Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
తేదీ.29.12.2025 సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు శ్రీ అనగాని సత్య ప్రసాద్, శ్రీ నాదెండ్ల మనోహర్ మరియు శ్రీ సత్యకుమార్ యాదవ్ మీడియాకు వివరించారు… 1....
అమరావతి • అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చ. • రాజధానిలో అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైనా సమీక్షించనున్న అథారిటీ. • ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సమీక్ష. • రాజధానిలో...
AP జిల్లా కలెక్టర్ల సదస్సు - Dec17-18, 2025 - AP District Collectors Conferrence అమరావతి ==================== జిల్లా కలెక్టర్ల సమావేశంలో నీటి భద్రతపై రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 38 వేల 400 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయిని వాటిలో ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే...
ది ఎకనామిక్ టైమ్స్ ద్వారా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రదానం చేశారు సునీల్ భారతి మిట్టల్, సజ్జన్ జిందాల్ , నోయెల్ టాటా నేతృత్వంలోని విశిష్ట జ్యూరీ నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పరివర్తనను గుర్తించింది అమరావతి, ముంబై: డిసెంబర్ 18 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు...
సాయి ప్రభుత్వ రెండేళ్లు: విష్ణుదేవ్ సాయి, తన సొంత కోటలో చిక్కుకున్న - దివాకర్ ముక్తిబోధ్ Dec13, 2025 ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన డిసెంబర్ 13, 2023న పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత, సామాజిక సమానత్వానికి అనుగుణంగా, బిజెపి కేంద్ర...
ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉర్దూ అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వారోత్సవాలు: మంత్రి ఫరూక్ దేశ చరిత్రలోనే ఉర్దూ భాషాభివృషి కొరకు పాటు పడిన ఏకైక నాయకులు గౌ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని మైనారిటీ శాఖా మంత్రి ఫరూఖ్ ఉద్ఘాటించారు. బుధవారం విజయవాడ షా...
విజయవాడ, తేదీ: 10.12.2025 • 58,204 మంది అంగన్వాడీ వర్కర్లకు రూ.75 కోట్లతో సెల్ ఫోన్లు • ఐసీడీఎస్ రాష్ట్ర స్థాయిలో 98 శాతంతో ఏ++ కేటగిరి తో నాలుగో స్థానం • గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవలు • నూతన సాంకేతికతతో అంగన్వాడీ సేవలు అందించేందుకు 5 జి సెల్ ఫోన్లు...
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు 100 మంది ఎంపిక •స్క్రీనింగ్ పరీక్షకు హాజరైన 723 మందిలో మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక •12 వ తేదీన గొల్లపూడి లోని బీసీ స్టడీ సర్కిల్ లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన •14 వ తేదీ నుండి...
Vijayawada: In a massive skilling drive, the Chief Minister N. Chandrababu Naidu-led NDA government is all set to facilitate training of at least 50,000 science and engineering students in the emerging and sought-after quantum technology as part of transforming the...
Union Minister of Commerce and Industries Sri Piyush Goyal garu visited Anakapalli district Achyuthapuram sege. Along with them we visited Brandix company in Sage along with fellow ministers Sri Kollu Ravindra garu, MP Sri CM Ramesh garu, MLA Sri Sundarapu...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.