Whatsapp-Governance Whatsapp-Governance Whatsapp-Governance
ADVERTISEMENT
ADVERTISEMENT
RV WebTeam

RV WebTeam

టీడీపీ-జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు-వైరస్ః మంత్రి జోగి రమేష్

టీడీపీ-జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు-వైరస్ః మంత్రి జోగి రమేష్ వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేశ్‌ ప్రెస్‌మీట్‌: - నీవు ఒక పావలా.. నీ చుట్టూ 4 పావలాలు.. కలిపితే రూపాయి పావలా.. - పవన్‌కళ్యాణ్‌ పెడన సభా అట్టర్‌ఫ్లాప్‌ - పవన్ కు వరుసగా భంగపాటు...

ప్రభుత్వం, పార్టీని టాప్ గేర్ లో పరిగెత్తించాలన్న జగనన్న -అంకంరెడ్డి నారాయణమూర్తి

ప్రభుత్వం, పార్టీని టాప్ గేర్ లో పరిగెత్తించాలన్న జగనన్న -అంకంరెడ్డి నారాయణమూర్తి ప్రభుత్వాన్ని, పార్టీని ఇప్పుడు నడుపుతున్న స్పీడ్ కు తోడు, గేరు మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, ఇకపై టాప్ గేర్ లో పరిగెత్తించేలా వేగాన్ని పెంచాలంటూ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ఎన్నికల సమరానికి సన్నద్ధమయ్యేలా, ప్రజాక్షేత్రంలో పనిచేయాలని, సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన...

రాష్ట్రంలో ప్రజా మద్దతు లేని టిడిపి నాయకుల- తాటాకు చప్పుళ్ళకు భయపడే వారెవరూ లేరు -అంకంరెడ్డి నారాయణమూర్తి

రాష్ట్రంలో ప్రజా మద్దతు లేని టిడిపి నాయకుల- తాటాకు చప్పుళ్ళకు భయపడే వారెవరూ లేరు -అంకంరెడ్డి నారాయణమూర్తి ప్రజా మద్దతు లేని టిడిపి తాటాకు చప్పుళ్లకు, ప్రజలెవరికీ వినపడని మోతలు మోగించిన పచ్చ బ్యాచ్లూదే బాకాలకు , భయపడే వారెవరూ లేరని, అవినీతి కేసుల్లో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు...

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో నారా- నారాయణ తోడు దొంగల దోపిడీ -అంకంరెడ్డి నారాయణమూర్తి

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో నారా- నారాయణ తోడు దొంగల దోపిడీ -అంకంరెడ్డి నారాయణమూర్తి ఇన్నర్ రింగ్ రోడ్డే లేకపోతే, పెద్ద  కుంభకోణం జరిగి, దోపిడీకి ఎవరైనా ఎలా పాల్పడతారంటూ, అలాంటివేమీ మాకు తెలియదంటూ బుకాయిస్తున్న, అమరావతి భూ దోపిడీలో నారా-నారాయణ తోడుదొంగలై భారీ లబ్ది పొందేందుకు అలైన్మెంట్లో మూడుసార్లు మార్పులు చేసి ఖరారు చేశారని,...

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర తోపాటు హార్మోనీ అన్లీషెడ్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సంగీత కచేరీలో పాల్గొన్న విద్యార్థులు మరియు అధ్యాపకులు

భారతదేశలోనే మొట్టమొదటి సారిగా కృత్రిమ మేధస్సును ఉపయోగించి హార్మోనీ అన్లీషెడ్ సంగీత కచేరీ నిర్వహించిన విఐటి -ఏపి

Date :03-10-2023 అమరావతి: భారతదేశలోనే మొట్టమొదటి సారిగా కృత్రిమ మేధస్సును ఉపయోగించి హార్మోనీ అన్లీషెడ్ అనే సంగీత కచేరీ నిర్వహించిన విఐటి -ఏపి విశ్వవిద్యాలయం ది.30.09.2023 తేదిన విఐటి -ఏపి విశ్వవిద్యాలయంలో నల్ (ఇన్ఫోసెక్) చాప్టర్, సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ మరియు ఇన్నోవేషన్,ఇంక్యూబేషన్ మరియి ఎంట్రప్రెన్యూర్ సెల్ సహకారంతో...

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర విద్యుత్‌ శాఖమంత్రితో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర విద్యుత్‌ శాఖమంత్రితో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర విద్యుత్‌ శాఖమంత్రితో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ. న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌, కేంద్ర విద్యుత్‌ శాఖమంత్రితో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన అలు అంశాలపై చర్చించిన సీఎం. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ బకాయిల అంశాలపై...

వైయస్సార్ వాహన మిత్ర ద్వారా డ్రైవర్లకు ఏటా రూ 10,000 సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం

వైయస్సార్ వాహన మిత్ర ద్వారా డ్రైవర్లకు ఏటా రూ 10,000 సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం-నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకమ రెడ్డి నారాయణమూర్తి దేశంలో మరెక్కడా లేని విధంగా, మన రాష్ట్రంలోనే సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న,ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు,ఎండీయూ ఆపరేటర్లకు అండగా నిలిచేందుకు, వైయస్సార్ వాహన మిత్ర పథకం...

విప్లవాత్మక భూసంస్కరణలు తెచ్చిన జగనన్న ప్రభుత్వం-అంకంరెడ్డి నారాయణమూర్తి

27-09-2023 విప్లవాత్మక భూసంస్కరణలు తెచ్చిన జగనన్న ప్రభుత్వం -అంకంరెడ్డి నారాయణమూర్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి  తెచ్చిన విప్లవాత్మక భూసంస్కరణలు పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన లక్షలాది కుటుంబాల జీవనస్థితిగతులను మార్చేలా, వారి గౌరవాన్ని మరింత పెంచేలా ఉన్నాయని, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి ఒక ప్రకటనలో హర్షం...

విదేశీ విద్యాదీవెనతో 1830 మందికి సాయం అందించిన జగనన్న ప్రభుత్వం–అంకంరెడ్డి నారాయణమూర్తి

27-09-2023 విదేశీ విద్యాదీవెనతో 1830 మందికి సాయం అందించిన జగనన్న ప్రభుత్వం --అంకంరెడ్డి నారాయణమూర్తి గత ప్రభుత్వం విదేశీ విద్యకు వార్షిక ఆదాయం రూ 6 లక్షలకు పరిమితం చేసి, రూ 10 లక్షల నుంచి రూ 15 లక్షలు మాత్రమే సాయమందించేదని, జగనన్న ప్రభుత్వం ఆదాయపరిమితిని ఏకంగా రూ 8 లక్షలకు పెంచి,ఒక్కో విధ్యార్దికి...

దాదా సాహెబ్ పాల్కె పురస్కారవంతులు

దాదా సాహెబ్ పాల్కె పురస్కారవంతులు

ఇద్దరూ ఇద్దరే... దాదా సాహెబ్ పాల్కె పురస్కారవంతులు! ఆశా పరేఖ్ ఇప్పటికే తీసుకున్నారు! వహీదా రెహమాన్ తీసుకోనున్నారు! Both are Dada Saheb Palke awardees! Asha Parekh is already taken! Waheeda Rahman will take!

Page 46 of 57 1 45 46 47 57
ADVERTISEMENT

Recent News