Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
క్రోధినామ సంవత్సరం, నూతన ఉగాది సందర్భంగా రోటరీ క్లబ్, కళాసాగరి ఆధ్వర్యంలో వినుకొండ జాషువా కళా ప్రాంగణంలో ఘనంగా సత్కరించారు...కవి కరీముల్లా ,7.4.2024
2024-25 వ్యవసాయ మరియు ఉద్యాన పంచాంగాలను ఆవిష్కరించిన సిఎస్. విజయవాడ,9 ఏప్రిల్:శ్రీ క్రోధి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం,డా.వైయస్సార్ ఉద్యాన వన విశ్వ విద్యాలయాలు రూపొందించిన వ్యవసాయ మరియు ఉద్యాన పంచాంగాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈమేరకు మంగళవారం విజయవాడ...
పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు చంద్రబాబు కొనకనమిట్ల సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేదల వ్యతిరేకులను ఓడించి సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయిస్తాయి మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే జగన్కు ఓటు...
క్రోధినామ సంవత్సరానికి స్వాగతం ఎన్నో ఆశలు.. ఆకాంక్షలు హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈసారి ఏప్రిల్ 9న మంగళవారం నాడు ఉగాది పండుగ వచ్చింది. ఈ ఏడాదిని శ్రీ 'క్రోధి'నామ సంవత్సరంగా పిలుస్తాం. సంప్రదాయకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో...
కవి కరీముల్లా సామాజిక వ్యాసం చరిత్ర సాక్షిగా మార్చి 31 ఓ విప్లవ దినం హిజ్రీ 8వ సంవత్సరం,మార్చి 31చరిత్రలో ఓ మరుపురాని ఘట్టాన్ని ఆవిష్కరించిన తేది..మానవ మహోపకారి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పది వేల మంది అనుచరులతో మక్కాకు బయలుదేరారు.తను పుట్టి పెరిగిన నేల.సంవత్సరాల తరబడి భౌతికంగా,మానసికంగా...
ప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా 27 Mar 2024 11:49 PM ప్రతి ఇంటికి సంక్షేమం అందాలంటే మళ్లీ మీ జగనే రావాలి ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు చిన్నాన్నను...
2024- 25 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభం • బడులు తెరిచిన రోజే (జూన్ 12వ తేదీన) ఉచితంగా 4.42 కోట్ల పాఠ్య పుస్తకాలు పంపిణీ • 1-10వ తరగతి వరకు గణితం, సామాజిక, భౌతిక, జీవ శాస్త్రం వంటి సబ్జెక్ట్ లకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ • ప్రపంచంలోనే ద్విభాషా పాఠ్యపుస్తకాలు కలిగిన...
అమరావతి జీవితాలను పణంగా పెడుతూ, రాత్రనకా, పగలనకా సముద్రం పైన కాలం గడిపే మత్స్యకార కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచుతూ.. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రభుత్వం.. నెల్లూరు జిల్లా బోగోలు మండలం లో రూ.289 కోట్లతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం మరియు ONGC పైప్ లైన్ పనుల...
05.03.2024 అమరావతి ఒకవైపు వరద జలాలను ఒడిసి పట్టి, ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలకు త్రాగు, సాగునీరు అందించి సస్యశ్యామలం చేసే సంకల్పంతో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను నవంబర్ 2021లో, రెండో టన్నెల్ ను జనవరి 2024లో పూర్తి చేసి నేడు (06.03.2024) జంట టన్నెల్ల ప్రారంభోత్సవం.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.....
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.