ADVERTISEMENT
ADVERTISEMENT
Dy.CM PAWAN KALYAN REVIEWING VARIOUS DEPARTMENTS
ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో శాఖల వారి సమీక్ష ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ షన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. శాఖల వారీగా కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అధికారులు వివరిస్తున్నారు.
కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీ వనమాడి కొండబాబు, శ్రీ పంతం నానాజీ, శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ADVERTISEMENT