Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
అద్భుతంగా ప్రభుత్వాస్పత్రులు 11 టీచింగ్ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.3820 కోట్లు ఖర్చు గుంటూరు జీజీహెచ్ అభివృద్ధికి రూ.500 కోట్లు సీఐఐ సామాజిక బాధ్యత అభినందనీయం కాన్పుల వార్డు అభివృద్ధితో గర్భిణులకు ఎంతో మేలు ప్రభుత్వానికి మరింతగా సహకరించాలని సూచన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మంత్రి చొరవతో గుంటూరు జీజీహెచ్ అభివృద్ధికి ముందుకు...
ఈతరం పిల్లలకు గ్లోబల్ చదువులు భవిష్యత్తు టెక్నాలజీ చదువులపై సీఎం శ్రీ వైయస్.జగన్ ప్రత్యేక దృష్టి దేశంలోనే తొలిసారిగా ఉన్నతస్థాయి వర్కింగ్ గ్రూపు ఏర్పాటు హై ఎండ్ టెక్నాలజీలో అత్యున్నత ఉద్యోగాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు ఏఐ, ఎల్ఎల్ఎం, ఛాట్జీపీటీ, వెబ్ 3.O తరహా భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానంలో సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా చర్యలు నైపుణ్యాలను పెంచేందుకు...
*యువత గుండెజబ్బుల పై అప్రమత్తంగా ఉండాలి* *సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి* డోన్ పట్టణం :- మన భారతదేశంలో రోజురోజుకు చిన్న వయసులోనే గుండెపోటు వస్తున్న కేసులు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. గుండెపోటు యువ మరియు మధ్య వయస్కులలో రావడానికి కారణలు జీవితంలో అధిక ఒత్తిడి ,చెడు ఆహారపు అలవాట్లు, చాలా పొద్దుపోయే...
చేనేత వర్గాలకు పెరుగుతున్న ప్రాధాన్యం ఒక రాజకీయ అవకాశం, అవకాశవాదులు… శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914 ఆంధ్రప్రదేశ్ లో చేనేత వర్గాల ఐక్యతకు తోడు రాజకీయ మార్పుల నేపథ్యంలో ఆ వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా చేనేత రంగంపై...
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆగస్టులో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి తరగతులు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం నాలుగేళ్లలోనే 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి సిఎం జగన్మోహన్ రెడ్డి పూనుకోవడం చారిత్రాత్మకం ఐదు మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభించేందుకు...
04.06.2023 అమరావతి శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్న...
ఆదాయంలో ఏపీని అధిగమించిన తెలంగాణ శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్టు- 9440222914 రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ అనేక విధాల లాభపడుతోంది. రాజకీయ, పరిపాలన, ఆర్థిక కారణాలు ఏవైనాకానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా వెనుకబడిపోతోంది.పారిశ్రామిక, సాఫ్ట్ వేర్ రంగాలలో తెలంగాణ దూసుకుపోతోంది. ఏపీ మాత్రం రోజురోజుకు దిగజారిపోతోంది. ఓ పక్క తెలంగాణలో అనేక కొత్త పరిశ్రమలు...
4-06-2023 విశాఖపట్నం కోరమాండల్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్ల రిజర్వేషన్ ప్రయాణికుల్లో ఒక్కరు తప్ప అందర్నీ ట్రేస్ చేశాం వివరాలు వెల్లడించిన మంత్రి బొత్స సత్యన్నారాయణ విశాఖపట్నం: - ఒడిశాలోని బాలాసోర్లో రైలు దుర్ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన మంత్రి బొత్ససత్యన్నారాయణ. - సీఎం ఆదేశాలమేరకు విశాఖపట్నంలో ఉండి.. ఈ ఆపరేషన్ను పర్యవేక్షించిన మంత్రి బొత్స. -...
Date :03-06-2023 అమరావతి: వి.ఐ.టి - ఏ.పి విశ్వవిద్యాలయంలో ఘనంగా విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు వి.ఐ.టి - ఏ.పి విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను ది. 3 జూన్ 2022 (శనివారం ) నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా శ్రీ రాజ్ కుమార్ బోనం (వైస్ ప్రెసిడెంట్ మరియు గ్లోబల్ హెచ్ఆర్...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.