Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
అమరావతి: • రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష • కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి సమీక్ష.... హాజరైన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్... సబ్ కమిటీలోని మంత్రులు అనగాని, నారాయణ, నాదెండ్ల, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి. • ప్రజల అవసరాలు, పాలనా...
IT, Education, E&C, RTGS Minister, Nara Lokesh to attend SRM-University AP’s 5th convocation Function as chief guest Capital City Amaravati, AP: Nara Lokesh, Minister for Human Resource Development, Information Technology, Electronics & Communication, and Real Time Governance, will attend the...
RTGS Minister Nara Lokesh directs public representatives to stay on ground as Cyclone Montha nears coast, directs officials to ensure no hardship to citizens Oct 27, Amaravati With Cyclone Montha approaching the Andhra Pradesh coast, RTGS Minister Nara Lokesh on...
మొంథా తుఫాన్పై ప్రతీ గంటకూ బులిటెన్... రియల్ టైమ్లో అప్డేట్స్ ఆస్తి-ప్రాణ నష్టం నుంచి రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం నిరంతర సమాచారానికి శాటిలైట్ ఫోన్లు, మొబైల్ టవర్ల ఏర్పాటు పునరావాస కేంద్రాల్లోని వారికి నిత్యావసరాల పంపిణీ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం తుఫాన్పై ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి పూర్తి సహాయ...
గజిబిజి గందరగోళం లేని గోలి మధు కవిత్వం ‘ఎదురీత’ పుస్తకంపై సమీక్ష తెలుగు సాహితీ ప్రపంచంలోకి పదునైన కలంతో, ఆధునిక భావాలతో, అభ్యుదయ కవిత్వంతో దూకుడుగా దూసుకు వచ్చారు గోలి మధు. ఏ సమస్య చెప్పినా క్షణంలో ఆ సమస్యపై సాధారణ పదాలతో, అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతమైన కవిత రాయగల దిట్ట మధు. స్పష్టమైన...
దుబాయిలో మూడవ రోజు పర్యటనలో భాగంగా రేపు తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు • దుబాయ్ లీమెరిడియన్ హోటల్ లో సాయంత్రం 6.30 గంటలకు తెలుగు ప్రజలతో ఎపి ఎన్ఆర్టి నేతృత్వంలో సమావేశం • సమావేశానికి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్న యూఏఈలోని తెలుగు ప్రజలు • యూఏఈతో పాటు కువైట్,...
శ్రీ సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరణించిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాల సేకరణ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంటుకు ఆదేశాలు " బస్సులోనే భౌతిక కాయాలు ఉన్నాయి పరిస్థితులకు...
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులకు ఆదేశం దుబాయ్, అక్టోబర్ 24 : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి రాష్ట్రంలోని అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని...
*సమిష్టి కృషివల్లే రాష్ట్రానికి గూగుల్ రాక... అందరం గర్వపడాల్సిన సమయం* *20లక్షల ఉద్యోగాల సాధనకు కట్టుబడి నిరంతరం శ్రమిస్తున్నాం* *ఇకపై ప్రాజెక్టులకు సంబంధించి ప్రతివారం ఎనౌన్స్ మెంట్లు ఉంటాయి* *17నెలల్లో ఇన్వెస్టిమెంట్ ఎట్రాక్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారుచేశాం* *గూగుల్ వాళ్లకు కూడా రాష్ట్రానికి రావద్దని మెయిళ్లు పెట్టారు....* *వైసిపి రాష్ట్రానికి హానికరం... వారి...
పీపుల్ సెంట్రిక్ గా ఉండాలి గుంటూరు, సెప్టెంబరు 13 : జిల్లా యంత్రాంగం ప్రజా కేంద్రీకృతంగా (పీపుల్ సెంట్రిక్) గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారీయా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ గా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో తన మనోగతాన్ని స్పష్టం చేశారు. జిల్లా...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.