Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
Arella Hemalatha been elected as a judge
March 30, 2023
*సమిష్టి కృషివల్లే రాష్ట్రానికి గూగుల్ రాక... అందరం గర్వపడాల్సిన సమయం* *20లక్షల ఉద్యోగాల సాధనకు కట్టుబడి నిరంతరం శ్రమిస్తున్నాం* *ఇకపై ప్రాజెక్టులకు సంబంధించి ప్రతివారం ఎనౌన్స్ మెంట్లు ఉంటాయి* *17నెలల్లో ఇన్వెస్టిమెంట్ ఎట్రాక్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారుచేశాం* *గూగుల్ వాళ్లకు కూడా రాష్ట్రానికి రావద్దని మెయిళ్లు పెట్టారు....* *వైసిపి రాష్ట్రానికి హానికరం... వారి...
పీపుల్ సెంట్రిక్ గా ఉండాలి గుంటూరు, సెప్టెంబరు 13 : జిల్లా యంత్రాంగం ప్రజా కేంద్రీకృతంగా (పీపుల్ సెంట్రిక్) గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారీయా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ గా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో తన మనోగతాన్ని స్పష్టం చేశారు. జిల్లా...
ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సుమారు రూ:24.49.511లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి నిరుపేదల మెరుగైన వైద్యానికి చేయూత ముఖ్యమంత్రి సహాయనిది రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి రాష్ట్ర ప్రజలకు సుమారు .5కోట్ల మందికి ఎన్. టి. ఆర్.వైద్యసేవలు...
అమరావతి/ న్యూఢిల్లీ గండికోటకు 'మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్' అవార్డు బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్ (BLTM 2025)లో పురస్కారం అందుకున్న ఏపీ పర్యాటక ప్రతినిధి పద్మారాణి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13, 2025: దేశంలోని ప్రముఖ ట్రావెల్ ట్రేడ్ షో అయిన బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్ (BLTM 2025)లో...
ప్రజా సమస్యల పరిష్కారానికే మెదటి ప్రాధాన్యత : నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరుగా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు...
ఫాస్ట్ ట్రాక్ లో పారిశ్రామిక ప్రాజెక్టులు పూర్తవ్వాలి ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులు రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టం ముఖ్యమంత్రి...
అమరావతి పై దుష్ప్రచారం తగదు : సదస్సులో నిపుణుల అభిప్రాయం విజయవాడ, ఆగస్టు 28 : అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. గురువారం విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో "అమరావతిపై అబద్ధపు ప్రచారం – భావప్రకటన స్వేచ్ఛ" అనే అంశంపై...
My dream come true with bringing Krishna water to Kuppam: Chandrababu Govt ready with blue print to develop Rayalaseema:CM Chandrababu welcomes Krishna waters by offering Jala Harati at Kuppam branch canal KUPPAM: My life ambition fulfilled by bringing Krishna water...
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం - రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ ల పంపిణీకి రూ. 2,746.52 కోట్లు విడుదల కొత్తగా మంజూరైన 7,872 మంది స్పౌజ్ పెన్షన్ ల పంపిణీ స్పౌజ్ పెన్షన్ ల కోసం అదనంగా రూ|| 3.15 కోట్లు...
అమరావతి పయ్యావుల కేశవ్, ఆర్థిక మంత్రి. 30 ఏళ్ల క్రితం సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సారి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటో ఇది. దీన్ని కేవలం ఫొటోగానే చూడకూడదు.. ఇదొక చరిత్ర. తెలుగు ప్రజల తలరాతలను మార్చిన అద్భుత ఘట్టం. తెలుగు జాతి ఖ్యాతి దశదిశలా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందడానికి కారణ భూతమైన...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.