Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Arella Hemalatha been elected as a judge
March 30, 2023
YSR Kalyanamasthu YSR SHAADI TOFA – Rs 38.18 Crore given…
February 13, 2023
అమరావతి వరుసగా 4వ ఏడాది..వాలంటీర్లకు అభినందన.. కరోనా కలవరపెట్టినా.. వరదలు వణికించినా.. ఎక్కడా తలొగ్గక.. ఆదివారమైనా, పండగైనా, సెలనైనా తొలి కోడి కూయకముందే, తూర్పు తెలవారకముందే, చిక్కటి చిరునవ్వుతో అవ్వా తాతలను, అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను ఆప్యాయంగా పలకరించి, ఠంఛన్గా పెన్షన్లు అందించడంతో పాటు.. -జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడి లంచాలు, వివక్షకు...
విశాఖపట్నం. ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్లో గె లుపొందిన విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందించిన ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...: గ్రామ, వార్డుస్ధాయి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ...
మేధావుల మదిలో ఇస్లాం - కవి కరీముల్లా సామాజిక వ్యాసం -------------------------------------- ఇస్లాం ఓ కారుణ్య ఛాయ, దైవం పంపిన అనుగ్రహాల ఊట. ఈ నీడలో కోట్లాదిమంది సేద తీరారు. దాని కరుణామృతాన్ని గ్రోలారు. నిజానికి ఇస్లాం అనేది ఒక మతం కాదు. ముహమ్మద్ (స) కేవలం ముస్లింల ప్రవక్త కాదు. సర్వమానవులను సన్మార్గం వైపుకు...
Today (04th Feb 2024), the Trained Nurses Association of India (TNAI) conducted a State Conference of Nurses at GMCANA Auditorium, in Guntur Medical College, Guntur. In this event, Dr. Vinod Kumar. V, I.A.S., MD & CEO, APSSDC attended as the...
కేంద్ర ప్రాయోజిత పధకాల నిధులు సకాలంలో ఖర్చు చేసి మరిన్ని నిధులు రాబట్టండి: సిఎస్ విజయవాడ,31 జనవరి:కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పధకాల( centrally sponsored schemes)నిధులను సకాలంలో ఖర్చు చేయడం ద్వారా కేంద్రం నుండి ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులను రాబట్టేందుకు తగిన ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆయా...
రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలలు -మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అమరావతి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం (31–01–2024) సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు,...
APCC chief YS Sharmila Reddy wrote a letter to Prime Minister Narendra Modi - ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్ ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం, 2014, లో విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం...
మచిలీపట్నం వచ్చే 2024 25 సంవత్సరానికి రూ.226.32 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ను ఆమోదిస్తూ తీర్మానం చేశామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు శనివారం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జడ్పీ చైర్ పర్సన్ వుప్పాల హారిక ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కృష్ణాజిల్లా కలెక్టర్ పి...
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్ విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించి పోలీసుల గౌరవ...
తిరుపతి. తిరుపతిలో రెండు రోజుల పాటు ‘ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్’. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్ జగన్. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం శ్రీ వైయస్. జగన్ సమాధానం ఇచ్చారు. రాజ్దీప్ సర్దేశాయ్: విద్యా రంగంలో...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.