Recommerce_Expo - 2026 Recommerce_Expo - 2026 Recommerce_Expo - 2026
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
Rajadhani

Rajadhani

Exhibiting Ruchikonda palace to generate incocome for govt.in Vizag – Tourism MinisterKandula Durgesh

Exhibiting Ruchikonda palace to generate incocome for govt.in Vizag – Tourism MinisterKandula Durgesh

అమరావతి రుషికొండ ప్యాలెస్‌ను ప్రజల సందర్శనతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారుస్తాం: మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ భవనాల (ప్యాలెస్) సద్వినియోగంపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ భేటీలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు వర్చువల్ గా హాజరైన మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి...

Cabinet decisions today

Cabinet decisions today

Cabinet decisions today హోం శాఖ 1. హోం శాఖ: APSP లోని 2, 3, 5, 6, 9, 11, 14, 16వ బెటాలియన్లలో పనిచేస్తున్న ప్రస్తుతం 300 మంది హెడ్ కానిస్టేబుల్‌ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్లుగా స్థాయిని పెంచడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా అదే సంఖ్యలో...

Strict actions will taken in anyone interferes in permissions or approval of educational institutions-Lokesh

Strict actions will taken in anyone interferes in permissions or approval of educational institutions-Lokesh

కళాశాలల అనుమతుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు త్వరలో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామకం చేపడతాం శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమరావతి: ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అక్రమాలకు సంబంధించి ఆధారాలు పంపితే తప్పనసరిగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆదికవి...

G. Sai Prasad takes charge as Chief Secretary

G. Sai Prasad takes charge as Chief Secretary

సిఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్ అమరావతి,28 ఫిబ్రవరి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన కె.విజయానంద్ శనివారం పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.ముందుగా తిరుమల...

review of Railway projects by AP CM Chandrababy Naidu

ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు రైల్ కనెక్టివిటీ ఏపీ పోర్టులతో పొరుగు రాష్ట్రాల హింటర్ ల్యాండ్ లింక్ 2027 నాటి కల్లా 73 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పుష్కరాల నాటికి రాజమండ్రి, విజయవాడ స్టేషన్ల ఆధునీకరణ పూర్తి రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్ కావాలి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు...

Page 1 of 60 1 2 60
ADVERTISEMENT

Recent News