ADVERTISEMENT
ADVERTISEMENT

Tag: Minister K Parthasaradhi inquires bus accident in eluru

Minister K Parthasaradhi inquires bus accident in eluru

ఏలూరు బస్సు ప్రమాదంపై మంత్రి పార్థసారథి ఆరా... ఏలూరుజిల్లా, లింగపాలెం సమీపంలోని జూబ్లీ నగర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడి ఓ సాఫ్ట్ వేరే ఉద్యోగి మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథిగారు ఆరా తీశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి తెలుసుకున్నారు. ...

Read more
ADVERTISEMENT

Recent News