Whatsapp-Governance Whatsapp-Governance Whatsapp-Governance
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
  • Classifieds
    • Place Ad
    • Show Ad
    • Browse Ads
    • Reply to Ad
    • Edit Ad
    • Renew Ad
    • Search Ads
  • E-PAPER
# For Ads Whatsapp at 9440662699
Wednesday, January 7, 2026
Rajadhani Vartalu
  • HOME
  • NEWS
    • All
    • EDITOR
    • INTERNATIONAL
    • NATIONAL
    • RV COLUMNISTS
    • SCIENCE
    Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

    Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

    AP MAP

    2025- A year of growth, development and welfare for Andhra Pradesh

    file pic : CM Chandrababu Naidu

    Chandrababu is the focal point of the times; politics revolves around Nara Chandrababu Naidu

    frequently drinking water tests must be done

    frequently drinking water tests must be done

    Avakaya Cinema Culture and Literature Festival to showcase the glory of Telugu cinema, literature and arts

    Avakaya Cinema Culture and Literature Festival to showcase the glory of Telugu cinema, literature and arts

    AP District Collectors’ Conference – Dec 17-18, 2025

    Trending Tags

      • RV COLUMNISTS
    • Writers
    • APANDHRA PRADESH
      • DISTRICTS
        • Alluri Sitharama Raju
        • Anakapalli
        • Ananthapuram
        • Annamayya
        • Bapatla
        • DR B.R.AMBEDKAR KONA SEEMA
        • Chittoor
        • East Godavari
        • Eluru
        • Guntur
        • Kakinada
        • Krishna
        • Kurnool
        • Nandyal
        • NTR
        • Palnadu
        • Parvathipuram Manyam
        • Prakasam
        • SPS Nellore
        • Sri Satyasai
        • Sri. Balaji
        • Srikakulam
        • Vishakhapatnam
        • Vizianagaram
        • West Godavari
        • YSR Kadapa
      • AP CITIES
        • CAPITAL AMARAVATI
        • VISAKHAPATNAM
        • KURNOOL
      • AP STATE
      • AP POLITICS
      • LEGAL
    • TSTELENGANA
      • DISTRICTS
        • Adilabad
        • Bhadradri Kothagudem
        • Hyderabad
        • Hanumakonda
        • Jagtial
        • Jangaon
        • Jayashankar Bhupalpally
        • Jogulamba Gadwal
        • Khammam
        • Karimnagar
        • Kamareddy
        • Kumuram Bheem
        • Nandyal
        • Narayanpet
        • Nirmal
        • Nalgonda
        • Nagarkurnool
        • Nizamabad
        • Mahabubabad
        • Mahabubnagar
        • Mancherial
        • Medak
        • Medchal-Malkajgiri
        • Mulugu
        • Peddapalli
        • Rajanna Sircilla
        • Rangareddy
        • Sangareddy
        • Siddipet
        • Suryapet
        • Vikarabad
        • Wanaparthy
        • Warangal
        • Yadadri Bhuvanagiri
      • TS STATE
      • TS CITIES
      • TS POLITICS
    • BUSINESS
      • All
      • AUTO
      • COUPONS
      • INDUSTRY
      • REAL ESTATE
      • SHOPPING
      • STARTUPS
      • TECH
      All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

      All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

      Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

      Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

      Anagani Satya Prasad

      Revenue Minister Anagani Satya Prasad during informal meetup with AP Secretariat Media Personnel on Jan 1st, 2026

      AP MAP

      2025- A year of growth, development and welfare for Andhra Pradesh

      In the e-cabinet meeting held at the state secretariat under the chairmanship of Nara Chandrababu Naidu, several issues were discussed

      SARAS – Sale of Articles of Rural Artisans Society

      Trending Tags

        • MEETUP
          • All
          • G20
          • GLOBAL INVESTORS SUMMIT
          30th edition of the Partnership Summit 2025

          Photographs of Partnership Summit held at Vizag

          జీ 20 అతిధులకు రుచికరమైన వెజ్ భోజనాలు

          జీ 20 అతిధులకు రుచికరమైన వెజ్ భోజనాలు

          Countries-22, delegates-57 from take part in inaugural of G-20 IWG meeting in Visakhapatnam

          Countries-22, delegates-57 from take part in inaugural of G-20 IWG meeting in Visakhapatnam

          CM YS Jagan-Visuals second infrastructure working group of G-20

          CM YS Jagan-Visuals second infrastructure working group of G-20

          Six locations to be turned into red zones during G20 Summit in Visakhapatnam

          Six locations to be turned into red zones during G20 Summit in Visakhapatnam

          CM YS Jagan Congratulated Ministers,Officials

          CM YS Jagan Congratulated Ministers,Officials

          Trending Tags

          • GLOBAL INVESTORS SUMMIT-2023
          • VISAKHAPATNAM
          • ADVANTAGE AP
      • CinemaCINEMA
        • All
        • Gaming
        • Movie
        • Music
        • Review
        • Sports
        Godi media in India? భారత్ లో గోడీ మీడియా ?

        Godi media in India? భారత్ లో గోడీ మీడియా ?

        There are side effects with Covyshield..కోవీషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ్..

        ఆధ్యాత్మిక గ్రంథ రచయిత్రి వరలక్ష్మి బహుభాషి భాగ్య లక్ష్మి తో

        A woman of heart-తనకు మానుకుని – మనసున్న మహిళ

        Why is our news crooked? మన వార్తలెందుకు వంకర పోయాయి?

        Why is our news crooked? మన వార్తలెందుకు వంకర పోయాయి?

        The Ills of England marriages

        The Ills of England marriages

        Trending Tags

        • LifestyleFASHION
          • All
          • Fashion
          • Food
          • Travel
          • WOMEN
          • YOUTH

          AP District Collectors’ Conference – Dec 17-18, 2025

          30th edition of the Partnership Summit 2025

          Photographs of Partnership Summit held at Vizag

          K S Viswanathan IAS, Director, I&PR Department, Govt. of AP

          Chief Minister Chandrababu Naidu congratulated all the AP government machinery

          Sricharani and Mithali Raj met CM Chandrababu

          Sricharani and Mithali Raj met CM Chandrababu

          Food poisoning affected 300 students in hostels of SRM UNIVERSITY, Amaravati , AP

          Food poisoning affected 300 students in hostels of SRM UNIVERSITY, Amaravati , AP

          Global industry giants looking towards AP with speed of doing business:Lokesh

          Global industry giants looking towards AP with speed of doing business:Lokesh

          Trending Tags

          • Golden Globes
          • Game of Thrones
          • MotoGP 2017
          • eSports
          • Fashion Week
        • CAREERJOBS
          • All
          • EDUCATION
          • IMMIGRATION
          • JOBS
          AP MAP

          2025- A year of growth, development and welfare for Andhra Pradesh

          SARAS – Sale of Articles of Rural Artisans Society

          Satyakumar Yadav, minister for Health

          A state-level special task force committee has been formed to control infectious diseases

          file pic : CM Chandrababu Naidu

          Chandrababu is the focal point of the times; politics revolves around Nara Chandrababu Naidu

          frequently drinking water tests must be done

          frequently drinking water tests must be done

          Chandrababu Consulted Only Land Mafias…

          Cultural center to be established in Capital city Amaravati

          Trending Tags

          • NRI
            file pic : CM Chandrababu Naidu

            Chandrababu is the focal point of the times; politics revolves around Nara Chandrababu Naidu

            AP District Collectors’ Conference – Dec 17-18, 2025

            Minister Lokesh inaugurated Cognizant’s temporary campus in Visakhapatnam.

            Minister Lokesh inaugurated Cognizant’s temporary campus in Visakhapatnam.

            Before and after the demolition of Babri Masjid-December 6th

            Before and after the demolition of Babri Masjid-December 6th

            30th edition of the Partnership Summit 2025

            Photographs of Partnership Summit held at Vizag

            K S Viswanathan IAS, Director, I&PR Department, Govt. of AP

            Chief Minister Chandrababu Naidu congratulated all the AP government machinery

            Trending Tags

          • LIVE
            • All
            • DOWNLOADS
            • RV VIDEIOS
            30th edition of the Partnership Summit 2025

            Photographs of Partnership Summit held at Vizag

            Rajadhani Vartalu Youtube Channel Vidoes

            Rajadhani Vartalu Editor’s Pick – Capital of Andhra Pradesh

            Rajadhani Vartalu Youtube Channel Vidoes

            Rajadhani Vartalu Youtue Channel Playlists

            Rajadhani Vartalu Youtube Channel Playlist

            Rajadhani Vartalu Youtube Channel

            Andhra Viswa Kalaparishat and Samikya Bharathi International Telugu Festival Celebrations

            Andhra Viswa Kalaparishat and Samikya Bharathi International Telugu Festival Celebrations

            Trending Tags

            • MORE
              • All
              • Health
              • PHOTOS
              • SPIRITUAL

              AP District Collectors’ Conference – Dec 17-18, 2025

              Before and after the demolition of Babri Masjid-December 6th

              Before and after the demolition of Babri Masjid-December 6th

              Dr.Babasaheb Ambedkar-Remembrance Day December 6

              Dr.Babasaheb Ambedkar-Remembrance Day December 6

              We will resolve issues of small newspapers – I&PR Director K.S. Viswanathan

              We will resolve issues of small newspapers – I&PR Director K.S. Viswanathan

              30th edition of the Partnership Summit 2025

              Photographs of Partnership Summit held at Vizag

              Education with moral values ​​is the only way to bring about change in society

              Education with moral values ​​is the only way to bring about change in society

              Trending Tags

              No Result
              View All Result
              • HOME
              • NEWS
                • All
                • EDITOR
                • INTERNATIONAL
                • NATIONAL
                • RV COLUMNISTS
                • SCIENCE
                Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

                Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

                AP MAP

                2025- A year of growth, development and welfare for Andhra Pradesh

                file pic : CM Chandrababu Naidu

                Chandrababu is the focal point of the times; politics revolves around Nara Chandrababu Naidu

                frequently drinking water tests must be done

                frequently drinking water tests must be done

                Avakaya Cinema Culture and Literature Festival to showcase the glory of Telugu cinema, literature and arts

                Avakaya Cinema Culture and Literature Festival to showcase the glory of Telugu cinema, literature and arts

                AP District Collectors’ Conference – Dec 17-18, 2025

                Trending Tags

                  • RV COLUMNISTS
                • Writers
                • APANDHRA PRADESH
                  • DISTRICTS
                    • Alluri Sitharama Raju
                    • Anakapalli
                    • Ananthapuram
                    • Annamayya
                    • Bapatla
                    • DR B.R.AMBEDKAR KONA SEEMA
                    • Chittoor
                    • East Godavari
                    • Eluru
                    • Guntur
                    • Kakinada
                    • Krishna
                    • Kurnool
                    • Nandyal
                    • NTR
                    • Palnadu
                    • Parvathipuram Manyam
                    • Prakasam
                    • SPS Nellore
                    • Sri Satyasai
                    • Sri. Balaji
                    • Srikakulam
                    • Vishakhapatnam
                    • Vizianagaram
                    • West Godavari
                    • YSR Kadapa
                  • AP CITIES
                    • CAPITAL AMARAVATI
                    • VISAKHAPATNAM
                    • KURNOOL
                  • AP STATE
                  • AP POLITICS
                  • LEGAL
                • TSTELENGANA
                  • DISTRICTS
                    • Adilabad
                    • Bhadradri Kothagudem
                    • Hyderabad
                    • Hanumakonda
                    • Jagtial
                    • Jangaon
                    • Jayashankar Bhupalpally
                    • Jogulamba Gadwal
                    • Khammam
                    • Karimnagar
                    • Kamareddy
                    • Kumuram Bheem
                    • Nandyal
                    • Narayanpet
                    • Nirmal
                    • Nalgonda
                    • Nagarkurnool
                    • Nizamabad
                    • Mahabubabad
                    • Mahabubnagar
                    • Mancherial
                    • Medak
                    • Medchal-Malkajgiri
                    • Mulugu
                    • Peddapalli
                    • Rajanna Sircilla
                    • Rangareddy
                    • Sangareddy
                    • Siddipet
                    • Suryapet
                    • Vikarabad
                    • Wanaparthy
                    • Warangal
                    • Yadadri Bhuvanagiri
                  • TS STATE
                  • TS CITIES
                  • TS POLITICS
                • BUSINESS
                  • All
                  • AUTO
                  • COUPONS
                  • INDUSTRY
                  • REAL ESTATE
                  • SHOPPING
                  • STARTUPS
                  • TECH
                  All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

                  All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

                  Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

                  Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

                  Anagani Satya Prasad

                  Revenue Minister Anagani Satya Prasad during informal meetup with AP Secretariat Media Personnel on Jan 1st, 2026

                  AP MAP

                  2025- A year of growth, development and welfare for Andhra Pradesh

                  In the e-cabinet meeting held at the state secretariat under the chairmanship of Nara Chandrababu Naidu, several issues were discussed

                  SARAS – Sale of Articles of Rural Artisans Society

                  Trending Tags

                    • MEETUP
                      • All
                      • G20
                      • GLOBAL INVESTORS SUMMIT
                      30th edition of the Partnership Summit 2025

                      Photographs of Partnership Summit held at Vizag

                      జీ 20 అతిధులకు రుచికరమైన వెజ్ భోజనాలు

                      జీ 20 అతిధులకు రుచికరమైన వెజ్ భోజనాలు

                      Countries-22, delegates-57 from take part in inaugural of G-20 IWG meeting in Visakhapatnam

                      Countries-22, delegates-57 from take part in inaugural of G-20 IWG meeting in Visakhapatnam

                      CM YS Jagan-Visuals second infrastructure working group of G-20

                      CM YS Jagan-Visuals second infrastructure working group of G-20

                      Six locations to be turned into red zones during G20 Summit in Visakhapatnam

                      Six locations to be turned into red zones during G20 Summit in Visakhapatnam

                      CM YS Jagan Congratulated Ministers,Officials

                      CM YS Jagan Congratulated Ministers,Officials

                      Trending Tags

                      • GLOBAL INVESTORS SUMMIT-2023
                      • VISAKHAPATNAM
                      • ADVANTAGE AP
                  • CinemaCINEMA
                    • All
                    • Gaming
                    • Movie
                    • Music
                    • Review
                    • Sports
                    Godi media in India? భారత్ లో గోడీ మీడియా ?

                    Godi media in India? భారత్ లో గోడీ మీడియా ?

                    There are side effects with Covyshield..కోవీషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ్..

                    ఆధ్యాత్మిక గ్రంథ రచయిత్రి వరలక్ష్మి బహుభాషి భాగ్య లక్ష్మి తో

                    A woman of heart-తనకు మానుకుని – మనసున్న మహిళ

                    Why is our news crooked? మన వార్తలెందుకు వంకర పోయాయి?

                    Why is our news crooked? మన వార్తలెందుకు వంకర పోయాయి?

                    The Ills of England marriages

                    The Ills of England marriages

                    Trending Tags

                    • LifestyleFASHION
                      • All
                      • Fashion
                      • Food
                      • Travel
                      • WOMEN
                      • YOUTH

                      AP District Collectors’ Conference – Dec 17-18, 2025

                      30th edition of the Partnership Summit 2025

                      Photographs of Partnership Summit held at Vizag

                      K S Viswanathan IAS, Director, I&PR Department, Govt. of AP

                      Chief Minister Chandrababu Naidu congratulated all the AP government machinery

                      Sricharani and Mithali Raj met CM Chandrababu

                      Sricharani and Mithali Raj met CM Chandrababu

                      Food poisoning affected 300 students in hostels of SRM UNIVERSITY, Amaravati , AP

                      Food poisoning affected 300 students in hostels of SRM UNIVERSITY, Amaravati , AP

                      Global industry giants looking towards AP with speed of doing business:Lokesh

                      Global industry giants looking towards AP with speed of doing business:Lokesh

                      Trending Tags

                      • Golden Globes
                      • Game of Thrones
                      • MotoGP 2017
                      • eSports
                      • Fashion Week
                    • CAREERJOBS
                      • All
                      • EDUCATION
                      • IMMIGRATION
                      • JOBS
                      AP MAP

                      2025- A year of growth, development and welfare for Andhra Pradesh

                      SARAS – Sale of Articles of Rural Artisans Society

                      Satyakumar Yadav, minister for Health

                      A state-level special task force committee has been formed to control infectious diseases

                      file pic : CM Chandrababu Naidu

                      Chandrababu is the focal point of the times; politics revolves around Nara Chandrababu Naidu

                      frequently drinking water tests must be done

                      frequently drinking water tests must be done

                      Chandrababu Consulted Only Land Mafias…

                      Cultural center to be established in Capital city Amaravati

                      Trending Tags

                      • NRI
                        file pic : CM Chandrababu Naidu

                        Chandrababu is the focal point of the times; politics revolves around Nara Chandrababu Naidu

                        AP District Collectors’ Conference – Dec 17-18, 2025

                        Minister Lokesh inaugurated Cognizant’s temporary campus in Visakhapatnam.

                        Minister Lokesh inaugurated Cognizant’s temporary campus in Visakhapatnam.

                        Before and after the demolition of Babri Masjid-December 6th

                        Before and after the demolition of Babri Masjid-December 6th

                        30th edition of the Partnership Summit 2025

                        Photographs of Partnership Summit held at Vizag

                        K S Viswanathan IAS, Director, I&PR Department, Govt. of AP

                        Chief Minister Chandrababu Naidu congratulated all the AP government machinery

                        Trending Tags

                      • LIVE
                        • All
                        • DOWNLOADS
                        • RV VIDEIOS
                        30th edition of the Partnership Summit 2025

                        Photographs of Partnership Summit held at Vizag

                        Rajadhani Vartalu Youtube Channel Vidoes

                        Rajadhani Vartalu Editor’s Pick – Capital of Andhra Pradesh

                        Rajadhani Vartalu Youtube Channel Vidoes

                        Rajadhani Vartalu Youtue Channel Playlists

                        Rajadhani Vartalu Youtube Channel Playlist

                        Rajadhani Vartalu Youtube Channel

                        Andhra Viswa Kalaparishat and Samikya Bharathi International Telugu Festival Celebrations

                        Andhra Viswa Kalaparishat and Samikya Bharathi International Telugu Festival Celebrations

                        Trending Tags

                        • MORE
                          • All
                          • Health
                          • PHOTOS
                          • SPIRITUAL

                          AP District Collectors’ Conference – Dec 17-18, 2025

                          Before and after the demolition of Babri Masjid-December 6th

                          Before and after the demolition of Babri Masjid-December 6th

                          Dr.Babasaheb Ambedkar-Remembrance Day December 6

                          Dr.Babasaheb Ambedkar-Remembrance Day December 6

                          We will resolve issues of small newspapers – I&PR Director K.S. Viswanathan

                          We will resolve issues of small newspapers – I&PR Director K.S. Viswanathan

                          30th edition of the Partnership Summit 2025

                          Photographs of Partnership Summit held at Vizag

                          Education with moral values ​​is the only way to bring about change in society

                          Education with moral values ​​is the only way to bring about change in society

                          Trending Tags

                          No Result
                          View All Result
                          Rajadhani Vartalu
                          No Result
                          View All Result
                          ADVERTISEMENT
                          Home ANDHRA PRADESH DISTRICTS Alluri Sitharama Raju

                          AP District Collectors’ Conference – Dec 17-18, 2025

                          జిల్లా కలెక్టర్ల సదస్సు - Dec17-18, 2025

                          Rajadhani by Rajadhani
                          December 18, 2025
                          in Alluri Sitharama Raju, Anakapalli, Ananthapuram, ANDHRA PRADESH, Annamayya, AP CITIES, AP POLITICS, AP STATE, Bapatla, BUSINESS, CAPITAL AMARAVATI, Chittoor, DISTRICTS, DR B.R.AMBEDKAR KONA SEEMA, East Godavari, EDITOR, EDUCATION, Eluru, Fashion, Food, Guntur, Health, HOME, INDUSTRY, INTERNATIONAL, JOBS, Kakinada, Krishna, Kurnool, KURNOOL, LEGAL, Nandyal, NATIONAL, NRI, NTR, Palnadu, Parvathipuram Manyam, Prakasam, SCIENCE, SPIRITUAL, SPS Nellore, Sri Satyasai, Sri. Balaji, Srikakulam, STARTUPS, TECH, Travel, TS CITIES, TS POLITICS, TS STATE, VISAKHAPATNAM, Vishakhapatnam, Vizianagaram, Warangal, West Godavari, WOMEN, Yadadri Bhuvanagiri, YOUTH, YSR Kadapa
                          Reading Time: 35 mins read
                          A A
                          0
                          0
                          SHARES
                          33
                          VIEWS

                          RelatedPosts

                          All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

                          Chief Minister Chandrababu Naidu was met by Andhra Pradesh Secretariat Association president Ramakrishna

                          Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

                          AP జిల్లా కలెక్టర్ల సదస్సు – Dec17-18, 2025 – AP District Collectors Conferrence
                          అమరావతి

                          ====================

                          జిల్లా కలెక్టర్ల సమావేశంలో నీటి భద్రతపై రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ
                          రాష్ట్రంలో 38 వేల 400 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయిని వాటిలో ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే తొలగించడంతో పాటు ఔట్ పాల్ స్లూయిజ్ ల సక్రమంగా ఉండేలా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.అలాగే సర్ప్లస్ సోర్సులన్నీ క్లియర్ గా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. వర్షాకాలం పూర్తయ్యేలోగా అన్ని చెరువులను పూర్తిగా నీటితో నింపాలన్నారు.

                          అదే విధంగా భూగర్భ జలమట్టం , స్థాయి వర్షాకాలానికి ముందు 8 మీటర్లు,వర్షా కాలం పూర్తయ్యాక 3 మీటర్లు ఉండాలని అన్నారు.
                          వివిధ డ్రైన్లపై ఉండే ఆక్రమణలను దశల వారీగా తొలిగించే విధంగా చూడాలన్నారు.జిల్లా కలెక్టర్లు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, డ్రైన్లపై ఎప్పటి కప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు.

                          రైతుల నుండి వసూలు కావాల్సిన నీటి సెస్ కు సంబంధించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు నీటి సెస్ చెల్లించాలని అడగకుండానే 90 కోట్ల రూపాయలను రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి చెల్లించారని సిఎంకు వివరించారు.మిగతా బకాయిలు వసూలుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే నీటి పన్ను నిధులను స్థానికంగానే కాలువలు, డ్రైన్లు తదితర వాటి నిర్వహణకే వినియోగిస్తామనే చైతన్యం రైతుల్లో కలిగించడం ద్వారా నీటి పన్ను వసూలుకు కృషి చేయాలని సూచించారు.

                          ==================

                          తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 5 వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో….

                          “స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” ఒకటైన జనాభా నిర్వహణ మరియు మానవ వనరుల అభివృద్ది అంశంపై రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….

                          #మూడు లైన్ డిపార్టుమెంట్లు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నాయి, అందులో ఆరోగ్య శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమం మరియు విద్యాశాఖలు ఉన్నాయి.
                          #ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మధ్య వయస్సు (Median Age) ప్రస్తుతం 32.5 సంవత్సరాలు, ఇది భారతదేశ సగటు (28.4 సంవత్సరాలు) కంటే ఎక్కువగా ఉంది. ఇది రాష్ట్రంలో వృద్ధ జనాభా శాతం పెరుగుతున్నదని సూచిస్తుంది. ప్రపంచస్థాయిలో నైజర్ (14.5 సంవత్సరాలు) అత్యంత యువ జనాభా కలిగిన దేశం కాగా, జపాన్ (49.5 సంవత్సరాలు) అత్యంత వృద్ధ జనాభా కలిగిన దేశంగా ఉంది.
                          #మొత్తం పుట్టిన శాతం (Total Fertility Rate – TFR) రాష్ట్రంలో 1.5గా నమోదైందీ, ఇది Replacement Level (2.0) కంటే తక్కువ. అంటే, రాష్ట్ర జనాభా స్థిరంగా లేక తగ్గే అవకాశం ఉంది. OECD దేశాల్లో ఇజ్రాయెల్ (2.9) అత్యుత్తమ స్థాయిలో ఉంది.
                          #జీవనాపేక్ష (Life Expectancy) ఆంధ్రప్రదేశ్‌లో 70.6 సంవత్సరాలు, ఇది భారతదేశ సగటు (72.03 సంవత్సరాలు) కంటే స్వల్పంగా తక్కువ. ప్రపంచస్థాయిలో హాంకాంగ్ (85.8 సంవత్సరాలు), జపాన్, సింగపూర్ అత్యధిక ఆయుష్షు కలిగిన దేశాలుగా నిలిచాయి.
                          #మహిళా శ్రామిక శక్తి పాల్గొనడం (Female Workforce Participation) రాష్ట్రంలో 31%, ఇది పురుషులతో పోలిస్తే 28% తక్కువ. దేశవ్యాప్తంగా ఇది 32.8–37% మధ్యలో ఉంది. ప్రపంచస్థాయిలో మడగాస్కర్ (82%), ఐస్లాండ్ (~80%), స్వీడన్ వంటి దేశాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి.
                          #ఉత్పాదకత (Productivity – GDP per Hour) ఆంధ్రప్రదేశ్‌లో *$9.20 (అంచనా)*గా ఉండగా, భారతదేశ సగటు $8.7 (96వ స్థానం). ప్రపంచంలో లక్సెంబర్గ్ ($146), ఐర్లాండ్ ($93), నార్వే (~$87) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
                          #ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నిర్వహణ మరియు మానవ వనరుల అభివృద్ధి (Population Management & Human Resource Development) పథకాన్ని రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, విద్య, మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా జనాభా వృద్ధిని సమతుల్యంగా ఉంచడం, తల్లీశిశు మరణాలను తగ్గించడం, మరియు మహిళల ఆర్థిక–సామాజిక స్థాయిని బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబడుచున్నది.
                          #సంజీవని ప్లాట్‌ఫాం (Sanjeevani Platform) ద్వారా ప్రతి గర్భిణీ స్త్రీ, శిశువు, మరియు వృద్ధుడి ఆరోగ్య పర్యవేక్షణ డిజిటల్‌గా జరుగుతోంది. ఈ వ్యవస్థ ద్వారా *MMR (Maternal Mortality Rate)*ను 30లోపు, *IMR (Infant Mortality Rate)*ను 17లోపు తగ్గించడమే లక్ష్యం. మహిళల ఉద్యోగాల్లో పాల్గొనడం 31% నుండి 35%కి పెరిగింది.
                          #అదనంగా, ఆరోగ్యం, విద్య, పోషణ, నైపుణ్యాభివృద్ధి, మరియు వృద్ధాప్య సంరక్షణ అంశాలు సమగ్రంగా అనుసంధానం చేయబడ్డాయి. స్కూల్ హెల్త్ ప్రోగ్రాములు, న్యూట్రిషన్ సపోర్ట్ స్కీములు, మరియు నైపుణ్య శిక్షణల ద్వారా యువతలో సామర్థ్యాభివృద్ధి సాధించబడుతోంది.
                          #ఈ విధంగా, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ధి పథకం రాష్ట్రంలో ఆరోగ్యకరమైన, విద్యావంతమైన, మరియు ఆర్థికంగా బలమైన సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
                          # రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను ప్రతి దశలో మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జనాభా నిర్వహణ ఫ్రేమ్‌వర్క్ (New Population Management Framework) రూపొందించింది
                          #ఈ మోడల్ ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి దశ — గర్భధారణ, శిశు దశ, బాల్యం, యౌవనం, వయోజన దశ, మరియు వృద్ధాప్యం — ప్రత్యేక దృష్టితో పరిగణించబడుతుంది. ప్రతి దశలో ఆరోగ్యం, విద్య, పోషకాహారం, నైపుణ్యాభివృద్ధి, మరియు సామాజిక రక్షణ అంశాలను సమన్వయపరచడం ద్వారా సమగ్ర మానవాభివృద్ధి లక్ష్యం సాధించబడుతుంది.
                          # గర్భధారణ సమయంలో Sanjeevani Platform ద్వారా గర్భిణీల పర్యవేక్షణ, బాల్యంలో Nutrition & Immunization Programs, యౌవన దశలో Skilling & Employment Programs, వృద్ధాప్యంలో Elder Care & Health Support Services వంటి చర్యలు చేపట్టబడుతున్నాయి.
                          #ఈ మోడల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి జీవన దశలో సమాన అవకాశాలు కల్పించడం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం, మరియు దీర్ఘకాలికంగా జనాభా సమతుల్యతను కొనసాగించడం.
                          #ఈ *జీవన చక్ర మోడల్ (Life-Cycle Model)* రాష్ట్రంలోని మానవ వనరుల అభివృద్ధి దిశగా ఒక సమగ్ర, స్థిరమైన వ్యూహరచనగా పనిచేస్తోంది.

                          ==========

                          రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా కలెక్టర్ల ప్రెజెంటేషన్..

                          ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఫౌండేషన్ లిటరసీ న్యూట్రిషన్ కు సంబందించిన కార్యక్రమం గురించి వివరిస్తూ మార్గదర్శి పేరిట కెరీర్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. యాస్పిరేషనల్ ఇంజన్ నిర్మాణ్ కింద 2023 నుండి అన్ని పాఠశాలల్లో సూపర్ 50 కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.యాప్ ఆధారిత టెస్టులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు మంచి మార్కులు పోందేలా కృషి చేసినట్టు చెప్పారు.

                          పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలో ముస్తాబు పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు ఈకార్యక్రమం ఎంతో దోహద పడిందన్నారు.వారి ద్వారా వారి కుటుంబ సభ్యుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపడేందుకు అవకాశం కలిగిందన్నారు.

                          ముస్తాబు కార్యక్రమం కింద అన్ని పొఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కుని,తల సక్రమంగా దువ్వుకుని మాత్రమే పాఠశాల లోపలికి అనుమతించేలా ఆదేశాలు ఇచ్చామని ఇది మంచి ఫలితాలు వచ్చాయని, విద్యార్థులే కాక వారి కుటుంబాల్లో వ్యక్తి గత పరిశుభ్రత స్థాయి మెరుగు పడిందని వివరించారు.

                          దీనిపై సియం చంద్రబాబు స్పందిస్తూ ఇది మంచి వినూత్న కార్యక్రమని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని అభినందించారు.ఈవిధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలలన్నిటిలో ప్రవేశ పెట్టడం జరుగుతుందని ప్రకటించారు.10 వ తరగతి వరకు అనగా సుమారు 79 లక్షల మంది విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగు పరుచుకునేందుకు వీలుకలుతుందన్నారు.అంతేగాక ఆయా విద్యార్ధులకు చెందిన సుమారు 2 కోట్ల మందిలో ప్రభావం చూపుతుందని తెలిపారు.

                          ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ జిల్లాల్లోని 16 మండలాల్లో ఐడి లిక్కర్ ప్రభావిత గ్రామాల్లోని 226 కుటుంబాలను గుర్తించి ప్రాజెక్టు మార్పు పేరిట కార్యక్రమాన్ని చేపట్టి వారిలో మద్యం అలవాటును దూరం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వారికి లైవ్లీ హుడ్ కార్యక్రమం కింద బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు.ఏలూరు జిల్లాను ఐడి లిక్కర్ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని చెప్పారు.

                          ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ షిమాన్షు శుక్ల రైతులకు సంబంధించి చాంపియన్ ఫార్మర్ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.ముఖ్యంగా రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ పట్ల పూర్తి అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకై 45 రకాల వివిధ యాంత్రీకరణ పనిముట్లను గుర్తించి వాటిపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు తెలుగులో కరపత్రాలు ముద్రించి రైతులందరికీ సర్కులేట్ చేశామని వివరించారు.అదే విధంగా వేరుశెనగ కు వాల్యూ ఎడిసన్ కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

                          వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి జిల్లాలో స్మార్ట్ కిచెన్ అనే వినూత్న కార్యక్రమాన్ని హబ్ అండ్ స్కోప్ విధానంలో అమలు చేస్తున్నట్టు వివరించారు.విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాదు మరియు కొంత మంది పౌష్ఠికాహార నిపుణుల సహకారంతో ఈవిధానాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందన్నారు.

                          ఈకార్యక్రమం విజయవంతంగా అమలుకు ప్రకృతి సేద్యం ద్వారా పంటలు సాగు చేసే రైతులను దీనితో టైప్ చేసి వివిధ రకాల కూరగాయలు స్మార్ట్ కిచెన్ కు నిరంతరం సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.ప్రతి మండలంలో ఈస్మార్ట్ కిచెన్ విధానం సమర్థవంతంగా అమలు జరిగేలా మండలాల వారీగా సబ్ కమిటీలను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని వివరించారు.

                          ఈ అంశంపై సిఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఇదొక మంచి వినూత్న కార్యక్రమని ఇది రాష్ట్రానికే గాక దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

                          చివరగా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రెవెన్యు రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వివిధ రెవెన్యూ రికార్డులు అన్నిటినీ డిజిటలైజేషన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.

                          ==================

                          తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 5 వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో….

                          “స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” పై సమగ్ర చర్చలో భాగంగా నోడల్ సెక్రటరీ మరియు రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శ్రీ పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….

                          #“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” లో భాగంగా పేదరహిత ఆంధ్ర (P4), నైపుణ్యాభివృద్ధి & ఉపాధి, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ది, నీటి భద్రత, వ్యవసాయ–టెక్నాలజీ, గ్లోబల్ బెస్టు లాజిస్టిక్స్, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, దీప్‌టెక్ వంటి అంశాలు ఉన్నాయి.
                          #ఈ పది సూత్రాలు అమలు ద్వారా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 55 లక్షల తలసరి ఆదాయం, జీరో పావర్టీ, 100% అక్షరాస్యత, మరియు 85 సంవత్సరాల ఆయుర్థాయం కలిగిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రధాన లక్ష్యం పెట్టుకోవడం జరిగింది.
                          #జీరో పావర్టీ (Zero Poverty): ఆంధ్రప్రదేశ్‌ను పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా P4 మోడల్ (Public–Private–People Partnership) ద్వారా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి యూనిట్‌గా మార్చే దిశగా చర్యలు చేపట్టబడ్డాయి. ఈ ఏడాది ఉగాది నాడు ప్రారంభించబడిన ఈ పథకం క్రింద బంగారు కుంటుంబాలు, మార్గదర్శిలను గుర్తించేందుకు మార్చి, జూలై లో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి 21 లక్షల కుటుంబాలను షార్టులిస్టు చేసి అందులో 10 లక్షల బంగారు కుటుంబాలను మరియు 1.00 లక్షల మార్గదర్శి ని గుర్తించడం జరిగింది.
                          #*Family Benefit Management System (FBMS)*లో 1.02 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు కాగా, 1.40 లక్షల కుటుంబాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించబడ్డాయి. డిసెంబర్ 2025 నాటికి 72% డేటా సాట్యురేషన్ సాధించగా, మార్చి 2026 నాటికి 90% లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.
                          #వచ్చే ఏడాది జనవరి నుండి మార్చి మద్య కాలంలో దాదాపు 10 లక్షల బంగారు కుటుంబాలు టైఅప్ అయ్యే విధంగా ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరుగుచున్నది. ఈ లక్ష్య సాధనలో ఎం.పి.డి.ఓ.లు, మున్సిఫల్ కమిషనర్లు కీలక భూమిక పోషించాలి, కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
                          #GSWS – బంగారు కుటుంబం అనుసంధానం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సమాన అవకాశాలు, మరియు డేటా ఆధారిత పాలనకు దిశానిర్దేశం చేస్తూ స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు బలమైన పునాది వేస్తోంది.

                          =========================

                           

                          తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 5 వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో….

                          “స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” పై సమగ్ర చర్చలో భాగంగా నోడల్ సెక్రటరీ మరియు రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శ్రీ పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….

                          #“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” లో భాగంగా పేదరహిత ఆంధ్ర (P4), నైపుణ్యాభివృద్ధి & ఉపాధి, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ది, నీటి భద్రత, వ్యవసాయ–టెక్నాలజీ, గ్లోబల్ బెస్టు లాజిస్టిక్స్, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, దీప్‌టెక్ వంటి అంశాలు ఉన్నాయి.
                          #ఈ పది సూత్రాలు అమలు ద్వారా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 55 లక్షల తలసరి ఆదాయం, జీరో పావర్టీ, 100% అక్షరాస్యత, మరియు 85 సంవత్సరాల ఆయుర్థాయం కలిగిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రధాన లక్ష్యం పెట్టుకోవడం జరిగింది.
                          #జీరో పావర్టీ (Zero Poverty): ఆంధ్రప్రదేశ్‌ను పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా P4 మోడల్ (Public–Private–People Partnership) ద్వారా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి యూనిట్‌గా మార్చే దిశగా చర్యలు చేపట్టబడ్డాయి. ఈ ఏడాది ఉగాది నాడు ప్రారంభించబడిన ఈ పథకం క్రింద బంగారు కుంటుంబాలు, మార్గదర్శిలను గుర్తించేందుకు మార్చి, జూలై లో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి 21 లక్షల కుటుంబాలను షార్టులిస్టు చేసి అందులో 10 లక్షల బంగారు కుటుంబాలను మరియు 1.00 లక్షల మార్గదర్శి ని గుర్తించడం జరిగింది.
                          #*Family Benefit Management System (FBMS)*లో 1.02 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు కాగా, 1.40 లక్షల కుటుంబాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించబడ్డాయి. డిసెంబర్ 2025 నాటికి 72% డేటా సాట్యురేషన్ సాధించగా, మార్చి 2026 నాటికి 90% లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.
                          #వచ్చే ఏడాది జనవరి నుండి మార్చి మద్య కాలంలో దాదాపు 10 లక్షల బంగారు కుటుంబాలు టైఅప్ అయ్యే విధంగా ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరుగుచున్నది. ఈ లక్ష్య సాధనలో ఎం.పి.డి.ఓ.లు, మున్సిఫల్ కమిషనర్లు కీలక భూమిక పోషించాలి, కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
                          #GSWS – బంగారు కుటుంబం అనుసంధానం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సమాన అవకాశాలు, మరియు డేటా ఆధారిత పాలనకు దిశానిర్దేశం చేస్తూ స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు బలమైన పునాది వేస్తోంది.

                          ===============

                          అమరావతి- సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభం
                          • ఆరు జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న కలెక్టర్లు.
                          • అల్లూరి జిల్లా, పార్వతీపురం మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ పై చర్చ.
                          • స్వర్ణాంధ్ర 2047, 10 సూత్రాల అమలు పై కలెక్టర్ల సదస్సులో చర్చ
                          • జాబ్ మేళాల నిర్వహణ, ఉద్యోగ ఉపాధి కల్పనపై సమీక్ష చేయనున్న సీఎం
                          • రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై కీలక సమీక్ష చేపట్టనున్న ముఖ్యమంత్రి.
                          • లంచ్ బ్రేక్ తర్వాత శాంతిభద్రతలపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్షించనున్న సీఎం, డీజీపీ

                          =====

                          రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా కలెక్టర్ల ప్రెజెంటేషన్..

                          ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఫౌండేషన్ లిటరసీ న్యూట్రిషన్ కు సంబందించిన కార్యక్రమం గురించి వివరిస్తూ మార్గదర్శి పేరిట కెరీర్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. యాస్పిరేషనల్ ఇంజన్ నిర్మాణ్ కింద 2023 నుండి అన్ని పాఠశాలల్లో సూపర్ 50 కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.యాప్ ఆధారిత టెస్టులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు మంచి మార్కులు పోందేలా కృషి చేసినట్టు చెప్పారు.

                          పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలో ముస్తాబు పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు ఈకార్యక్రమం ఎంతో దోహద పడిందన్నారు.వారి ద్వారా వారి కుటుంబ సభ్యుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపడేందుకు అవకాశం కలిగిందన్నారు.

                          ముస్తాబు కార్యక్రమం కింద అన్ని పొఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కుని,తల సక్రమంగా దువ్వుకుని మాత్రమే పాఠశాల లోపలికి అనుమతించేలా ఆదేశాలు ఇచ్చామని ఇది మంచి ఫలితాలు వచ్చాయని, విద్యార్థులే కాక వారి కుటుంబాల్లో వ్యక్తి గత పరిశుభ్రత స్థాయి మెరుగు పడిందని వివరించారు.

                          దీనిపై సియం చంద్రబాబు స్పందిస్తూ ఇది మంచి వినూత్న కార్యక్రమని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని అభినందించారు.ఈవిధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలలన్నిటిలో ప్రవేశ పెట్టడం జరుగుతుందని ప్రకటించారు.10 వ తరగతి వరకు అనగా సుమారు 79 లక్షల మంది విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగు పరుచుకునేందుకు వీలుకలుతుందన్నారు.అంతేగాక ఆయా విద్యార్ధులకు చెందిన సుమారు 2 కోట్ల మందిలో ప్రభావం చూపుతుందని తెలిపారు.

                          ఏలూరు జిల్లా కలెక్టర్ కీర్తి జిల్లాల్లోని 16 మండలాల్లో ఐడి లిక్కర్ ప్రభావిత గ్రామాల్లోని 226 కుటుంబాలను గుర్తించి ప్రాజెక్టు మార్పు పేరిట కార్యక్రమాన్ని చేపట్టి వారిలో మద్యం అలవాటును దూరం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వారికి లైవ్లీ హుడ్ కార్యక్రమం కింద బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు.ఏలూరు జిల్లాను ఐడి లిక్కర్ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని చెప్పారు.

                          ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ షిమాన్షు శుక్ల రైతులకు సంబంధించి చాంపియన్ ఫార్మర్ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.ముఖ్యంగా రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ పట్ల పూర్తి అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకై 45 రకాల వివిధ యాంత్రీకరణ పనిముట్లను గుర్తించి వాటిపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు తెలుగులో కరపత్రాలు ముద్రించి రైతులందరికీ సర్కులేట్ చేశామని వివరించారు.అదే విధంగా వేరుశెనగ కు వాల్యూ ఎడిసన్ కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

                          వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి జిల్లాలో స్మార్ట్ కిచెన్ అనే వినూత్న కార్యక్రమాన్ని హబ్ అండ్ స్కోప్ విధానంలో అమలు చేస్తున్నట్టు వివరించారు.విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాదు మరియు కొంత మంది పౌష్ఠికాహార నిపుణుల సహకారంతో ఈవిధానాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందన్నారు.

                          ఈకార్యక్రమం విజయవంతంగా అమలుకు ప్రకృతి సేద్యం ద్వారా పంటలు సాగు చేసే రైతులను దీనితో టైప్ చేసి వివిధ రకాల కూరగాయలు స్మార్ట్ కిచెన్ కు నిరంతరం సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.ప్రతి మండలంలో ఈస్మార్ట్ కిచెన్ విధానం సమర్థవంతంగా అమలు జరిగేలా మండలాల వారీగా సబ్ కమిటీలను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని వివరించారు.

                          ఈ అంశంపై సిఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఇదొక మంచి వినూత్న కార్యక్రమని ఇది రాష్ట్రానికే గాక దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

                          చివరగా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రెవెన్యు రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వివిధ రెవెన్యూ రికార్డులు అన్నిటినీ డిజిటలైజేషన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.

                          ==============

                          అమరావతి

                          రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్లో ఏఐ వినియోగంపై ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతపురం కలెక్టర్ ఆనంద్.

                          అనంతపురంలో రెవన్యూ రికార్డులు సరిగ్గా లేకపోవటం, 22 ఏ లాంటి తీవ్రమైన అంశంగా ఉండేదని చెప్పిన అనంత కలెక్టర్.

                          సర్వేనెంబర్ లైబ్రరీ తయారు చేశామని వివరించిన కలెక్టర్ ఆనంద్.

                          రెవెన్యూ ఆఫీస్ టూల్ తయారు చేసి యూజర్లకు అనువుగా మార్చామని వివరించిన అనంతపురం కలెక్టర్.

                          అనంత జిల్లాలో గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల లైబ్రరీ సిద్దంగా ఉందని వెల్లడి.

                          ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…

                          * అన్ని భూ రికార్డులు స్టోరేజ్ లేదా క్లౌడ్ లో ఉంచండి.

                          * భూ రికార్డులకు సంబంధించిన ఆర్కైవ్స్ ను కూడా మేనేజ్ చేస్తున్నారు.. ఇలాంటి వాటికి చెక్ చెప్పే విధంగా ఈ ప్రాజెక్టు ఉంది.

                          * రికార్డులు ఆన్ లైన్ లైబ్రరీలో ఉంచితే మానిప్యులేషన్ కు అవకాశం ఉండదు.

                          * బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి ఆలోచన చేసి ప్రతిపాదనలు కోరాం.

                          * 3 మెంబర్ కమిటీ సెలెక్ట్ చేసిన వాటిని కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించారు.

                          * అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ తరహాలోనే వినూత్న ఆలోచనలు చేయాలి.

                          * ఈ ఆరు కాన్సెప్టులూ జిల్లాల్లో గేమ్ ఛేంజర్లు గా మారతాయి.

                          * పూర్తిస్థాయిలో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ను మరింతగా విస్తృతపరిస్తే ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.

                          * ప్రజలకు ఏది కావాలో దాని పైనే కలెక్టర్ల సదస్సులో చర్చ జరుగుతోంది. ఇలాంటి చర్చలు సమావేశాలే కావాల్సింది.

                          * వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి మరింత వినూత్నంగా ఆలోచనలు చేసి మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ తో రావాలి.

                          * క్షేత్రస్థాయి నుంచే ఇన్నోవేషన్స్ రావాలి.

                          * ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలోనూ వినూత్న మార్పు వచ్చింది.

                          * 10 నిముషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అవినీతి లేకుండా పంపిస్తున్నారు ఇది అభినందనీయం.

                          * ఈ తరహాలో పనిచేస్తే దేశం అంతా మన నుంచే నేర్చుకుంటారు.

                          * రెవెన్యూ శాఖను, రిజిస్ట్రేషన్ శాఖను అభినందిస్తున్నాను.

                          * 22ఏ భూముల విషయంలో ఏలూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో చేసిన మోడల్ ను ఇతర ప్రాంతాల్లోనూ చేయండి.

                          =================

                          అమరావతి

                          అల్లూరి జిల్లాలో సూపర్ 50 ఇన్స్పిరేషన్ ఇంజిన్ ఆఫ్ నిర్మాణ్ పేరుతో అమలు చేసిన కార్యక్రమాన్ని ప్రజెంట్ చేసిన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.

                          పదో తరగతి విద్యార్ధులకు మెంటారింగ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా కార్యాచరణ రూపొందించిన అల్లూరి జిల్లా కలెక్టర్.

                          ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్ధులకు టీచింగ్ ఎట్ రైట్ లెవల్ అనే విధానంతో నిర్మాణ్ రూపకల్పన.

                          తెలుగు, ఇంగ్లీష్ ,లెక్కలు సహా అన్ని సబ్జెక్టుల్లో ఇప్పటి వరకూ 90 వేల మంది విద్యార్ధులకు లబ్ది.

                          ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…

                          • విద్యాశాఖ లాంఛ్ చేసిన ఈ తరహా బెస్ట్ ప్రాక్టీసెస్ ను జిల్లా కలెక్టర్లే డ్రైవ్ చేయాలి.
                          • టెక్నాలజీ ద్వారా ఇన్నోవేటివ్ ఐడియాలతో ప్రజలకు ప్రయోజనం కలిగించాలి.
                          • విద్యాశాఖలో మంచి ట్రాన్సఫర్మేషన్ జరగాలి.
                          • విద్యార్ధులు రాష్ట్రానికి దేశానికి, యావత్ ప్రపంచానికి భవిష్యత్ ఆస్తులు.
                          • కుప్పంలో విలువల బడి అనే కాన్సెప్టును కూడా ప్రారంభించారు.
                          • విద్యార్ధులకు విలువలు నేర్పడంతో పాటు క్రీడలు కూడా నేర్పిస్తున్నారు.
                          • నాలెడ్జితో పాటు విద్యార్ధులకు విలువలు కూడా చాలా ముఖ్యం.
                          • కలెక్టర్లు మరింత ఇంప్రూవ్డ్ మోడల్ తో ఈ తరహా కొత్త విధానాలు అమలు చేయాలి.

                          ============================================

                          అమరావతి

                          పార్వతీపురం మన్యంలో ముస్తాబు అనే కార్యక్రమాన్ని వివరించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి

                          పరిశుభ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెంపోందించటమే లక్ష్యంగా కార్యక్రమం

                          తద్వారా పాఠశాల పరిసరాలు కూడా శుభ్రంగా మారుతున్నాయన్న చెప్పిన మన్యం కలెక్టర్

                          విద్యార్ధుల హాజరు కూడా గణనీయంగా పెరుగుతోందని వివరించిన ప్రభాకర్ రెడ్డి.

                          రోగాల బారిన పడిన విద్యార్ధుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని వివరించిన మన్యం కలెక్టర్.

                          ముస్తాబు కార్యక్రమంపై రూపొందించిన వీడియోను ప్రదర్శించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి.

                          పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

                          ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…

                          • ముస్తాబు కార్యక్రమం నన్ను చాలా ఆకర్షించింది.

                          • మన్యం జిల్లాలో విద్యార్థులే ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని చెప్పే పరిస్థితి వచ్చింది.

                          • 79 లక్షల మంది విద్యార్ధులకు చేరేలా ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయండి.

                          • ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇది అమలు చేస్తే చిన్నారులకు అలవాటుగా మారుతుంది… అప్పుడు వాళ్ల ఇళ్ల పరిసరాలు కూడా బాగుపడతాయి.

                          • ఆలోచనతోనే ఆదాయం, సంపద సృష్టించే అవకాశం ఉంటుంది.

                          • చాలా మంది ఏదైనా పని చేయమంటే డబ్బులేవీ అని అడుగుతున్నారు… కానీ నిధుల్లేకుండానే అద్భుతమైన కార్యక్రమాలు చేయవచ్చు… దీనికి ముస్తాబు కార్యక్రమమే ఉదాహరణ.

                          • సింపుల్ ఇన్నోవేషన్ ఐడియాలతో ప్రభావం ఎక్కువ ఉంది.

                          ================

                          అమరావతి

                          ఏలూరు జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టు మార్పు కార్యక్రమం అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి

                          నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తెచ్చేలా ప్రాజెక్ట్ మార్పు అమలు చేసినట్టు వెల్లడించిన ఏలూరు కలెక్టర్.

                          ప్రాజెక్టు మార్పు ద్వారా 140 నాటుసారా తయారీ గ్రామాల్లో స్పష్టమైన మార్పు కన్పించిందని వివరించిన వెట్రిసెల్వీ.

                          నాటుసారా తయారీ కుటుంబాల ఆదాయం పెరిగేలా మైక్రో ఎంట్రప్రెన్యూర్స్ గా మారుస్తున్నామని చెప్పిన కలెక్టర్ వెట్రిసెల్వి

                          ప్రాజెక్టు మార్పు కార్యక్రమాన్ని అభినందించిన ముఖ్యమంత్రి.

                          ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…

                          • ప్రాజెక్టు మార్పు అనే ఓ వినూత్న ఆలోచన ద్వారా నాటు సారా తయారీ దారుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు.

                          • కేవలం అరెస్టులు, కేసులతో వారి జీవితాల్లో మార్పు తీసుకురాలేం… ఇలాంటి కార్యక్రమాల ద్వారానే వారిలో మార్పు తీసుకురావచ్చని నిరూపించారు.

                          • ప్రాజెక్టు మార్పు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయండి.

                          • ఎక్సైజ్ శాఖ కూడా దీనిపై వర్క్ అవుట్ చేయాలి.

                          • స్పూర్తిని ఇచ్చేలా ఇలాంటి వినూత్న కార్యక్రమాలను అనుసరించండి.

                          • కేవలం నిధులతోనే అన్ని ఫలితాలను సాధించలేం.

                          • డ్రగ్స్ నియంత్రణపై కూడా దృష్టి పెట్టాలి.

                          • డ్రగ్స్ తీసుకునే వ్యక్తులను కూడా మార్చేలా ఉపాధి కల్పించండి.

                          =============

                          అమరావతి

                          నెల్లూరు జిల్లాలో ఛాంపియన్ రైతు పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టిన కలెక్టర్ హిమాన్షు శుక్లా.

                          ఛాంపియన్ రైతు ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన నెల్లూరు జిల్లా కలెక్టర్.

                          వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నామని వివరించిన హిమాన్షు.

                          ప్రతీ గ్రామంలోనూ ఓ ఛాంపియన్ ఫార్మర్ ను ఎంపిక చేసి మిగతా వారికి అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వెల్లడి.

                          యాంత్రీకరణ పెంచటం, ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించటం, పంటల విలువ జోడింపు లాంటి ప్రక్రియలు చేపట్టామన్న నెల్లూరు కలెక్టర్.

                          కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించేలా చూస్తున్నామని వివరించిన హిమాన్షు శుక్లా.

                          ప్రకృతి సేద్యం, యాంత్రీకరణ ప్రోత్సహించేలా కార్యక్రమం చేపట్టామన్న నెల్లూరు కలెక్టర్.

                          ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…

                          • ఛాంపియన్ ఫార్మర్ అనే ఇనిషియేటివ్ బాగుంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షూ శుక్లాను అభినందిస్తున్నాను.

                          • శాఖలన్నీ ఇంటిగ్రేట్ చేసి రైతులకు ప్రయోజనకరంగా మార్చవచ్చనేది నిరూపించారు.

                          • మానవ వనరులు సద్వినియోగం చేసుకునేలా ఛాంపియన్ ఫార్మర్ అనే వినూత్న ప్రయోగం బాగుంది.

                          • అమరావతిలోనే ఉండమని హిమాన్షును కోరాను… కానీ ఓ జిల్లాలో ఇంపాక్ట్ కలిగిస్తానని కలెక్టరుగా వెళ్లారు… చక్కగా పని చేస్తున్నారు.

                          • రైతు సేవా కేంద్రం, స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల ద్వారా రైతులకు ప్రయోజనం కల్పించే ఇలాంటి విధానాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు అవగాహన కల్పించాలి.

                          • చాంపియన్ ఫార్మర్ల ద్వారా స్వయం సహయక సంఘాలను ఏర్పాటు చేయడమో లేదా ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దడమో చేయండి.

                          • సీజనల్ పంటలతో పాటు హార్టికల్చర్ పంటలకు ఈ విధానాలను విస్తరించండి.

                          • రైతన్నా మీ కోసం కార్యక్రమం కూడా ఇటీవల రైతుల కోసం పెట్టాం. అంతిమంగా రైతులకు ప్రయోజనం దక్కాలి.

                          • వ్యవసాయ యాంత్రీకరణ క్లస్టర్ తో పాటు రైతులకు అందుబాటులో ఉండేలా చూడండి.

                          • రైతులకు వ్యయం తగ్గాలి, అత్యధిక ఆదాయం అందాలి.

                          All praise for Mustabu programme:

                          CM directs Collectors to implement Mustabu in all educational institutions

                          CM ask collectors to come up with innovative ideas to benefit people

                          AMARAVATI: Chief Minister N Chandrababu Naidu appreciating Mustabu programme introduced in Parvatipuram Manyam district to maintain personal hygiene among school going tribal students, opined that such innovative ideas will leave huge impact on people.
                          Congratulating district collector Prabhakar Reddy for coming up with the innovative idea of Mustabu during second day of Collectors conference at Secretariat today, the Chief Minister said that he was very much impressed when the students themselves stated that they are very happy with the Mustabu programme and the number of sick students also came down after introducing the programme with maintenance of personal hygiene.
                          The Chief Minister advised the collectors to come up with innovative ideas using technology for implementing best practices and to get results. He directed the district collectors to implement the Mustabu programme in their respective districts as it will leave huge impact on personal hygiene of people. He said if the programme was implemented in all educational institutions upto to 12th class across the state over 79 lakh students will get benefit and at the same time the students will insist on their parents to maintain personal hygiene which influence over two crore people in the state. Such innovative ideas with no financial commitment will leave huge impact on society and help to improve health of people, he added.

                          ====================================================================

                          కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ప్రాజెక్టును వివరించిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్.

                          పౌష్టికాహారం విద్యార్ధులకు వేడిగా, రుచిగా అందించేలా ఈ స్మార్ట్ కిచెన్ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించిన కడప కలెక్టర్.

                          ప్రతీ మండలానికీ ఓ స్మార్ట్ కిచెన్ పెట్టి పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్న శ్రీధర్.

                          స్మార్ట్ కిచెన్ కోసం 3 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశామని వివరించిన కడప కలెక్టర్.

                          బేస్ కిచెన్ నుంచి ప్రతీ పాఠశాల 3 కిలోమీటర్ల లోపే ఉండేలా ప్రణాళిక చేసుకున్నామన్న వివరణ.

                          ప్రస్తుతం కడపలో 5 స్మార్ట్ కిచెన్లున్నాయని… జిల్లా వ్యాప్తంగా 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పిన కలెక్టర్ శ్రీధర్.

                          ఈ స్మార్ట్ కిచెన్ విధానం బాగుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొత్సహించారని చెప్పిన శ్రీధర్.

                          ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…

                          • కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ గా మారింది.

                          • స్మార్ట్ కిచెన్… స్మార్ట్ హెల్త్… స్మార్ట్ చిల్డ్రన్ అన్నట్టుగా ఈ విధానాన్ని తీర్చిదిద్దాలి.

                          • అన్ని జిల్లాల కలెక్టర్లు కడప స్మార్ట్ కిచెన్లను సందర్శించాలి.

                          • స్మార్ట్ కిచెన్ ద్వారా తాజా, రుచికరమైన ఆహారం అందించటం, న్యూట్రిషనిస్టుల సహాకారం తీసుకోవటం మంచి ఆలోచన.

                          • నాచురల్ ఫార్మింగ్ ను కూడా దీనికి ఇంటిగ్రేషన్ చేయటం చాలా బాగుంది.

                          • స్మార్ట్ కిచెన్ కు సర్టిఫికేషన్ కూడా తీసుకోవటం అభినందనీయం, టీటీడీ తరహాలోనే తనిఖీ వ్యవస్థ ఉండాలి.

                          • రైతు బజార్లలోనూ నాచురల్ ఫార్మింగ్ ఉత్పత్తులు రావాలి. సర్టిఫికేషన్ తో పాటు డోర్ డెలివరీ వచ్చేలా ఉండాలి.

                          • స్మార్ట్ కిచెన్ల ద్వారా అంగన్ వాడీలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకూ ఆహారం అందించాలి.

                          • కడపలోని అన్ని స్కూళ్లల్లో చిన్నారులకు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించండి.

                          మంత్రి లోకేష్ మాట్లాడుతూ…

                          • కడపలోని స్మార్ట్ కిచెన్ విధానాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు చూపించాం.

                          • ధర్మేంద్ర ప్రధాన్ కు స్మార్ట్ కిచెన్ విధానం నచ్చింది.

                          • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు స్మార్ట్ కిచెన్ల ద్వారా ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.

                          • స్మార్ట్ కిచెన్ల నిర్మాణం కోసం భూములను పరిశీలించాలి

                          ===============

                          రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్లో ఏఐ వినియోగంపై ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతపురం కలెక్టర్ ఆనంద్.

                          అనంతపురంలో రెవన్యూ రికార్డులు సరిగ్గా లేకపోవటం, 22 ఏ లాంటి తీవ్రమైన అంశంగా ఉండేదని చెప్పిన అనంత కలెక్టర్.

                          సర్వేనెంబర్ లైబ్రరీ తయారు చేశామని వివరించిన కలెక్టర్ ఆనంద్.

                          రెవెన్యూ ఆఫీస్ టూల్ తయారు చేసి యూజర్లకు అనువుగా మార్చామని వివరించిన అనంతపురం కలెక్టర్.

                          అనంత జిల్లాలో గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల లైబ్రరీ సిద్దంగా ఉందని వెల్లడి.

                          ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…

                          * అన్ని భూ రికార్డులు స్టోరేజ్ లేదా క్లౌడ్ లో ఉంచండి.

                          * భూ రికార్డులకు సంబంధించిన ఆర్కైవ్స్ ను కూడా మేనేజ్ చేస్తున్నారు.. ఇలాంటి వాటికి చెక్ చెప్పే విధంగా ఈ ప్రాజెక్టు ఉంది.

                          * రికార్డులు ఆన్ లైన్ లైబ్రరీలో ఉంచితే మానిప్యులేషన్ కు అవకాశం ఉండదు.

                          * బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి ఆలోచన చేసి ప్రతిపాదనలు కోరాం.

                          * 3 మెంబర్ కమిటీ సెలెక్ట్ చేసిన వాటిని కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించారు.

                          * అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ తరహాలోనే వినూత్న ఆలోచనలు చేయాలి.

                          * ఈ ఆరు కాన్సెప్టులూ జిల్లాల్లో గేమ్ ఛేంజర్లు గా మారతాయి.

                          * పూర్తిస్థాయిలో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ను మరింతగా విస్తృతపరిస్తే ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.

                          * ప్రజలకు ఏది కావాలో దాని పైనే కలెక్టర్ల సదస్సులో చర్చ జరుగుతోంది. ఇలాంటి చర్చలు సమావేశాలే కావాల్సింది.

                          * వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి మరింత వినూత్నంగా ఆలోచనలు చేసి మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ తో రావాలి.

                          * క్షేత్రస్థాయి నుంచే ఇన్నోవేషన్స్ రావాలి.

                          * ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలోనూ వినూత్న మార్పు వచ్చింది.

                          * 10 నిముషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అవినీతి లేకుండా పంపిస్తున్నారు ఇది అభినందనీయం.

                          * ఈ తరహాలో పనిచేస్తే దేశం అంతా మన నుంచే నేర్చుకుంటారు.

                          * రెవెన్యూ శాఖను, రిజిస్ట్రేషన్ శాఖను అభినందిస్తున్నాను.

                          * 22ఏ భూముల విషయంలో ఏలూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో చేసిన మోడల్ ను ఇతర ప్రాంతాల్లోనూ చేయండి.

                          =====

                          రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా కలెక్టర్ల ప్రెజెంటేషన్..

                          ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఫౌండేషన్ లిటరసీ న్యూట్రిషన్ కు సంబందించిన కార్యక్రమం గురించి వివరిస్తూ మార్గదర్శి పేరిట కెరీర్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. యాస్పిరేషనల్ ఇంజన్ నిర్మాణ్ కింద 2023 నుండి అన్ని పాఠశాలల్లో సూపర్ 50 కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.యాప్ ఆధారిత టెస్టులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు మంచి మార్కులు పోందేలా కృషి చేసినట్టు చెప్పారు.

                          పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలో ముస్తాబు పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు ఈకార్యక్రమం ఎంతో దోహద పడిందన్నారు.వారి ద్వారా వారి కుటుంబ సభ్యుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపడేందుకు అవకాశం కలిగిందన్నారు.

                          ముస్తాబు కార్యక్రమం కింద అన్ని పొఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కుని,తల సక్రమంగా దువ్వుకుని మాత్రమే పాఠశాల లోపలికి అనుమతించేలా ఆదేశాలు ఇచ్చామని ఇది మంచి ఫలితాలు వచ్చాయని, విద్యార్థులే కాక వారి కుటుంబాల్లో వ్యక్తి గత పరిశుభ్రత స్థాయి మెరుగు పడిందని వివరించారు.

                          దీనిపై సియం చంద్రబాబు స్పందిస్తూ ఇది మంచి వినూత్న కార్యక్రమని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని అభినందించారు.ఈవిధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలలన్నిటిలో ప్రవేశ పెట్టడం జరుగుతుందని ప్రకటించారు.10 వ తరగతి వరకు అనగా సుమారు 79 లక్షల మంది విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగు పరుచుకునేందుకు వీలుకలుతుందన్నారు.అంతేగాక ఆయా విద్యార్ధులకు చెందిన సుమారు 2 కోట్ల మందిలో ప్రభావం చూపుతుందని తెలిపారు.

                          ఏలూరు జిల్లా కలెక్టర్ కీర్తి జిల్లాల్లోని 16 మండలాల్లో ఐడి లిక్కర్ ప్రభావిత గ్రామాల్లోని 226 కుటుంబాలను గుర్తించి ప్రాజెక్టు మార్పు పేరిట కార్యక్రమాన్ని చేపట్టి వారిలో మద్యం అలవాటును దూరం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వారికి లైవ్లీ హుడ్ కార్యక్రమం కింద బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు.ఏలూరు జిల్లాను ఐడి లిక్కర్ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని చెప్పారు.

                          ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ షిమాన్షు శుక్ల రైతులకు సంబంధించి చాంపియన్ ఫార్మర్ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.ముఖ్యంగా రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ పట్ల పూర్తి అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకై 45 రకాల వివిధ యాంత్రీకరణ పనిముట్లను గుర్తించి వాటిపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు తెలుగులో కరపత్రాలు ముద్రించి రైతులందరికీ సర్కులేట్ చేశామని వివరించారు.అదే విధంగా వేరుశెనగ కు వాల్యూ ఎడిసన్ కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

                          వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి జిల్లాలో స్మార్ట్ కిచెన్ అనే వినూత్న కార్యక్రమాన్ని హబ్ అండ్ స్కోప్ విధానంలో అమలు చేస్తున్నట్టు వివరించారు.విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాదు మరియు కొంత మంది పౌష్ఠికాహార నిపుణుల సహకారంతో ఈవిధానాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందన్నారు.

                          ఈకార్యక్రమం విజయవంతంగా అమలుకు ప్రకృతి సేద్యం ద్వారా పంటలు సాగు చేసే రైతులను దీనితో టైప్ చేసి వివిధ రకాల కూరగాయలు స్మార్ట్ కిచెన్ కు నిరంతరం సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.ప్రతి మండలంలో ఈస్మార్ట్ కిచెన్ విధానం సమర్థవంతంగా అమలు జరిగేలా మండలాల వారీగా సబ్ కమిటీలను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని వివరించారు.

                          ఈ అంశంపై సిఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఇదొక మంచి వినూత్న కార్యక్రమని ఇది రాష్ట్రానికే గాక దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

                          చివరగా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రెవెన్యు రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వివిధ రెవెన్యూ రికార్డులు అన్నిటినీ డిజిటలైజేషన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.

                          =====
                          తే.17.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న జిల్లా కలెక్టర్ల 5 వ సమావేశంలో….
                          రాష్ట్రంలో “కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS) అమలు” అంశం నోడల్ సెక్రటరీ మరియు ఆర్థిక శాఖ సెక్రటరీ డి.రోనాల్డ్ రోజ్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు.
                          #రాష్ట్రంలో మొత్తం 75 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు చేయబడుచున్నాయి. ఈ పథకాల కోసం మొత్తం ₹24,513 కోట్లు కేటాయించబడ్డాయి, ఇందులో ₹15,173 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి మరియు ₹9,340 కోట్లు రాష్ట్రం వాటాగా ఉన్నాయి.
                          #డిసెంబర్ 10, 2025 నాటికి ₹16,614 కోట్లు విడుదల చేయబడ్డాయి, అందులో ₹1,820 కోట్లు పాత బ్యాలెన్స్ (SNA Opening Balance), ₹6,910 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదలైనవి మరియు ₹7,883 కోట్లు SPARSH పథకాల కింద ఉన్నాయి.
                          #ఇప్పటివరకు మొత్తం ₹10,362 కోట్లు ఖర్చు అయ్యాయి. వీటిలో ₹3,791 కోట్లు SPARSH కింద, ₹6,571 కోట్లు SNA పథకాల కింద వినియోగించబడ్డాయి. ఇంకా ₹6,252 కోట్లు (సుమారు 38%) నిధులు వినియోగానికి అందుబాటులో ఉన్నాయి.
                          # ₹1,000 కోట్లకు పైగా నిధులు ఉన్న ప్రధాన పథకాలలో Samagra Shiksha కింద ₹1,363 కోట్లు అందుబాటులో ఉండగా ₹1,259 కోట్లు (92%) ఖర్చయ్యాయి, PMAY Urban కింద ₹1,268 కోట్లలో ₹480 కోట్లు (38%) వినియోగించబడ్డాయి, National Health Mission (RCH & Health System) కింద ₹1,153 కోట్లలో ₹1,009 కోట్లు (87%) ఖర్చయ్యాయి మరియు Rashtriya Krishi Vikas Yojana కింద ₹1,018 కోట్లలో ₹555 కోట్లు (55%) వినియోగించబడ్డాయి.
                          #ప్రాయోజిత పథకాలు అమలులో మరియు నిదులు వెచ్చించడంలో పల్నాడు జిల్లాల ముందంజలో ఉంది.
                          #మొత్తం మీద, రాష్ట్రం కేంద్ర పథకాల అమలులో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ₹10,362 కోట్లు (సుమారు 63%) వినియోగించి, మిగిలిన నిధులను మార్చి 2026 లోపు పూర్తి వినియోగం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
                          #2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల (Centrally Sponsored Schemes – CSS) కింద మొత్తం ₹16,614 కోట్లు నిధులు అందుబాటులో ఉండగా, అందులో ₹10,362 కోట్లు (62%)** వినియోగించబడ్డాయి.
                          జిల్లాల వారీగా పరిశీలిస్తే….
                          #అత్యధిక వినియోగంతో పల్నాడు (91%) ప్రధమ స్థానంలో నిలువగా తదుపరి వరుసగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ (90%), నంద్యాల (89%), తూర్పు గోదావరి (85%), బాపట్ల (83%), ఎన్‌టీఆర్, అనకాపల్లి, కర్నూలు (82%) జిల్లాలు వరుసగా నిలిచాయి.
                          #మధ్యస్థ వినియోగంలో శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామ రాజు (81%), కాకినాడ (80%), ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం (79%) జిల్లాలుగా నిలిచాయి.
                          #తక్కువ వినియోగం జిల్లాలుగా పశ్చిమ గోదావరి (77%), తిరుపతి (68%), కృష్ణా (75%), విజయనగరం, ఏలూరు, అన్నమయ్య (74%), పార్వతీపురం మన్యం (72%), చిత్తూరు (71%), వైఎస్ఆర్ కడప, విశాఖపట్నం (66%), గుంటూరు (65%) నిలిచాయి.
                          #మొత్తం మీద, జిల్లాల సగటు వినియోగం 62%గా ఉంది, ఇక హెడ్ ఆఫీస్ స్థాయిలో ₹11,384 కోట్లలో ₹6,350 కోట్లు (56%) ఖర్చు అయ్యాయి.
                          #రాష్ట్ర ప్రభుత్వ అనవసర / నిలిచిపోయిన సుమారు 10,750 ప్రభుత్వ ఖాతాల్లో ₹155 కోట్ల మేర డిపాజిట్ లు నిరుపయోగం ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీటిలో చాలా ఖాతాలు నిరుపయోగంగా ఉండడంతో జిల్లా కలెక్టర్లను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది.
                          #రాష్ట్రంలో CSS పథకాల నిధులలో 62% వినియోగం సాధించి, మిగిలిన నిధుల వినియోగం వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే ₹155 కోట్ల విలువైన నిలిచిపోయిన ప్రభుత్వ ఖాతాలను పునరుద్ధరించడానికి, మూసివేయడానికి చర్యలు చేపట్టాలి.
                          #జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లోని అన్ని CSS పథకాలను సమీక్షించి, జిల్లాకు కేటాయించిన నిధులను నిర్ణీత సమయంలో ఖర్చు చేయాలి. SNA ఖాతాలో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే భారత ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, ఆ నిధులను వెంటనే ఖర్చు చేయాలని ఆదేశించడం జరిగింది.
                          #కలెక్టర్లు తమ కేటాయింపులను పూర్తి చేస్తే, నిధులను తిరిగి కేటాయించమని హెచ్‌ఓడీలను అభ్యర్థించవచ్చు. మన కేటాయింపులను త్వరగా ఖర్చు చేయగలిగితే, భారత ప్రభుత్వం నుండి అదనపు కేటాయింపులు పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
                          ====
                          అన్ని ఫైళ్లూ..ఇక ఈ-ఫైళ్లే
                          * ఫిజిక‌ల్ పైళ్లకు స్వ‌స్తి ప‌ల‌కండి
                          * అన్ని సేవ‌లూ ఆన్‌లైన్‌లోనే అందించాలి
                          * మొద‌టి ప్రాధాన్యం మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌కే
                          * మ‌న‌మిత్ర‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచండి
                          * సర్టిఫికెట్ల ఫిజ‌కల్ వెరిఫికేష‌న్ కూడా అవ‌స‌రం లేదు
                          * బ్లాక్ చైన్ టెక్నాల‌జీతో డిజీ వెరిఫై చేసేయొచ్చు
                          * క‌లెక్ట‌ర్ల‌కు ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని సూచ‌న‌
                          జిల్లాల్లోని ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనూ ఇక‌పై ప్ర‌తి ఫైలు కూడా ఈ-ఫైలుగానే నిర్వ‌హించాల‌ని, జ‌న‌వ‌రి 15వ తేదీ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు అన్ని సేవ‌లు ఆన్ లైన్‌లోనే అందించ‌నున్నామ‌ని ఈ దిశ‌గా జిల్లా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐటీ, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని సూచించారు. ఈ-ఆఫీసు, ఆర్టీజీ కార్య‌క‌లాపాల‌పైన ఆయ‌న జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ చేశారు. ప్ర‌భుత్వంలో దాదాపుగా అన్ని ఫైళ్లు ఈ-పైలు రూపంలోనే నిర్వ‌హిస్తున్నార‌ని అయితే జిల్లాలో ఇప్ప‌టికీ కొన్ని కార్యాల‌యాల్లో కొంత‌మంది ఫిజిక‌ల్ ఫైళ్లు న‌డుపుతున్నార‌ని తెలిపారు. ఈ విధానానికి ఇక పూర్తీగా స్వ‌స్తి ప‌ల‌కాల‌ని ఇక‌పై అన్ని ఫైళ్లూ ఈ ఫైళ్లుగానే నిర్వ‌హించాల‌ని సూచించారు. జ‌న‌వ‌రి 15వ తేదీ నుంచి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అందించే సేవ‌ల‌న్నీ కూడా ఆన్‌లైన్‌లోనే అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు. ఈ ఆన్‌లైన్‌లో అందించే సేవ‌ల్లో మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా సేవ‌లందించ‌డ‌మే మ‌న మొద‌టి ప్రాధాన్యం కావాల‌న్నారు. త‌మ ప‌నుల కోసం ప్ర‌జ‌లెవ్వ‌రూ ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండా అన్ని సేవ‌లూ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా అందిస్తున్నామ‌న్నారు. మ‌న‌మిత్ర‌ను ప్ర‌జ‌లు స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకుని సుల‌భంగా సేవ‌లు పొందేలా చూడాల‌ని చెప్పారు. మ‌న‌మిత్ర‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించి దీని వినియోగం పెంచేలా జిల్లాల్లో విస్తృతంగా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌న్నారు. ఆయా శాఖ‌ల అధికారులు ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల్లో స్వ‌యంగా పాల్గొని ఆయా శాఖ‌ల‌కు సంబంధించి సేవ‌లు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ఎంత సుభంగా పొంద‌వ‌చ్చో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై త‌మ త‌మ జిల్లాలో పెద్ద ఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం ఇచ్చే అన్ని ర‌కాల స‌ర్టిఫికెట్లు సుల‌భంగా పొంద‌వ‌చ్చ‌ని, ప్ర‌భుత్వానికి ప‌న్నులు, బిల్లుల చెల్లింపు వ‌ర‌కు అన్నీ సుల‌భంగా చేయొచ్చ‌న్నారు.
                          డిజీ వెరిఫై
                          ప్ర‌భుత్వం ప్ర‌త్యేకించి డిజీ వెరిఫై అందుబాటులోకి తెచ్చిందని దీన్ని అన్ని శాఖ‌ల అధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్లు స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. డిజీ వెరిఫై ద్వారా ఇక‌పై స‌ర్టిఫికెట్ల‌ను ఫిజిక‌ల్‌గా త‌నిఖీ చేయాల్సిన అవ‌స‌రం ఎంత‌మాత్రం లేద‌ని భాస్క‌ర్ కాటంనేని చెప్పారు. ప్ర‌భుత్వం జారీ చేసిన ప్ర‌తి స‌ర్టిఫికెట్‌ను బ్లాక్ చైన్ టెక్నాల‌జీతో త‌నిఖీ చేసి డిజీవెరిఫైలో పెట్టామ‌న్నారు. ప్ర‌జ‌లైనా, అభ్య‌ర్థులైన అప్‌లోడు చేసిన త‌మ స‌ర్టిఫికెట్ల‌ను అధికారులు అప్ప‌టిక‌ప్పుడే డిజీవెరిఫైలో బ్లాక్ చైన్ టెక్నాజ‌లీలో సుల‌భంగా త‌నిఖీ చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. ప్ర‌ధానంగా ఏపీపీఎస్సీ, సంక్షేమ శాఖ‌లు దీన్ని విస్తృతంగా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని చెప్పారు. ప్ర‌తి సారీ స‌ర్టిఫికెట్ల కోసం అభ్య‌ర్థులు, ప్ర‌జ‌లు ఎమ్మార్వో కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కొన్ని పాత మార్కుల జాబితాలను కూడా ఇప్పుడు స్కాన్ చేసి డిజిట‌లీక‌ర‌ణ చేస్తున్నామ‌ని చెప్పారు.
                          ఆర్థికేత‌ర స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
                          పీజీఆర్ ఎస్ ద్వారా వ‌చ్చే అర్జీల్లో వ్య‌క్తిగ‌తమైన అర్జీల్లో ఆర్థికేతమైన అర్జీలు, ఫిర్యాదుల‌ను త‌క్ష‌ణం ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కొన్ని జిల్లాల్లో ఈ త‌ర‌హా అర్జీల ప‌రిష్కారంలో కొంత జాప్యం జ‌రుగుతోంద‌ని వాటిని కూడా ప‌రిష్క‌రించే దిశ‌గా క‌లెక్ట‌ర్లు దృష్టి సారించాల‌ని కోరారు.
                          డేటా లేక్ సిద్ధం
                          ఆర్టీజీఎస్‌లో డేటా లేక్ సిద్ధంగా ఉంద‌ని, ప్ర‌భుత్వంలో వివిధ శాఖ‌లు త‌మ ప‌నితీరు మ‌రింత సుల‌భ‌త‌రం చేసుకోవ‌డానికి వీలుగా ప్ర‌స్తుతం తాము 98 యూస్ కేసెస్ రూపొందించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్లు క్షేత్ర స్థాయిలో రోజువారి పాల‌న‌కు సంబంధించి ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంటార‌ని క్షేత్ర‌స్థాయిలో రోజువారీ పాల‌న మ‌రింత సుల‌భ‌త‌రం చేసేలా ఎలాంటి యూస్ కేసెస్ అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారో ఆర్టీజీఎస్‌కు తెలియ‌జేస్తే తాము ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని చెప్పారు. అలాగే అవేర్ ను ఇప్పుడు రియ‌ల్ టైమ్‌లో లైవ్ లో ఉంచామ‌ని తెలిపారు. దీన్ని జిల్లా క‌లెక్ట‌ర్లు నిరంత‌రం ప‌రిశీలించాల‌ని, త‌మ త‌మ జిల్లాలో భూగ‌ర్భ‌జ‌లాల నుంచి నీటి ల‌భ్య‌త‌, వాతావ‌ర‌ణం మార్పులు, సాయిల్ హెల్త్‌, త‌దిత‌ర అన్ని విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని త‌ద‌నుగుణంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు.
                          ==
                          కేంద్ర ప్రాయోజిత పథకాలు, నిధుల వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
                          కొన్ని శాఖలు, కొన్ని జిల్లాల్లో కేంద్ర నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం సరి కాదన్న సీఎం చంద్రబాబు
                          ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధులను జనవరి 15వ తేదీ నాటికి ఖర్చు పెట్టేయాలన్న ముఖ్యమంత్రి
                          సమగ్ర శిక్షా పథకం కింద రూ.1363 కోట్లకు రూ.1259 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి నారా లోకేష్ వెల్లడి
                          పెండింగులో ఉన్న నిధులను కూడా త్వరితగతిన ఖర్చు పెడతామని చెప్పిన మంత్రి లోకేష్
                          కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి రూ.1200 కోట్లు అడిగామని సీఎంకు వివరించిన మంత్రి లోకేష్
                          పీఎంఏవై-అర్బన్ నిధులు ఖర్చు పెట్టే అంశాన్ని పర్యవేక్షించాలనని మంత్రి కొలుసు పార్థసారధికి సీఎం ఆదేశం
                          గతంలో విజిలెన్స్ విచారణ కారణంగా పనులు నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలకు వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశం
                          తద్వారా పీఎంఏవై -అర్బన్ ఇళ్లకు మరింతగా ఖర్చు పెట్టే అవకాశం
                          ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
                          • వివిధ సీఎస్ఎస్ పథకాల ద్వారా రూ,24,513 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సి ఉండగా… ఇంకా రూ.6,252 కోట్ల నిధులు ఖర్చు పెట్టలేదు
                          • ప్రభుత్వ శాఖలు కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకోవటంలో ఎందుకు వెనుకపడుతున్నాయి..?
                          • ఏడాది చివరిలో కేంద్రంలోని వివిధ శాఖల వద్ద నిధులు ఉండిపోతున్నాయి… వాటిని సమర్ధంగా వినియోగించుకోవాలి.
                          • ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్‌లో కేవలం 38 శాతం మాత్రమే ఖర్చు చేయడం ఏంటీ..?
                          • జనవరి నాటికి పీఎంఏవై అర్బన్ లో 75 శాతం నిధులు ఖర్చు చేస్తే అదనంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవచ్చు.
                          • జిల్లా కలెక్టర్లు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ నిధులను త్వరితగతిన ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలి.
                          • జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు, రాష్ట్ర కృషీ వికాస్ యోజన కింద కూడా త్వరితగతిన నిధులు వినియోగించుకోవాలి.
                          • వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన మిగతా నిధులను కూడా కేంద్రం నుంచి సాధించే అవకాశం ఉంటుంది.
                          • నిధులు లేక ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర పథకాల్లో ఉన్న నిధులను ఖర్చు చేయకపోవడమేంటీ..?
                          • ఎట్టిపరిస్థితుల్లో కేంద్రం కేటాయించిన రూ.24513 కోట్లు ఖర్చు చేయాల్సిందే.
                          • కేంద్ర నిధులు ఖర్చు చేస్తే మరో రూ.5 నుంచి 6 వేల కోట్లు అదనంగా తెచ్చుకుందాం.
                          • ఈ ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.
                          • కేంద్రంలోని సంబంధిత మంత్రులతో టచ్ లోకి వెళ్లండి.
                          • బడ్జెట్ ప్రిపరేషన్ సమయంలోనే కలిస్తే ఏపీకి అదనంగా నిధులు సాధించుకునే అవకాశం ఉంటుంది.
                          • ఈ నెలలోనే బడ్జెట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలూ తయారీ మొదలు పెడతాయి.
                          • 63 వేల ప్రభుత్వ ఖాతాలు ఇన్ యాక్టివ్ గా ఉన్నాయి.
                          • ఇన్ యాక్టివుగా ఉన్న ఖాతాల్లో రూ.155 కోట్ల మేర నిధులు బ్యాంకుల్లో ఉండిపోయాయి.
                          • ఆ నిధులను విత్ డ్రా చేయించండి… బ్యాంకుల్లో ఉండిపోయిన నిధులకు సింపుల్ వడ్డీ అయినా వచ్చేలా చూడండి.
                          • అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఆడిట్స్ త్వరలోనే పూర్తి కావాలి.
                          ====
                          జనవరి 15 లోపు కేంద్ర పధకాల నిధులు పూర్తిగా వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశం
                          – PMAY అర్బన్ నిధులు ఖర్చు చేయడానికి జనవరి 15 గడువు విధించిన సీఎం; కేంద్ర మంత్రి అదనంగా ₹1,200 కోట్లు ఇస్తామని హామీ
                          – “కేంద్ర డబ్బు ఖర్చు చేయడంలో రాజీ లేదు. ప్రతి రూపాయి ఖర్చు చేయాలి” – ముఖ్యమంత్రి
                          – రాష్ట్రంలో 75 CSS పథకాలు అమలు జరిగింది; కేంద్రం ₹15,173 కోట్లు, రాష్ట్రం ₹9,340 కోట్లు కేటాయించింది
                          – ₹1,268 కోట్లు అందుబాటులో ఉన్నా PMAY అర్బన్‌లో కేవలం 38% వినియోగం; తక్షణ చర్యలకు ఆదేశాలు
                          – స్పందించని నిర్మాణ సంస్థలను బ్ల్యాక్‌లిస్ట్ చేయాలని సీఎం ఆదేశం
                          అమరావతి, 17 డిసెంబర్: కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS) అమలుపై డా. డి. రొనాల్డ్ రోజ్, IAS, సెక్రటరీ, ఫైనాన్స్ (బడ్జెట్ & అంతర్గత ఆర్థిక విభాగం), బుధవారం ఇక్కడ జరిగిన 5వ కలెక్టర్ల సమావేశంలో సమగ్ర వివరణ అందించారు. 75 CSS పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర పనితీరును వివరిస్తూ, భారత ప్రభుత్వం మొత్తం ₹15,173 కోట్లు కేటాయించిందని, రాష్ట్రం దీనికి అదనంగా ₹9,340 కోట్లు ఇస్తుందని తెలిపారు.
                          కేంద్ర పధకాల అమలుకు రాష్ట్రం రెండు విధానాలను అనుసరిస్తోందని డా. రొనాల్డ్ రోజ్ వివరించారు. స్టేట్ నోడల్ ఏజెన్సీ (SNA) విధానంలో, జిల్లాలు ప్రధాన SNA ఖాతాకు అనుసంధానించబడిన జీరో-బ్యాలెన్స్ సబ్సిడియరీ ఖాతాలను నిర్వహిస్తాయి, డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే విడుదల చేస్తారు. SPARSH విధానంలో, రాష్ట్ర వాటా నేరుగా అందించబడుతుంది. ప్రస్తుతం SNA పథకాలకు ₹6,910 కోట్లు విడుదల చేయబడ్డాయి మరియు SPARSH పథకాలకు ₹7,883 కోట్లు అందుబాటులో ఉన్నాయి.
                          తక్షణ శ్రద్ధ అవసరమైన నాలుగు ప్రధాన పథకాలపై దృష్టి సారించారు, వీటికి జిల్లాలకు ₹1,000 కోట్లకు పైగా నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సమగ్ర శిక్ష (₹1,363 కోట్లు, 92% వినియోగం), PMAY అర్బన్ (₹1,268 కోట్లు, 38% వినియోగం), ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కోసం ఫ్లెక్సిబుల్ పూల్ (₹1,153 కోట్లు, 87% వినియోగం) మరియు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (₹1,018 కోట్లు, 55% వినియోగం) ఉన్నాయి. సమగ్ర శిక్షలో పల్నాడు, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి జిల్లాలు 99% కంటే ఎక్కువ వినియోగం సాధించాయని, అయితే చాలా జిల్లాల్లో PMAY అర్బన్‌కు తక్షణ శ్రద్ధ కావాలని ఆయన చెప్పారు.
                          CSS నిధుల తక్కువ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు తక్షణ చర్యలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో మాట్లాడుతూ, “ఒక వైపు డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం, మరో వైపు కేంద్రం ఇస్తున్న డబ్బును సరిగ్గా ఖర్చు చేయలేకపోతున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అదనంగా ₹1,200 కోట్లు కేటాయించడానికి హామీ ఇచ్చారని, అందుబాటులో ఉన్న PMAY అర్బన్ నిధులను ఖర్చు చేయడానికి జనవరి 15 గడువు విధించారు. “రాబోయే వారాల్లో, మరో ₹1,200 కోట్లు విత్‌డ్రా చేస్తాం, ఇంకా మరిన్ని కూడా తర్వాత తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి తెలిపారు, గృహనిర్మాణ శాఖ మంత్రి మరియు కలెక్టర్లందరూ ఈ పనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
                          జనవరి 15 లోపు అన్ని కేంద్ర పధకాల నిధుల వినియోగం పూర్తి చేసి, తదుపరి విడత విత్‌డ్రా చేయడానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి బలమైన ఆదేశం జారీ చేశారు. “కేంద్ర డబ్బు ఖర్చు చేయడంలో రాజీ లేదు. ప్రతి రూపాయి ఖర్చు చేయాలి” అని నొక్కి చెప్పారు. ₹30,000 కోట్ల ప్రతిష్టాత్మక లక్ష్యం నిర్ణయించి, వచ్చే ఏడాది బడ్జెట్‌ను ఖరారు చేయాలని అన్ని సెక్రటరీలను కోరారు. “అవకాశాన్ని అందిపుచ్చుకుని, తక్షణమే చర్యలు చేపట్టండి” అని కలెక్టర్లకు చెబుతూ, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించడంలో చురుకుగా ఉండాలని కోరారు.
                          ప్రభుత్వ ఖాతాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల విషయాన్ని కూడా డా. రొనాల్డ్ రోజ్ దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 10,750 ప్రభుత్వ ఖాతాల్లో 26 జిల్లాల్లో దాదాపు ₹155 కోట్లు క్లెయిమ్ చేయని డిపాజిట్లుగా ఉన్నాయని, వీటిలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ₹10.57 కోట్లు ఉన్నాయని తెలియజేశారు. మోసపూరిత చర్యలను నివారించడానికి KYC డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయాలని, పనికిరాని ఖాతాలను మూసివేయాలని, డెలివరీ కాని చెక్ బుక్‌ల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను కోరారు. చాలా కాలంగా బ్యాంక్ ఖాతాల్లో పడుకున్న ఈ మొత్తాలకు వడ్డీ ఇవ్వడానికి అవకాశం ఉందేమో అని కూడా కలెక్టర్లను పరిశీలించమని ముఖ్యమంత్రి కోరారు.
                          నిర్మాణ సంస్థలను మరియు ఏజెన్సీలను ప్రతి పది రోజులకు ఒకసారి పిలిచి సివిల్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశించారు. “వారాల తరబడి స్పందించకపోతే, వాళ్లను బ్ల్యాక్‌లిస్ట్‌లో పెట్టండి” అని సూచించారు. అన్ని శాఖల అధిపతులు తమ ఆడిట్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు.
                          తక్షణ చర్య తీసుకోవడానికి జిల్లా వారీ పథక వివరాలు సమావేశం తర్వాత అన్ని కలెక్టర్లకు అందచేస్తామని సెక్రటరీ తెలియజేశారు.
                          ==
                          Chief Minister Directs Complete Utilization of Central Funds by January 15; Sets Ambitious Target of ₹30,000 Crores
                          – CM sets firm deadline of January 15 for spending PMAY Urban funds; additional ₹1,200 crore allocation assured by Union Minister
                          – “No compromise on spending central money. Every single rupee should be spent,” emphasizes Chief Minister
                          – State implementing 75 CSS schemes with ₹15,173 crore GoI allocation and ₹9,340 crore State contribution
                          – PMAY Urban shows only 38% utilization despite ₹1,268 crore available funds; immediate action directed
                          – CM directs blacklisting of non-responsive construction companies; orders expedited completion of audits
                          –
                          Amaravati, 17 December: Dr. D. Ronald Rose, IAS, Secretary, Finance (Budget & Internal Finance), presented a comprehensive overview on the Implementation of Centrally Sponsored Schemes (CSS) at the 5th Collectors’ Conference here on Wednesday. He outlined the State’s performance in implementing 75 CSS schemes with a total Government of India allocation of Rs 15,173 crore and matching State contribution of Rs 9,340 crore.
                          Dr. Ronald Rose explained that the State has adopted two fund flow mechanisms for CSS implementation. Under the State Nodal Agency (SNA) system, districts maintain zero-balance subsidiary accounts linked to the main SNA account, with funds released only when required to avoid idle balances. Under the SPARSH system, the State’s matching contribution is provided directly. Currently, Rs 6,910 crore has been released to SNA schemes and Rs 7,883 crore is available for SPARSH schemes.
                          He highlighted that four major schemes require immediate attention, with over Rs 1,000 crore of funds available to districts. These include Samagra Shiksha (Rs 1,363 crore, 92% utilization), PMAY Urban (Rs 1,268 crore, 38% utilization), Flexible Pool for Health System Strengthening (Rs 1,153 crore, 87% utilization), and Rashtriya Krishi Vikas Yojana (Rs 1,018 crore, 55% utilization). He noted that districts like Palnadu, Visakhapatnam, and Srikakulam have achieved over 99% utilization under Samagra Shiksha, while PMAY Urban requires urgent attention across most districts.
                          Chief Minister Sri N. Chandrababu Naidu expressed serious concern over the underutilization of CSS funds and set clear directives for immediate action. Speaking at the conference, the Chief Minister emphasized, “On one side, we are suffering due to lack of money, and on the other, we are not able to spend CSS money properly. We must utilize this opportunity.” He specifically mentioned that Union Minister Dharmendra Pradhan has assured an additional allocation of Rs 1,200 crore, and set a firm deadline of January 15 for spending the available PMAY Urban funds. “In the coming weeks, we’ll withdraw another Rs 1,200 crore and further some more,” the Chief Minister stated, directing the Minister of Housing and Urban Affairs and all Collectors to prioritize this task.
                          The Chief Minister issued a strong directive to complete all CSS fund utilization by January 15 and prepare for withdrawing the next installment. “No compromise on spending the central money. Every single rupee should be spent,” he emphasized. He set an ambitious target of Rs 30,000 crore and asked all Secretaries to finalize the budget for the next year. “Raise to the occasion and drive it,” he told the Collectors, urging them to be proactive in utilizing available funds.
                          Dr. Ronald Rose also drew attention to unclaimed deposits in government accounts. He informed that around 10,750 government accounts hold approximately Rs 155 crore in unclaimed deposits across 26 districts, with Prakasam district having the highest amount of Rs 10.57 crore. District Collectors have been requested to update KYC documents, close dormant accounts, and address issues with undelivered cheque books to prevent fraudulent activities. The Chief Minister also asked Collectors to explore if there’s an opportunity to give interest to these amount that languished in the bank accounts for long time.
                          The Chief Minister directed Collectors to expedite civil works by calling construction companies and agencies once every ten days. “If they still don’t respond for weeks, keep them on blacklist,” he instructed. He also emphasized the need for all Heads of Departments to complete their audits as soon as possible.
                          The Secretary informed that district-wise scheme details will be circulated to all Collectors after the conference for immediate action.
                          ==
                          జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగస్వామ్య సదస్సు-2025 కు ముందు వరకు ఇంధన శాఖకు వచ్చిన పెట్టుబడుల గురించి ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిఎస్ కె.విజయానంద్ ప్రెజెంటేషన్ ఇస్తూ….
                          సిఐఐ సదస్సుకు ముందు ఇంధన శాఖకు సోలార్,విండ్,పంప్డ్ స్టోరేజి,హైడ్రోజన్,రూప్ టాఫ్ సోలార్ ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి 102 ప్రాజెక్టులు మంజూరు అయ్యాయియని వివరించారు.వాటిలో ఇప్పటికే 21 ప్రాజెక్టులు గ్రౌండ్ కాగా మరో 16 ప్రాజెక్టులకు భూమి కేటాయింపు పూర్తయిందని చెప్పారు.మరో 45 ప్రాజెక్టులకు భూసేకరణ ప్రోసెస్ లో ఉందన్నారు.మిగతా 20 ప్రాజెక్టులు డిపిఆర్,పీజిబిలిటీ స్టడీ దశలో ఉన్నట్టు సిఎస్ పేర్కొన్నారు.
                          మొత్తం ప్రాజెక్టుల విలువ 6 లక్షల 4వేల కోట్ల రూపాయలని అన్నారు.వాటిలో 18వేల 394 మెగావాట్ల విండ్,31వేల 944 మెగావాట్ల సోలార్ విద్యుత్,మరో 36వేల 210 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ కు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు.
                          ఈ ప్రాజెక్టులకు మొత్తం 6 లక్షల 85వేల ఎకరాల భూమి కావాల్సి ఉండగా దానిలో లక్షా 47వేల 339 ఎకరాలు రెవెన్యూ భూమి కావాల్సి ఉండగా ఇప్పటికే 38వేల ఎకరాలను కేటాయించారని మిగతా భూమిని కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు.మిగతా కావాల్సిన భూమిని లీజు ప్రాతిపదికన నెడ్క్యాప్ ద్వారా తీసుకోవాల్సి ఉందని అన్నారు.
                          కాగా ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఇంధన శాఖకు సంబంధించి 50 ప్రాజెక్టులకు అవగాహనా ఒప్పందాలు చేసుకోవడం జరిగిందని విజయానంద్ పేర్కొన్నారు.ఈఎంఓయుల మొత్తం విలువ 4 లక్షల 54 వేల కోట్ల రూపాయలు కాగా 2 లక్షల 48 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
                          ఈప్రొజెక్టులన్నీ 45 రోజుల్లోగా గ్రౌండింగ్ చేయాలని ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేశారని కావున జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.
                          ===========================================
                          Andhra Pradesh Attracts Major Theme Parks Wonderla (Vizag) and Imagicaa World (Tirupathi); CM Prioritizes Tourism for Economic Growth
                          * Wonderla theme park to be established in Visakhapatnam with 50 acres; Imagicaa World to come up in Tirupati with 20 acres
                          * 209 tourism MoUs signed during Investors Summit worth ₹28,977 crore across 26 districts
                          * 27 projects already grounded with investment of ₹5,820 crore, creating 10,645 direct and 18,030 indirect jobs
                          * CM declares tourism as top priority: “First to stay, then to work. Giving priority to hotels is a big game changer”
                          * Visakhapatnam leads with 66 proposals worth ₹11,092 crore; Tirupati follows with 27 proposals worth ₹5,321 crore
                          Amaravati, 17 December: Sri Ajay Jain, Principal Secretary, Tourism Department, presented a comprehensive overview of the tourism sector’s achievements and future plans at the 5th Collectors’ Conference here on Wednesday. He highlighted the State’s success in attracting major national theme park operators and outlined ambitious plans to position Andhra Pradesh as a premier tourist destination.
                          Sri Ajay Jain announced that the State has successfully attracted two of India’s premier entertainment destinations – Wonderla Amusement Park in Visakhapatnam and Imagicaa World in Tirupati. Wonderla, one of India’s largest and most popular theme park chains, will require 50 acres of land for its Visakhapatnam facility. Imagicaa World, known for its world-class entertainment offerings, has committed to establishing its presence in Tirupati with a requirement of 20 acres. These landmark projects are expected to significantly boost tourism infrastructure and create substantial employment opportunities in both regions.
                          However, the Principal Secretary raised a critical concern regarding land allocation for tourism projects. He informed that after identifying suitable land and notifying industrialists, the department has discovered instances where the identified land has already been allotted to other departments. “Based on the potential of tourism projects, land has to be allotted to the Tourism Department on priority. We are facing situations where after identifying land and notifying it to industrialists, we learn that the same land has been allocated to another department,” Sri Ajay Jain emphasized.
                          Chief Minister Sri N. Chandrababu Naidu, addressing this issue, declared tourism as the State’s top priority sector. “Tourism should be given first priority, then IT. First to stay, then to work. Giving priority to hotels is a big game changer,” the Chief Minister stated, underscoring the fundamental importance of hospitality infrastructure in the State’s development strategy. The Chief Minister’s directive establishes a clear hierarchy in land allocation, recognizing that tourism infrastructure forms the foundation for other economic activities.
                          Sri Ajay Jain presented impressive statistics from the recently concluded Investors Summit, where the Tourism Department signed 209 Memoranda of Understanding (MoUs) worth ₹28,977 crore across all 26 districts. The distribution demonstrates widespread interest in developing tourism infrastructure across the State, with Visakhapatnam leading the tally with 66 proposals worth ₹11,092 crore, followed by Tirupati with 27 proposals worth ₹5,321 crore, and Guntur (including Amaravati) with 17 proposals worth ₹3,960 crore.
                          The Principal Secretary highlighted that 27 projects have already been grounded, representing a total investment of ₹5,820 crore. These projects are set to add 4,597 hotel rooms across the State and generate employment for 10,645 people directly and 18,030 people indirectly. Visakhapatnam leads in grounded projects with 9 hotels adding 1,880 rooms with an investment of ₹2,916.47 crore, followed by Tirupati with 6 projects adding 1,003 rooms worth ₹1,123 crore.
                          Notably, coastal destinations have attracted significant investment, with Bapatla (including Suryalanka, Chirala, and Ramapuram) securing 20 proposals worth ₹1,761 crore. The hill station cluster of Alluri Sitarama Raju district (including Anantagiri) has attracted 8 proposals worth ₹868 crore, while the historic site of Gandikota in YSR Kadapa has drawn 14 proposals worth ₹643 crore.
                          The grounded projects in Amaravati (including Guntur) comprise 6 hotels with 891 rooms, representing an investment of ₹884.59 crore and promising 1,675 direct jobs. The strategic Gandikota project in YSR Kadapa district includes 120 rooms with an investment of ₹250 crore, expected to create 150 direct and 1,350 indirect employment opportunities.
                          The Chief Minister’s clear directive on prioritizing tourism, coupled with the successful attraction of marquee brands like Wonderla and Imagicaa World, signals Andhra Pradesh’s commitment to becoming a leading tourism destination in India. The Principal Secretary assured that the department will work closely with District Collectors to expedite land allocation and project implementation.
                          ===============================================
                          విశాఖపట్నంలో వండర్‌లా, తిరుపతిలో ఇమాజికా వరల్డ్ వంటి పెద్ద థీమ్ పార్కులు; ఆర్థిక అభివృద్ధికి టూరిజంకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం
                          * విశాఖపట్నంలో 50 ఎకరాల్లో వండర్‌లా థీమ్ పార్క్; తిరుపతిలో 20 ఎకరాల్లో ఇమాజికా వరల్డ్
                          * ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 26 జిల్లాల్లో 209 టూరిజం MoUలు సంతకం; ₹28,977 కోట్ల పెట్టుబడులు
                          * ఇప్పటికే 27 ప్రాజెక్టులు మొదలు; ₹5,820 కోట్ల పెట్టుబడి, 10,645 ప్రత్యక్ష, 18,030 పరోక్ష ఉద్యోగాలు
                          * “హోటళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం పెద్ద గేమ్ చేంజర్” – సీఎం
                          * విశాఖపట్నం ₹11,092 కోట్ల విలువైన 66 ప్రతిపాదనలతో ముందు; తిరుపతి ₹5,321 కోట్ల విలువైన 27 ప్రతిపాదనలతో రెండో స్థానంలో
                          అమరావతి, 17 డిసెంబర్: శ్రీ అజయ్ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ, టూరిజం శాఖ, బుధవారం జరిగిన 4.5వ కలెక్టర్ల సమావేశంలో టూరిజం రంగం పై సమగ్ర వివరణ అందించారు. దేశంలోని ప్రధాన థీమ్ పార్క్ నిర్వాహకులను ఆకర్షించడంలో రాష్ట్రం సాధించిన విజయాన్ని హైలైట్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రతిష్టాత్మక ప్రణాళికలను వివరించారు.
                          భారతదేశంలోని ప్రముఖ వినోద కేంద్రాలైన వండర్‌లా అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను విశాఖపట్నంలో, ఇమాజికా వరల్డ్‌ను తిరుపతిలో విజయవంతంగా ఆకర్షించామని శ్రీ అజయ్ జైన్ ప్రకటించారు. భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రజాదరణ పొందిన థీమ్ పార్క్ చైన్‌లలో ఒకటైన వండర్‌లాకు విశాఖపట్నంలో 50 ఎకరాల భూమి అవసరం. ప్రపంచ స్థాయి వినోద సదుపాయాలకు పేరుగాంచిన ఇమాజికా వరల్డ్ తిరుపతిలో 20 ఎకరాల అవసరం ఉందని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండు ప్రాంతాల్లో టూరిజం మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతాయని, గణనీయమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తాయని అంచనా.
                          అయితే, టూరిజం ప్రాజెక్టులకు భూమి కేటాయింపుపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక కీలక సమస్యను లేవదేశారు. తగిన భూమిని గుర్తించి పారిశ్రామికవేత్తలకు తెలియజేసిన తర్వాత, అదే భూమి ఇప్పటికే ఇతర శాఖలకు కేటాయించబడిందని తెలిసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. “టూరిజం ప్రాజెక్టుల సామర్థ్యం ఆధారంగా, టూరిజం శాఖకు ప్రాధాన్యతతో భూమి కేటాయించాలి. భూమిని గుర్తించి పారిశ్రామికవేత్తలకు తెలియజేసిన తర్వాత, అదే భూమి మరో శాఖకు కేటాయించబడిందని తెలుసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి” అని శ్రీ అజయ్ జైన్ చెప్పారు.
                          ఈ సమస్యను గురించి ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టూరిజంను రాష్ట్ర మొదటి ప్రాధాన్యత రంగంగా ప్రకటించారు. “టూరిజంకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత IT కి. మొదట బస చేయడానికి, తర్వాత పని చేయడానికి. హోటళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం పెద్ద గేమ్ చేంజర్” అని ముఖ్యమంత్రి తెలిపారు, రాష్ట్ర అభివృద్ధి వ్యూహంలో ఆతిథ్య మౌలిక సదుపాయాల ప్రాథమిక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
                          ఇటీవల జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో టూరిజం శాఖ మొత్తం 26 జిల్లాల్లో ₹28,977 కోట్ల విలువైన 209 అవగాహనా ఒప్పందాలు (MoUs) సంతకం చేసిందని శ్రీ అజయ్ జైన్ ఆసక్తికర గణాంకాలు అందించారు. ఇవి రాష్ట్రం అంతటా టూరిజం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో విస్తృత ఆసక్తిని చూపిస్తుంది, విశాఖపట్నం ₹11,092 కోట్ల విలువైన 66 ప్రతిపాదనలతో ముందు ఉంది, తిరుపతి ₹5,321 కోట్ల విలువైన 27 ప్రతిపాదనలతో రెండో స్థానంలో ఉంది, గుంటూరు (అమరావతితో కలిపి) ₹3,960 కోట్ల విలువైన 17 ప్రతిపాదనలతో ఉంది.
                          ఇప్పటికే 27 ప్రాజెక్టులు మొదలయ్యాయని, మొత్తం ₹5,820 కోట్ల పెట్టుబడిని సూచిస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ హైలైట్ చేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రం అంతటా 4,597 హోటల్ గదులను జోడించనున్నాయి మరియు 10,645 మందికి ప్రత్యక్షంగా మరియు 18,030 మందికి పరోక్షంగా ఉద్యోగాలు సృష్టిస్తాయి. విశాఖపట్నం ₹2,916.47 కోట్ల పెట్టుబడితో 1,880 గదులు జోడించే 9 హోటళ్లతో మొదలైన ప్రాజెక్టులలో ముందు ఉంది, తిరుపతి ₹1,123 కోట్ల విలువైన 1,003 గదులు జోడించే 6 ప్రాజెక్టులతో తర్వాత ఉంది.
                          ముఖ్యంగా, తీరప్రాంత గమ్యస్థానాలు గణనీయమైన పెట్టుబడిని ఆకర్షించాయి, బాపట్ల (సూర్యలంక, చిరాల మరియు రామపురంతో కలిపి) ₹1,761 కోట్ల విలువైన 20 ప్రతిపాదనలను పొందింది. కొండప్రాంత క్లస్టర్ అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా (అనంతగిరితో కలిపి) ₹868 కోట్ల విలువైన 8 ప్రతిపాదనలను ఆకర్షించగా, వై.ఎస్.ఆర్. కడపలోని చారిత్రక ప్రదేశం గండికోట ₹643 కోట్ల విలువైన 14 ప్రతిపాదనలను ఆకర్షించింది.
                          అమరావతిలో (గుంటూరుతో కలిపి) మొదలైన ప్రాజెక్టులు 891 గదులతో 6 హోటళ్లను కలిగి ఉన్నాయి, ₹884.59 కోట్ల పెట్టుబడిని సూచిస్తూ 1,675 ప్రత్యక్ష ఉద్యోగాలను వాగ్దానం చేస్తున్నాయి. వై.ఎస్.ఆర్. కడప జిల్లాలోని వ్యూహాత్మక గండికోట ప్రాజెక్ట్ ₹250 కోట్ల పెట్టుబడితో 120 గదులను కలిగి ఉంది, 150 ప్రత్యక్ష మరియు 1,350 పరోక్ష ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని అంచనా. భూమి కేటాయింపు మరియు ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లతో కలిసి పని చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు.
                          ===========================
                          అమరావతి
                          కొనసాగుతోన్న జిల్లా కలెక్టర్ల సమావేశం.
                          వివిధ రంగాల్లో వచ్చిన పెట్టుబడులపై సమీక్ష.
                          పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీలకు భూ కేటాయింపులపై చర్చ
                          ఏపీఐఐసీలో ఏ మేరకు భూమి అందుబాటులో ఉందనే అంశంపై సమావేశంలో ప్రస్తావన
                          ఏపీఐఐసీకి చెందిన సుమారు 82 వేల ఎకరాల భూములు 22ఏ పరిధిలోకి వెళ్లాయని తెలిపిన అధికారులు
                          82 వేల ఎకరాల భూమికి సంబంధించిన సాంకేతికాంశాలు పరిశీలించాలని సీఎం ఆదేశం
                          సాంకేతిక ఇబ్బందులు లేకుంటే 22ఏ పరిధి నుంచి ఆ భూములను తప్పించేలా కెబినెట్ సమావేశానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచన
                          పెట్టుబడులు పెట్టే కంపెనీలకు చేసే భూ కేటాయింపుల్లో టూరిజం శాఖకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత ఐటీ కంపెనీలకు భూములివ్వాలన్న సీఎం చంద్రబాబు
                          పెట్టుబడుల ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
                          ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
                          • 18 నెలల్లో రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీలో ఆమోదం తెలిపాం.
                          • ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో కొన్ని సివిల్ పనులు కూడా మొదలయ్యాయి.
                          • భూ కేటాయింపులకు సంబంధించిన అంశాల్లో కలెక్టర్లు చొరవ తీసుకోవాలి
                          • విజయవాడ, విశాఖలో భూ వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయండి
                          • రాంప్ పథకంలో ఎంస్ఎంఈల వృద్ధిని నమోదు చేయండి
                          • వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యం సాధించేందుకు ఎంస్ఎంఈలతో సమావేశాలు ఏర్పాటు చేయండి
                          • సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి చేయండి
                          • ఆసైన్డ్ భూములకు కూడా రూ.31 వేలు లీజు చెల్లించండి.
                          • నెడ్ క్యాప్ ద్వారా ఈ భూములు లీజు ఇచ్చే అవకాశం ఉంది.
                          • భోగాపురంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటికీ ఫౌండేషన్ చేసుకున్నాం.
                          • విశాఖ, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో మంచి విద్యా సంస్థలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి
                          • హోటళ్లు, టూరిజం ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టేలా చర్యలు చేపట్టండి
                          =======================================
                          జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలపై ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వాణిజ్య శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ మాట్లాడుతూ….
                          ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 13 లక్షల 26 వేల కోట్ల రూపాయల విలువైన 538 పైగా అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగిందన్నారు.
                          జిల్లా కలెక్టర్లు అన్ని జిల్లాల్లో ఆయా ప్రాజెక్టులు గ్రౌండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
                          రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఇ పార్కులను ఏర్పాటు చేయాల్సి ఉందని వాటికి నెలరోజుల్లోగా శంఖు స్థాపనలు చేయాలని కలెక్టర్లను కోరారు.
                          జిల్లా కలెక్టర్లు భూ సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించి ఆయా ప్రాజెక్టులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు.
                          ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటుతో అసెట్ క్రియేషన్ తోపాటు పెద్ద ఎత్తున స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
                          ===================
                          All Government Files to Go Digital; Services to Be Offered Online Starting Jan. 15
                          • Manamitra WhatsApp Governance to Be First Point of Citizen Interface: IT & RTG Secretary Bhaskar Katamneni
                          • All government files to be processed exclusively as e-files; physical files to be completely discontinued
                          • All public services to be delivered online from January 15, with Manamitra WhatsApp Governance as the primary platform
                          • Physical verification of certificates eliminated through blockchain-enabled AP DigiVerify
                          • District Collectors directed to strengthen grievance redressal and adopt data-driven governance using RTGS Data Lake and AWARE dashboards
                          Amaravati, December 17: The Government of Andhra Pradesh has decided to fully transition to paperless governance, with all files in government offices to be handled exclusively as e-files, ITE&C & Real Time Governance Secretary Sri Bhaskar Katamneni, IAS, announced.
                          Speaking at the 5th District Collectors’ Conference here on Wednesday, he instructed Collectors to ensure that physical files are completely discontinued and that every file in every district office is processed only through the e-Office system.
                          He said that from January 15, all services provided by the government to citizens will be delivered entirely through online platforms, with Manamitra WhatsApp Governance designated as the first and preferred mode of service delivery.
                          Underscoring citizen convenience, the Secretary said the objective is to ensure that people do not have to visit government offices for routine services. Through Manamitra WhatsApp Governance, citizens can access government services, obtain certificates, and make payments for taxes and bills easily from their mobile phones.
                          District Collectors were directed to conduct large-scale awareness programmes to increase public adoption of Manamitra. Officials from all departments were asked to actively participate in these campaigns and explain how departmental services can be accessed efficiently through WhatsApp Governance.
                          DigiVerify to End Physical Certificate Verification
                          Sri Bhaskar Katamneni said the government has operationalised AP DigiVerify, a blockchain-enabled platform that eliminates the need for physical verification of certificates. All certificates issued through AP Seva and MeeSeva have been integrated with blockchain technology and made available on DigiVerify.
                          Officials can instantly verify certificates uploaded by applicants, benefiting departments such as APPSC and welfare departments, while citizens are spared repeated visits to MRO offices. Several old records and marks lists are also being digitised.
                          Focus on Grievance Redressal and Data-Driven Governance
                          The Secretary instructed Collectors to ensure immediate disposal of non-financial personal grievances received through PGRS, noting delays in some districts.
                          He informed that the RTGS Data Lake is ready, with multiple governance use cases under development, and invited Collectors to suggest additional field-level use cases to simplify daily administration.
                          He also said AWARE 2.0 is now live in real time and urged Collectors to regularly monitor dashboards related to groundwater levels, water availability, climate conditions, and soil health, and take timely action.
                          Calling upon Collectors to lead the digital transformation, he emphasised technology-driven, transparent, and citizen-centric governance across the State.
                          =========================
                          అమరావతి
                          కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
                          • వాట్సప్ గవర్నెన్సు సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
                          • డిజి వెరిఫై – ఏపీ ద్వారా ధృవపత్రాలను స్టోర్ చేసుకునే అవకాశం. ఏపీపీఎస్సీకి కూడా లింక్ చేశాం.
                          • గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల పనితీరుపై సమీక్షించుకోండి.
                          • క్షేత్ర స్థాయిలో పాలనా యంత్రాంగం రోజు వారీ విధులకు హాజరు కావాల్సిందే… నిర్లక్ష్యం చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం.
                          • 4జి టవర్లు మారు మూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రాజెక్టు మార్చి నాటికి పూర్తి కావాలి.
                          • బీఎస్ఎన్ఎల్, జియో టవర్లను ఏర్పాటు చేసేందుకు కలెక్టర్లు సహకరించాలి.
                          • మారుమూల గ్రామాల్లో బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీ త్వరితగతిన పూర్తి కావాలి.
                          • ఉద్యోగుల సామర్ధ్యం పెంచేందుకు ఆన్ లైన్ కోర్సులు అందిస్తున్నాం.
                          • ఇప్పటికే 4 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామర్ధ్యం పెంపుదల కోసం కోర్సులను నిర్వహిస్తున్నాం.
                          • స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ లో ఉద్యోగులకు మరిన్ని కోర్సులు అందుబాటులోకి తెస్తాం.
                          ================================
                          నిబద్ధతతో కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలి
                          • గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నాము
                          • పంచాయతీరాజ్ సిబ్బంది శిక్షణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాము
                          • కలెక్టర్ల చొరవతో పల్లె పండుగ 1.0ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేశాము
                          • 5వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
                          జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పని చేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నామనీ, అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టును సంబంధిత జిల్లాల కలెక్టర్లు సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో5వ కలెక్టర్ల సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు.
                          ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్లకు అభినందనలు. భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందించాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పల్లె పండగ 1.0 పనులను గడువులోపు పూర్తి చేయగలిగామన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నరేగా నిధులతో గత ఏడాది చేపట్టిన పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు నిర్ణీత సమయానికి పూర్తి చేయగలిగాం. రైతులకి అండగా 22,500 మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు, 1.2 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించాం. సకాలంలో పనులు పూర్తి చేయగలిగాము. 2025 – 2026 ఆర్ధిక సంవత్సరానికి 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. మొత్తం 15.95 కోట్ల పని దినాల ద్వారా రూ. 4,330 కోట్ల వేతనాల రూపంలో చెల్లించాం. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ. 1,056.85 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించాం. ఇది గ్రామీణ ప్రజలకు ఆర్థిక చేయూతను ఇచ్చింది.
                          • స్వచ్ఛ రథం సత్ఫలితాలనిస్తోంది
                          గ్రామ పంచాయతీల స్వయం ఆదాయార్జన మార్గాలపై కూడా దృష్టి సారిస్తాం. టాక్స్, నాన్ టాక్స్ అసైన్మెంట్లు డిజిటలైజ్ చేసే కార్యక్రమంపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) శిక్షణ కార్యక్రమాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం. ఉద్యోగుల సామర్థ్యం పెంపుకి ఈ శిక్షణా తరగతులు ఎంతగానో తోడ్పడ్డాయి. గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు పాలనా సామర్థ్యాల పెంపు కోసం కలెక్టర్లు కృషి చేయాలి. జూన్ నెలలో తీసుకువచ్చిన స్వచ్ఛ రథం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. జూన్ లో ఒక యూనిట్ తో ప్రారంభించగా నేటికి ఆ సంఖ్య 25కి చేరింది. పీఎం జన్మన్ పథకం, నరేగా సాయంతో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టాం. రహదారుల నిర్మాణానికి అవసరం అయిన అటవీ అనుమతుల వ్యవహారంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ 9కి 9 అనుమతులు పూర్తి చేసి 100 శాతం స్ట్రయిక్ సాధించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ 88కి 79 పనులకు అనుమతులు క్లియర్ చేశారు. అడవి తల్లి బాట పనులపై కలెక్టర్లు శ్రద్ధ చూపుతున్నారనడానికి ఇది నిదర్శనం. మరింత ఉత్సాహంగా పని చేస్తూ నిబద్దతతో ప్రజలకు సేవలు అందించాలి” అన్నారు.
                          =================================
                          అమరావతి
                          భోజన విరామం అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న జిల్లా కలెక్టర్ల సదస్సు
                          • శాఖలు, జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష.
                          • వివిధ అంశాలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేసిన సీఎం
                          • నిర్దేశిత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి
                          • ఇటీవల కాలంలో సుమారు 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాం
                          • ఉగాది నాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించబోతున్నాం
                          • ప్రతి మూడు నెలలకు టార్గెట్ పెట్టుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి
                          • గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. కొందరు లబ్ధిదారులు వెళ్లడానికి ఇష్టపడడం లేదు.
                          • తిరుపతి లాంటి నగరాల్లో ఈ సమస్య ఉంది. లబ్దిదారులతో సంప్రదించి ఇతర ప్రాంతాల్లో వారికి స్థలాలు కేటాయించాలి
                          ++++++++++++++
                          అమరావతి
                          ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
                          • ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్ధిక, ఆర్థికేతర అంశాలుగా విభజించి త్వరితగతిన పరిష్కరించండి
                          • ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కలెక్టర్లు వేగంగా స్పందించాలి.
                          • ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీకి వస్తాను
                          • జీరో టాలరెన్సు విధానంలో ప్రజా ఫిర్యాదులు పరిష్కరించాల్సిందే
                          • గ్రీవెన్సులు తక్కువ వస్తే పాలన బాగున్నట్టే. విభాగాల వారీగా గ్రీవెన్సులపై విశ్లేషణ చేస్తాం
                          • మురుగు కాలువలను శుభ్రపరచేందుకు కార్యాచరణ చేపట్టాలి
                          • ముడు నెలల్లోగా నగరాలు, పట్టణాల్లో మురుగు కాలువలు శుభ్రపర్చాలి
                          • రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా తక్షణం జలవనరుల శాఖ పరిష్కరించాలి
                          • నీటి భద్రత గురించి మాట్లాడుతుంటే తాగునీటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఉండకూడదు
                          • వచ్చే త్రైమాసికానికి జీరో గ్రీవెన్సులు ఉండేలా చర్యలు చేపట్టాలి
                          ===
                          Andhra Pradesh on a High-Growth Trajectory: GSDP Targets, Achievements, and Vision 2047 Outlined
                          • GSDP growth in Q2 improved from 10.17% to 11.28%
                          • GVA growth accelerated from 10.26% to 11.30% in Q2 2025–26
                          • Services sector projected to contribute over 55% of GSDP by 2047–48
                          • 643 KPIs, including 116 SDG indicators, integrated into the Swarna Andhra Vision monitoring framework
                          Amaravati, 17 December: Sri Peeyush Kumar, IAS, Principal Secretary, Planning, presented a comprehensive overview of Gross State Domestic Product (GSDP), Key Performance Indicators (KPIs), and Sustainable Development Goals (SDGs) at the 5th Collectors’ Conference here on Wednesday. He outlined Andhra Pradesh’s current economic performance, medium-term targets, and long-term development vision.
                          He stated that Andhra Pradesh’s overall economic growth rate is showing a strong upward trend, with the State clearly outperforming the national average in the second quarter (Q2) and maintaining strong growth momentum during the first half of the year.
                          Peeyush Kumar informed that the Gross Value Added (GVA) growth rate of Andhra Pradesh accelerated from 10.26% in Q2 of 2024–25 to 11.30% in Q2 of 2025–26, reflecting broad-based sectoral momentum. During the same period, GSDP growth improved from 10.17% to 11.28%, reinforcing the State’s strong economic performance.
                          In comparison, he noted that All-India GDP growth for Q2 2025–26 stood at 8.7%, up from 8.3% in Q2 of the previous year, highlighting Andhra Pradesh’s higher growth trajectory relative to the national average.
                          The Principal Secretary pointed out that Andhra Pradesh is set for a major economic transformation, with projections up to 2047–48 indicating a shift towards a service-led growth structure. The services sector is expected to contribute more than 55% of the State’s GSDP by 2047–48. He added that per capita GSDP is projected to increase from ₹2.66 lakh in 2023–24 to over ₹54 lakh by 2047–48, in alignment with Swarna Andhra Vision 2047 and Viksit Bharat 2047.
                          On governance and monitoring, Peeyush Kumar highlighted the Swarna Andhra Vision Monitoring Framework, a digital platform tracking 643 KPIs, including 231 economy-related indicators and 116 SDG-linked social indicators. The system enables real-time monitoring at the State, district, constituency, and mandal levels, strengthening outcome-based planning and data-driven governance.
                          He said that the integration of GSDP estimates, KPIs, and SDGs into a unified monitoring framework will support sustained high growth while ensuring inclusive, balanced, and sustainable development across all regions of Andhra Pradesh.
                          ============================
                          పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం
                          ప్రభుత్వమే నిబంధనలు పెడుతుంది… ప్రభుత్వమే నిర్దేశిస్తుంది
                          పీపీపీ పద్దతిన రోడ్ల నిర్మాణం చేపడితే… ప్రైవేట్ రోడ్లు అవుతాయా?
                          విమర్శలు చేస్తే భయపడం.. ప్రజలకు వాస్తవాలు చెబుతాం
                          5వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
                          అమరావతి, డిసెంబర్ 17 : పీపీపీ పద్దతిన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నా… అవి ప్రభుత్వ కాలేజీల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయి. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా… అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయి. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరుతాయి. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించుకునేవాళ్లం. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అవి ప్రైవేటు వ్యక్తులది అయిపోతాయా?”అని చంద్రబాబు ప్రశ్నించారు.
                          ===
                          ఇకపై రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్
                          కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లు
                          గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై దృష్టి
                          ప్రజల్లో సంతృప్త స్థాయే ప్రభుత్వానికి ముఖ్యం
                          5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
                          అమరావతి, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై కలెక్టర్లకు సీఎం సూచనలు జారీ చేశారు. త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంతో పాటు… జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత, సంతృప్తి పెరిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుంది. ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. దీన్ని గుర్తుపెట్టుకుని కలెక్టర్లు పని చేయాలి. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కీలకం. కొన్ని అంశాల్లో ప్రజా ప్రతినిధుల సూచనలు అమలయ్యేలా చూడాలి. అలాగే వారి సేవలను కూడా వినియోగించుకోవాలి. వివిధ జిల్లాల్లో అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్ లైన్‌లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదాం. చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు తెలియచేసేలా సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాలను పటిష్టంగా అమలు చేసి 15 శాతం వృద్ధి రేటు సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
                          ====
                          అమరావతి
                          జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….
                          • జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది.
                          • లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తే 15 శాతం వృద్ధి రేటు సాధన కష్టం కాదు.
                          • నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ లాంటి అంశాల ద్వారా ఈ వృద్ధిని సాధిద్ధాం.
                          • మన ప్రభుత్వానికి వారసత్వంగా 70 శాతం మేర ధ్వంసమైన రోడ్లు వచ్చాయి.
                          • నీటి సమస్యలు, మద్ధతు ధరలు లేకపోవటం, భూ వివాదాలు, విద్యుత్ బిల్లులు ఎక్కువ రావటం లాంటి సమస్యలు కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పెద్ద ఎత్తున వచ్చాయి.
                          • ఇప్పుడు మనం నీటి భద్రత తెచ్చాం, రైతులకు మెరుగైన ధరలు దక్కేలా చూస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా… తగ్గించాం.
                          • ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిస్థాయి విశ్వసనీయత వచ్చింది. దీనిని కాపాడుకోవాలి.
                          • ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్ లైన్ లో ఉంచండి
                          • లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదాం.
                          • చేసిన పనిని సామాజిక మాధ్యమాల్లో చెప్పుకునేలా చర్యలు ఉండాలి.
                          • కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లు. ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలకపాత్ర.
                          • పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకం… కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలి.
                          • ప్రతీ నిమిషం నన్ను నేను బెటర్ గా తీర్చిద్దుకునేలా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటున్నాను.
                          • దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకోవాలి.
                          • స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్ సిటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం.
                          • ప్రీవెంటివ్, క్యురెటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ద్వారా వైద్యారోగ్యాన్ని ప్రజలకు అందించాలి.
                          • ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను కోరుతున్నాను.
                          • ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుంది.
                          • కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోవాలి.
                          • స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనేది చాలా ముఖ్యం.

                          https://rajadhanivartalu.com/wp-content/uploads/2025/12/WhatsApp-Video-2025-12-18-at-11.01.54-AM.mp4
                          Previous Post

                          Chief minister N. Chandrababu Naidu Conferred ‘Business Reformer of the Year’ by The Economic Times

                          Next Post

                          CM Chandrababu Naidu discusses with Sonowal central assistance for Dugarajapatnam shipbuilding cluster and fishing harbors

                          Rajadhani

                          Rajadhani

                          Related Posts

                          All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…
                          AP STATE

                          All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

                          1 day ago
                          33
                          Chief Minister Chandrababu Naidu was met by Andhra Pradesh Secretariat Association president Ramakrishna
                          AP CITIES

                          Chief Minister Chandrababu Naidu was met by Andhra Pradesh Secretariat Association president Ramakrishna

                          1 day ago
                          12.6k
                          Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu
                          AP CITIES

                          Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

                          1 day ago
                          29
                          Anagani Satya Prasad
                          AP STATE

                          Revenue Minister Anagani Satya Prasad during informal meetup with AP Secretariat Media Personnel on Jan 1st, 2026

                          6 days ago
                          4.8k
                          In the Secretariat Association Elections… Ramakrishna Triumphs
                          AP CITIES

                          In the Secretariat Association Elections… Ramakrishna Triumphs

                          1 week ago
                          32
                          AP MAP
                          AP STATE

                          2025- A year of growth, development and welfare for Andhra Pradesh

                          1 week ago
                          35
                          Next Post
                          CM Chandrababu Naidu discusses with Sonowal central assistance for Dugarajapatnam shipbuilding cluster and fishing harbors

                          CM Chandrababu Naidu discusses with Sonowal central assistance for Dugarajapatnam shipbuilding cluster and fishing harbors

                          ADVERTISEMENT
                          • Trending
                          • Comments
                          • Latest

                          Amaravati Outer Ring Road Map with IRR

                          January 27, 2025
                          Yoga Day in Visakhapatnam on jun21st-Yoga for One Earth, One Health

                          Yoga Day in Visakhapatnam on jun21st-Yoga for One Earth, One Health

                          June 19, 2025
                          First Step towards Good Governance

                          First Step towards Good Governance

                          June 23, 2025
                          Capital Amaravati ORR-Outer Ring Road passing through these villages

                          Capital Amaravati ORR-Outer Ring Road passing through these villages

                          March 18, 2025

                          Doctors take inspiration from online dating to build organ transplant AI

                          0

                          How couples can solve lighting disagreements for good

                          0
                          Supreme Court To Hear on AP 3 Capitals case on February 23

                          Supreme Court To Hear on AP 3 Capitals case on February 23

                          0
                          Centre’s Interest In Andhra’s Guaranteed Pension Scheme Model

                          Centre’s Interest In Andhra’s Guaranteed Pension Scheme Model

                          0
                          All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

                          All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

                          January 6, 2026
                          Speed ​​of delivering governance is crucial in public services

                          Speed ​​of delivering governance is crucial in public services

                          January 6, 2026
                          Chief Minister Chandrababu Naidu was met by Andhra Pradesh Secretariat Association president Ramakrishna

                          Chief Minister Chandrababu Naidu was met by Andhra Pradesh Secretariat Association president Ramakrishna

                          January 6, 2026
                          Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

                          Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

                          January 6, 2026

                          Recent News

                          All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

                          All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

                          January 6, 2026
                          33
                          Speed ​​of delivering governance is crucial in public services

                          Speed ​​of delivering governance is crucial in public services

                          January 6, 2026
                          28
                          Chief Minister Chandrababu Naidu was met by Andhra Pradesh Secretariat Association president Ramakrishna

                          Chief Minister Chandrababu Naidu was met by Andhra Pradesh Secretariat Association president Ramakrishna

                          January 6, 2026
                          12.6k
                          Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

                          Mauritius president courteous meetup with AP CM Chandrababu Naidu

                          January 6, 2026
                          29
                          Prev Next

                          Rajadhani Vartalu

                          Rajadhani Vartalu

                          Breaking news from Amaravati, AP,TS, Nationaland International...rajadhanivartalu.com

                          Follow Us

                          Browse by Category

                          • Adilabad
                          • Alluri Sitharama Raju
                          • Anakapalli
                          • Ananthapuram
                          • ANDHRA PRADESH
                          • Annamayya
                          • AP CITIES
                          • AP POLITICS
                          • AP STATE
                          • AUTO
                          • Bapatla
                          • Bhadradri Kothagudem
                          • BUSINESS
                          • CAPITAL AMARAVATI
                          • CAREER
                          • Chittoor
                          • COUPONS
                          • DISTRICTS
                          • DISTRICTS
                          • DOWNLOADS
                          • DR B.R.AMBEDKAR KONA SEEMA
                          • East Godavari
                          • EDITOR
                          • EDUCATION
                          • Eluru
                          • Fashion
                          • Food
                          • G20
                          • Gaming
                          • GLOBAL INVESTORS SUMMIT
                          • Guntur
                          • Hanumakonda
                          • Health
                          • HOME
                          • Hyderabad
                          • IMMIGRATION
                          • INDUSTRY
                          • INTERNATIONAL
                          • Jagtial
                          • Jangaon
                          • Jayashankar Bhupalpally
                          • JOBS
                          • Jogulamba Gadwal
                          • Kakinada
                          • Kamareddy
                          • Karimnagar
                          • Khammam
                          • Krishna
                          • Kumuram Bheem
                          • KURNOOL
                          • Kurnool
                          • LEGAL
                          • Lifestyle
                          • LIVE
                          • Mahabubabad
                          • Mahabubnagar
                          • Mancherial
                          • Medak
                          • Medchal-Malkajgiri
                          • MEETUPS
                          • Movie
                          • Mulugu
                          • Music
                          • Nagarkurnool
                          • Nalgonda
                          • Nandyal
                          • Narayanpet
                          • NATIONAL
                          • Nirmal
                          • Nizamabad
                          • NRI
                          • NTR
                          • Palnadu
                          • Parvathipuram Manyam
                          • Peddapalli
                          • PHOTOS
                          • Prakasam
                          • Rajanna Sircilla
                          • Rangareddy
                          • REAL ESTATE
                          • Review
                          • RV COLUMNISTS
                          • RV VIDEIOS
                          • Sangareddy
                          • SCIENCE
                          • SHOPPING
                          • Siddipet
                          • SPIRITUAL
                          • Sports
                          • SPS Nellore
                          • Sri Satyasai
                          • Sri. Balaji
                          • Srikakulam
                          • STARTUPS
                          • Suryapet
                          • TECH
                          • TELENGANA
                          • Travel
                          • TS CITIES
                          • TS POLITICS
                          • TS STATE
                          • Uncategorized
                          • Vikarabad
                          • VISAKHAPATNAM
                          • Vishakhapatnam
                          • Vizianagaram
                          • Wanaparthy
                          • Warangal
                          • West Godavari
                          • WOMEN
                          • Yadadri Bhuvanagiri
                          • YOUTH
                          • YSR Kadapa

                          Recent News

                          All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

                          All measures are being taken to supply farmers with 9 hours of electricity using solar power during the daytime…

                          January 6, 2026
                          Speed ​​of delivering governance is crucial in public services

                          Speed ​​of delivering governance is crucial in public services

                          January 6, 2026
                          Chief Minister Chandrababu Naidu was met by Andhra Pradesh Secretariat Association president Ramakrishna

                          Chief Minister Chandrababu Naidu was met by Andhra Pradesh Secretariat Association president Ramakrishna

                          January 6, 2026

                          Subscribe Rajadhani Vartalu Newsletter

                          • About
                          • Advertise
                          • Privacy & Policy
                          • Contact
                          • Classifieds
                          • E-PAPER

                          © 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.

                          No Result
                          View All Result
                          • Home
                          • NEWS
                            • EDITOR
                            • NATIONAL
                            • INTERNATIONAL
                            • SCIENCE
                            • RV COLUMNISTS
                          • ANDHRA PRADESH
                            • AP STATE
                            • AP POLITICS
                            • AP DISTRICTS
                            • AP CITIES
                            • LEGAL
                          • TELENGANA
                            • TS STATE
                            • TS POLITICS
                            • DISTRICTS
                            • TS CITIES
                          • BUSINESS
                            • INDUSTRY
                            • AUTO
                            • COUPONS
                            • REAL ESTATE
                            • SHOPPING
                            • STARTUPS
                            • TECH
                          • LEISURE
                            • Gaming
                            • Movie
                            • Music
                            • Review
                            • Sports
                          • LIFESTYLE
                            • Fashion
                            • Food
                            • WOMEN
                            • Travel
                            • YOUTH
                          • CAREER
                            • EDUCATION
                            • IMMIGRATION
                            • JOBS
                          • MEETUPS
                            • G20
                            • GLOBAL INVESTORS SUMMIT
                          • NRI
                          • LIVE
                            • RV VIDEIOS
                            • DOWNLOADS
                          • MORE
                            • Health
                            • PHOTOS
                            • SPIRITUAL
                          • Classifieds
                            • Place Ad
                            • Edit Ad
                            • Renew Ad
                            • Show Ad
                            • Reply to Ad
                            • Browse Ads
                            • Search Ads
                          • E-PAPER

                          © 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.

                          This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.