVERTISEMENT
ADVERTISEMENT
Kavi Kareemulla

Kavi Kareemulla

ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు.. ఈ నగరాల్లో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ – Samayam Telugu

ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు.. ఈ నగరాల్లో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ – Samayam Telugu

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం...

దక్షిణ కొరియా బాటలో మంత్రి లోకేష్… పెట్టుబడులే ప్రధాన లక్ష్యం.. – hmtvlive.com

దక్షిణ కొరియా బాటలో మంత్రి లోకేష్… పెట్టుబడులే ప్రధాన లక్ష్యం.. – hmtvlive.com

దక్షిణ కొరియా బాటలో మంత్రి లోకేష్... పెట్టుబడులే ప్రధాన లక్ష్యం..అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తీసుకురావడం, ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ...

CM Chandrababu Naidu: ‘సీమలో సీన్ మారింది’.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు – NTV Telugu

CM Chandrababu Naidu: ‘సీమలో సీన్ మారింది’.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు – NTV Telugu

CM Chandrababu Naidu: అమరావతిని మనం కోరుకుంటుంటే, వాటికన్ లాంటి మావిగన్ కావాలని గొడ్డలి పార్టీ అంటోందని సీఎం చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ అని మనం అనడం కాదు.. తమది గొడ్డలి పార్టీనే అని వాళ్లూ ఒప్పుకుంటున్నారని విమర్శించారు. తాజాగా చిత్తూరులో ఆయన ప్రసంగిస్తూ.. ప్రజల విషయంలో తాను సౌమ్యుడినేనని.. కానీ సంఘ విద్రోహ...

కుప్పంలోనూ బంగారం ఉత్పత్తి చేస్తాం: సీఎం చంద్రబాబు – Andhrajyothy

కుప్పంలోనూ బంగారం ఉత్పత్తి చేస్తాం: సీఎం చంద్రబాబు – Andhrajyothy

Home » Andhra Pradesh » Chittoor » CM Chandrababu Naidu Announces Major Development Plans for Kuppam, Targets Opposition Over Amaravati and Governance Sj ABN , Publish Date - Jul 04 , 2026 | 04:02 PM కుప్పం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా...

భూ సమస్యలకు మోక్షమెప్పుడు? శాశ్వత పరిష్కారం దొరికేనా? గ్రౌండ్ రిపోర్ట్! | Hindustan Times Telugu – Hindustan Times

భూ సమస్యలకు మోక్షమెప్పుడు? శాశ్వత పరిష్కారం దొరికేనా? గ్రౌండ్ రిపోర్ట్! | Hindustan Times Telugu – Hindustan Times

Subscribe Now! Get features likeతెలుగు రాష్ట్రాల్లో ఏ పల్లెకు వెళ్లినా ప్రజలు ముందుగా చెప్పే సమస్యల్లో భూములకు సంబంధించిన వివాదాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. తెలుగు గ‌డ్డపై గత మూడు దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారినా, భూముల సమస్యలకు మాత్రం శాశ్వత పరిష్కారం దొరకడంలేదు. పాలకులు మారుతున్నారు, విధానాలు మారుతున్నాయి, పేర్లు మారుతున్నాయి. కానీ రైతుల...

Andhra Pradesh Crime: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్య – Vaartha

Andhra Pradesh Crime: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్య – Vaartha

వార్తలుమరిన్నిAndhra Pradesh Crime: కృష్ణా జిల్లాలో అత్యంత సామూహిక విషాద ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలం అనంతాయిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే ఇంట్లో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు, తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.Read Also: Bengaluru...

Page 24 of 34 1 23 24 25 34
ADVERTISEMENT

Recent News