ADVERTISEMENT
ADVERTISEMENT
Kavi Kareemulla

Kavi Kareemulla

Andhrapradesh: రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు – NewsBytes Telugu

Andhrapradesh: రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు – NewsBytes Telugu

Advertisementపౌరసరఫరాల సేవల్లో మరింత పారదర్శకతతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో గుజరాత్‌లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి మంత్రి...

Breaking News: వరంగల్‌ భద్రకాళి టెంపుల్ వద్ద ఉద్రిక్తత- బీజేపీ శుద్ధి కార్యక్రమాన్ని – ABP Desam

Breaking News: వరంగల్‌ భద్రకాళి టెంపుల్ వద్ద ఉద్రిక్తత- బీజేపీ శుద్ధి కార్యక్రమాన్ని – ABP Desam

Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడుపల్లి బీట్‌లో, సూర్ధపూర్ గ్రామ శివారులో ఉన్న సుమారు 150 హెక్టార్ల భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములు పోడు సాగు చేస్తున్న రైతుల ఆధీనంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల అటవీశాఖ...

Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! "లెక్కలు చెప్పండి.. చర్చకు రండి" – NTV Telugu

Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! "లెక్కలు చెప్పండి.. చర్చకు రండి" – NTV Telugu

Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో, మొత్తం ఎంత ఖర్చవుతుందో, తీసుకున్న అప్పులకు ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తే సమాధానాలు...

ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు.. ఈ నగరాల్లో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ – Samayam Telugu

ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు.. ఈ నగరాల్లో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ – Samayam Telugu

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం...

దక్షిణ కొరియా బాటలో మంత్రి లోకేష్… పెట్టుబడులే ప్రధాన లక్ష్యం.. – hmtvlive.com

దక్షిణ కొరియా బాటలో మంత్రి లోకేష్… పెట్టుబడులే ప్రధాన లక్ష్యం.. – hmtvlive.com

దక్షిణ కొరియా బాటలో మంత్రి లోకేష్... పెట్టుబడులే ప్రధాన లక్ష్యం..అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తీసుకురావడం, ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ...

CM Chandrababu Naidu: ‘సీమలో సీన్ మారింది’.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు – NTV Telugu

CM Chandrababu Naidu: ‘సీమలో సీన్ మారింది’.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు – NTV Telugu

CM Chandrababu Naidu: అమరావతిని మనం కోరుకుంటుంటే, వాటికన్ లాంటి మావిగన్ కావాలని గొడ్డలి పార్టీ అంటోందని సీఎం చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ అని మనం అనడం కాదు.. తమది గొడ్డలి పార్టీనే అని వాళ్లూ ఒప్పుకుంటున్నారని విమర్శించారు. తాజాగా చిత్తూరులో ఆయన ప్రసంగిస్తూ.. ప్రజల విషయంలో తాను సౌమ్యుడినేనని.. కానీ సంఘ విద్రోహ...

కుప్పంలోనూ బంగారం ఉత్పత్తి చేస్తాం: సీఎం చంద్రబాబు – Andhrajyothy

కుప్పంలోనూ బంగారం ఉత్పత్తి చేస్తాం: సీఎం చంద్రబాబు – Andhrajyothy

Home » Andhra Pradesh » Chittoor » CM Chandrababu Naidu Announces Major Development Plans for Kuppam, Targets Opposition Over Amaravati and Governance Sj ABN , Publish Date - Jul 04 , 2026 | 04:02 PM కుప్పం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా...

Page 17 of 27 1 16 17 18 27
ADVERTISEMENT

Recent News