Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
04-06-2023 అమరావతి ఒడిశాలో రైలు ప్రమాదం – తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష. ఏపీకి చెందిన బాధితులకు పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశం. అమరావతి: - ఒడిశాలోని బాలోసోర్ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్షించారు. - రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్నాథ్ నేతృత్వంలోని...
నేడు పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం Parliament Inauguration Parliament New Building Today https://rajadhanivartalu.com
విజయవాడ, మే. 27 క్షేత్ర స్థాయి లోమెరుగైన "డెలివరీ మెకానిజం", "డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్" విద్య, వైద్య రంగాల సమూల సంస్కరణలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలను ప్రజలకు చేరవేయడంలో సహకరించాలి. - ప్రజా వ్యవహారాల ముఖ్య సలహాదారు, సజ్జల రామకృష్ణారెడ్డి ----------------------------------------------------------------------------------------------------------------------------- రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం మునుపెన్నడూ లేని విధంగా పలు పథకాలు,...
27-05-2023 న్యూఢిల్లీ న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం - సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ - సమావేశానుద్దేశించి ప్రసంగించిన సీఎం. దీంతోపాటు నీతిఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్ను సమావేశానికి సమర్పించిన ముఖ్యమంత్రి. - ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ప్రసంగంలోని ముఖ్యమైన పాయింట్లు: - ఆరోగ్యకరమైన...
మూడేళ్లుగా రోడ్డు మార్జిన్ కంపల్లో బస్ షెల్టర్-అల్ఫా హోటల్ ఎదురుగా మంగళగిరి : ఎంటీఎంసీ నగర పరిధిలో బస్ షెల్టర్లు లేక వేసవికాలం మండుటెండలకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఐదారేళ్ల క్రితం ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లు గౌతమబుద్థ రోడ్డు విస్తరణ పేరిట తొలగించి రోడ్డు మార్జిన్లో పడేశారు. కొన్ని షెల్టర్లు...
సినిమా ఆపరేటర్స్ పరీక్ష విజయవాడ, తేదీ: 24-05-2023. సినిమా ఆపరేటర్స్ పరీక్ష - 2023 కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని విద్యుత్ భద్రతా సంచాలకులు మరియు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి గుంటూరు వారు ఒక ప్రకటనలో తెలియజేసారు. జూలై 2023 లో నిర్వహించే సినిమా ఆపరేటర్స్ పరీక్ష కొరకు...
ముగిసిన కాలిగ్రఫీ తరగతులు రాంనగర్ లో ఉన్న విశాఖ సేవాసదన్ స్కూల్లో కాలిగ్రఫీ తరగతులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 01/05/2023 నుంచి 20/05/2023 నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తంగి పార్వతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కాశపు వి వి వి. సత్యనారాయణ, అడ్వకేట్ పాల్గొని కాలిగ్రఫీ...
విధానపరమైన లోపాలతో చేనేతకు తీవ్ర నష్టం మన దేశంలో చేనేత వస్త్రాలకు, ముఖ్యంగా చీరలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మన దేశంలో తయారయ్యే చేనేత వస్త్రాలు నాణ్యమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా చేనేత చీరలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రసిద్ది పొందాయి. చేనేత వస్త్రాలు ధరించడం ఆరోగ్యానికి మంచిదని అందరూ గ్రహిస్తున్నారు. దాంతో వాటికి...
వేసవిలోప్రజలు తగు జాగ్రత్తలుతీసుకోవాలి... బాపట్ల పట్టణం,మరియు బాపట్ల మండలంలో ఎండలు నిప్పుల కొలిమిలా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు బయట తిరగకూడదని, అత్యవసర పరిస్తితులలో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని మహమ్మదాపురం ఆరోగ్య కేంద్ర వైద్యులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి మజ్జిగ, కొబ్బరినీళ్లు,మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యాధికారి చూచించారుఎండల తీవ్రత...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.