Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
Sri Kolusu Parthasarathy, the State Minister for Information & Public Relations and Housing, briefed the media at the Publicity Wing of the State Secretariat's Fourth Block regarding the decisions taken on various issues during the Cabinet meeting. తేదీ.26.03.2026 తే.26–03–2026 దీ...
ఏబీఎన్ పూర్ణ మృతి జర్నలిజానికి తీరని లోటు....- మంత్రి కొలుసు పార్థసారథి.. జర్నలిస్టు అనే పదానికి పరిపూర్ణమైన అర్థానికి నిలువెత్తు నిదర్శనం ఏబీఎన్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేశంనేని పూర్ణచంద్రరావు. అనారోగ్య సమస్యలతో ఆకస్మికంగా మృతిచెందడం తీవ్రంగా కలచివేసింది. వృత్తిపట్ల అంకితభావం, సమాజం పట్ల ఎనలేని గౌరవం, బాధ్యత, సమస్యలపై...
‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయ విందు
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గుంటూరు, మార్చి 17 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మార్చి 18వ తేదిన మంగళగిరిలో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా , పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మంగళవారం మంగళగిరిలో ఏర్పాట్లు పరిశీలించారు. "దివ్యాంగ శక్తి" దివ్యాంగులకు ఉచిత బస్ సౌకర్యం ప్రారంభించి,...
అమరావతి ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. సమీక్షకు హాజరైన సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రి సమీక్షలో పాల్గొన్న పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... • ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్...
A Journey Towards Inclusion & Dignity: CM Chandrababu to Launch Free Bus Travel for Persons with Disabilities under ‘Divyang Shakti’ Tomorrow Amaravati, March 17: In a significant step towards inclusive governance and social empowerment, the Government of Andhra Pradesh will...
అమరావతి //14.3.2026 -సమ్మర్ యాక్షన్ ప్లాన్-2026 సిద్ధం! -'అవేర్ ద్వారా 4-5 రోజుల ముందుగానే సదరు ప్రాంతాల్లో వేసవి తీవ్రతపై అప్రమత్తం -జిల్లా అధికారులు, వైద్యులకు శిక్షణ కార్యక్రమాలు -కేసుల నమోదుకు అనుగుణంగా సత్వర చర్యలు -1 71 కోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం! -చికిత్స అందించేందుకు ఉప ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీల స్థాయి...
గిరిజన గర్భిణిల కోసం 35 నూతన నిరీక్షణ వసతి భవనాలు వీటిల్లో ప్రసవానికి వారం ముందే గర్భిణిలకు సపర్యలు రోజుకి గర్భిణి, సహాయకులకు కలిపి రూ. 600 చెల్లింపు ఈ కొత్త భవనాలతో గిరిజనులకు తగ్గనున్న వ్యయప్రయాసలు. నిర్మాణాల పురోగతిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు నివేదించిన అధికారులు గిరిజన...
విశాఖపట్నం... హడ్కో యువిన్(UiWIN) మొదటి ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు,ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి నిధుల సమీకరణ,స్థానిక సంస్థల బలోపేతంపై హడ్కో రెండు రోజుల వర్క్ షాప్ కార్యక్రమానికి హాజరైన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కేంద్ర గృహ,పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీనివాస్,హడ్కో సీఎండి సంజయ్ కులశ్రేష్ట,ఏపీ,తెలంగాణ,కర్ణాటక,తమిళనాడు,కేరళ,పుదుచ్చేరి అధికారులు ......నారాయణ,మంత్రి...
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు వేల ఎకరాల విలువైన భూమిని త్యాగం చేశారు. అయితే, నేటికీ విజయవాడ నుండి అమరావతికి సరైన ప్రజా రవాణా సౌకర్యం లేకపోవడం తీవ్ర దురదృష్టకరం. తుల్లూరు నుండి తాడికొండ మీదుగా గుంటూరు వెళ్లే రోడ్డు చాలా దారుణంగా ఉంది, దీనివల్ల కార్మికులు మరియు నివాసితులు రోజువారీ ఇబ్బందులు...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.