Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
First Step towards Good Governance
June 23, 2025
On the eve of celebrations of 75th Anniversary of Adoption of Constitution, Sri Nara Chandrababau Naidu, Hon’ble Chief Minister of AP participated in the meeting to be held with all Ministers, Spl.Chief Secretaries, Principal Secretaries, Secretaries today (26.11.2024) @ 11.30...
రాజ్యాంగమే ప్రమాణికం దేశంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలంటే వ్యవస్థలన్ని సక్రమంగా నిర్వహించాలి. వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే వాటికి మార్గనిర్థేశనం కావాలి. అలా మార్గనిర్థేవం చేసేదే రాజ్యాంగం . భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులను అధిరోహించిన వారంతా రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజలకు భరోసా కల్పించాలి. దేశం లోని వ్యవస్థలు అధికారులు, ప్రజలు రాజ్యాంగ...
‘Fight to save Constitution will continue,’ says Kejriwal Constitution Day LIVE: November 26 is observed as Constitution Day in India as on this day in 1949, the Constituent Assembly of India adopted the Constitution, which came into effect on January...
అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన అమరావతి :- అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం, కలగాసుపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర...
వెల్త్, హెల్త్, హ్యాపీనెస్.. ఇదే స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ పది సూత్రాలతో విజన్ రూపకల్పన, 17 లక్షల మంది భాగస్వామ్యం మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ నిత్యం జరగాలి పేదరిక నిర్మాలన, సమ్మెళిత వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యం పెట్టుబడి ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచుతాం అదానీ అంశంలో వాస్తవాలు బయటికొస్తే ఏం చేయాలో...
US prosecutors charge billionaire Gautam Adani - 54 pages document from US district Court adani_et_al._indictment_0
అధికారి కాదు.. కార్యకర్త! ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్) అధికారి, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణపై విచారణకు రంగం సిద్ధమైంది. వైసీపీ నేతలకు వేల కోట్లు దోచిపెట్టారు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సత్యనారాయణపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఫిర్యాదు ఆర్బీఐ నుంచి తెచ్చిన రూ.4,000 కోట్ల...
సంజయ్ స్కామ్! ప్రభుత్వం ఏదైనా కార్యక్రమానికి వంద రూపాయలు ఇస్తే పదో, పాతికో తినేసి మిగతాది ఖర్చు చేసే వాళ్లున్నారు. ఖర్చు రూ.3.10 లక్షలు.. స్వాహా 1.16 కోట్లు సీఐడీ అంటే... నేర పరిశోధన విభాగం. క్లిష్టతరమైన కేసులను దర్యాప్తు చేసి నేరం చేసిన వారికి శిక్షపడేలా చేయడం ప్రధాన విధి. ఇది అందరికీ తెలిసిందే....
AP CM Chandrababu NAIDU:84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు... ఎలకా్ట్రనిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐదేళ్లలో రూ.84,000 కోట్ల పెట్టుబడుల సమీకరణ... ఐదు లక్షల మందికి ఉద్యోగాల కల్పన... ఇంటికో వ్యాపారవేత్త ఉండాలన్నదే ధ్యేయం ఐదేళ్లలో ఎలకా్ట్రనిక్స్, ఐటీ రంగంలో కల్పనే లక్ష్యం పెట్టుబడి సంస్థలకు ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు సింగిల్...
KAMALA HARRIS WINS WHITEHOUSE...AMERICAN ELECTIONS TO BE HELD ON TUESDAY NOV 05-2024
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.