Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Arella Hemalatha been elected as a judge
March 30, 2023
YSR Kalyanamasthu YSR SHAADI TOFA – Rs 38.18 Crore given…
February 13, 2023
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తిగా గౌరవనీయులైన శ్రీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం - తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలో 28-07-2023 శుక్రవారం ఉదయం 10:00 గంటలకు
26.07.2023 అమరావతి జగనన్న విదేశీ విద్యాదీవెన పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్ధులకు రూ. 1 కోటి వరకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తూ.. అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను నేడు...
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధేతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధేతో గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ 23 జూలై 2023న హైదరాబాద్లోని రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు...
పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. దేశవ్యాప్త ర్యాలీ, ప్రదర్శనలు, ధర్నాలు జయప్రదం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సీ.సీ.పీ.ఏ) ఆధ్వర్యంలో జులై 21న వేలాది పెన్షనర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతం గానున్న సమస్యల పరిష్కారానికై భారీ ర్యాలీ నిర్వహించి లక్షలాది సంతకాలతో ప్రధాన మంత్రికి కోర్కెల పత్రం సమర్పించారు....
పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (24-07-2023) సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్ధాపన చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్కు చేరుకుంటారు, అక్కడ వన...
Date :12-07-2023 అమరావతి: విఐటి - ఏపి విశ్వవిద్యాలయం మరియు ఐ ఎస్ డి సి (ISDC, UK) మథ్య అవగాహనా ఒప్పందం MoU between VIT - AP University and ISDC (UK). ఇటీవల విఐటి - ఏపి స్కూల్ ఆఫ్ బిజినెస్ (VSB), విఐటి - ఏపి విశ్వవిద్యాలయం మరియు ఐ...
సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ స్టీరింగ్ కమిటీ సమావేశం • వన్యప్రాణుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలి • ముఖ్యంగా సోలార్ ఫెన్సింగ్,సోలార్ బోర్ వెల్ లు ఏర్పాటు చేయాలి • కొత్తగా పోడర్ ప్లాట్లు ఏర్పాటు చేయండి అమరావతి,19 జూలై:రాష్ట్రంలో ఎపి బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ ద్వారా ఈఏడాది అనగా...
18–07–2023, అమరావతి. క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజా Neel Raheja, President of K Raheja Group, who met CM Shri YS Jagan at the camp office. హాజరైన ఇనార్బిట్ మాల్స్ సీఈఓ రజనీష్ మహాజన్, కె రహేజా గ్రూప్...
12–07–2023 అమరావతి. ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి. మంత్రి మండలిలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు. 1. జులై నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ, ఇతర కార్యక్రమాలకు కేబినెట్ఆమోదం. a) ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు. నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమం. 5.1లక్షల మందికి రూ.510 కోట్లు...
అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని రాష్ట్ర అభివృద్ధికై అలుపెరగని పోరాటం అమరావతి మహా ఉద్యమం నేటికీ 1300 రోజులు అయిన సందర్భంగా మందడం దీక్ష శిబిరంలో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ రావు అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీలు దళిత బహుజన జేఏసీ నాయకులతోనూ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాజధాని...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.